News Desk

Domestic Violence: పెళ్లైన ఏడాదికే విషాదం.. అత్తమామల వేధింపులకు 23 ఏళ్ల వివాహిత ఆత్మహత్య! |

Last Updated:Feb 20, 2026 8:22 AM IST చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో హరిణి అత్తమామలైన చంద్రబాబు, గౌరమ్మల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. భర్త భరత్ కుమార్ పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం పెళ్ళై ఏడాది గడవకముందే ఒక నిండు ప్రాణం బలైపోయింది. అత్తింటివారి వేధింపులు, మనస్పర్థలు ఒక యువతిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న 23…

Read More

ధర్మవరం ఏరియా ఆసుపత్రికు రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు..

మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;!ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ చొరవతో రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికు అందించబడినట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ వైద్య పరికరాల ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం హరీష్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More

ECI Directs on SIR: ఓటర్లకు అలర్ట్.. ఎంటరవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. మీ ఐడీలు చూసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 20, 2026 7:00 AM IST ECI Directs on SIR: దేశవ్యాప్తంగా “సర్” కలకలం రేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరిస్తుంటే.. దాన్ని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. బెంగాల్‌లో పెద్ద రచ్చే రేగింది. ఇప్పుడు సర్ ఫోకస్.. ఏపీ, తెలంగాణపై పడింది. ఇక మనం ఓటర్ ఐడీలను చెక్ చేసుకోవాలి. ఓటర్లకు అలర్ట్ మీ ఓటర్ ఐడీ బాగుందా? ఓటర్ కార్డు అంతా పర్ఫెక్టుగా ఉందా? ఆన్‌లైన్‌లో ఓటర్…

Read More

ఐక్యతతోనే సామ్రాజ్యవాద ఓటమి – Visalaandhra

ఇస్కఫ్ జాతీయ మహాసభలో వక్తలు (విశాలాంధ్ర ప్రత్యేక ప్రతినిధి)ప్రజల ఐక్యతతోనే సామ్రాజ్యవాదాన్ని, మతతత్త్వాన్ని ఓడించగలమని ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా అన్నారు. శాంతి, స్నేహం, సాంస్కృతిక ఐక్యతకు అంకితమైన 85 ఏళ్ల చరిత్ర గల భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం (ఇస్కఫ్) 24 వ జాతీయ మహాసభలు గురువారం చెన్నై నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, శాంతి ఉద్యమ నాయకులు, సాంస్కృతిక కార్యకర్తలు పెద్ద…

Read More

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఒక్క రోజులో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే |

భారత మార్కెట్‌లో నిన్న బంగారం ధర స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ఆంధ్రప్రదేశ్‌లో (విజయవాడ, విశాఖపట్నం) 22 క్యారట్ల బంగారం రూ.2,290 పెరిగి రూ.1,54,200 నుంచి రూ.1,56,490కి చేరింది. 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,100 పెరిగి రూ.1,41,350 నుంచి రూ.1,43,450కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,720 పెరిగి రూ.1,15,650 నుంచి రూ.1,17,370కి చేరింది. ఇక 18 క్యారట్ల బంగారం ధర సైతం రూ.1,17,370 కు…

Read More

విజన్ లక్ష్యాలతోవీబీ జీ రామ్‌జీ – Visalaandhra

ఉపాధి హామీలో పెండింగ్ పనులు పూర్తి చేయండిపథకంపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి :స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్ జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని సూచించారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబరులో వీబీ జీ రామ్ జీ పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే సంవత్సరం…

Read More

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో శివపార్వతి చిత్రాలు ఆకర్షణ. Srisailam vehicles feature viral Shiva Parvati paintings with nature colors. |

Last Updated:Feb 19, 2026 3:27 PM IST శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనాలపై ప్రకృతి రంగులతో శివపార్వతుల చిత్రాలు, నంది వాహనం, త్రిశూలం ఆకర్షణగా నిలిచాయి; భక్తి, కళా సమ్మేళనం వైరల్. + title=శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. /> శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. మల్లన్న నామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తి, కళల సమ్మేళనంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, వారి వాహనాలే…

Read More

ప్రజా సమస్యలపై పోరు – Visalaandhra

. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం. నిరుపేదల సొంతింటి కల ఆశలపై నీళ్లు. విజృంభిస్తున్న మెడికల్ మాఫియా. హామీల అమలు కోసం 24న ఉద్యమం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అల్టిమేటం విశాలాంధ్ర-విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల పెద్దఎత్తున పోరాటం చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రకటించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16,17,18 తేదీల్లో కాకినాడలో పార్టీ రాష్ట్ర…

Read More

Traffic Awareness Program: రూల్స్ పాటిద్దాం ప్రాణాలు కాపాడుదాం.. రోడ్డు ప్రమాదాలపై విద్యార్ధుల వినూత్న కార్యక్రమం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 19, 2026 6:02 PM IST Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల ప్రాణాలు కొందరు తీస్తుంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా మరికొందరు ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. + రోడ్డు ప్రమాదాల నివారించేందుకు విద్యార్థుల విన్నోతా కార్యక్రమం Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల…

Read More

అన్నీ ఉచితాలంటే ఎలా?

సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూదిల్లీ: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ప్రశ్నించింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్…

Read More