News Desk

Heatwave Alert: ఈసారి ఎండలకు జనం డీప్ ఫ్రై అవ్వాల్సిందే.. వచ్చే నెల ఆ తేదీ నుండి జాగ్రత్త..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 27, 2026 3:25 PM IST Heatwave Alert: వేసవి సీజన్ మొదట్లోనే సెగలు కక్కుతున్నాడు సూర్యుడు. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం చూస్తుంటే పరిస్థితి ఈసారి మరింత ప్రమాదకరంగానే ఉండవచ్చని తెలుస్తోంది. + రోజురోజుకీ ముదురుతున్న ఎండలు విశాఖపట్నంలోనే 30 డిగ్రీల వరకు Heatwave Alert: వేసవి సీజన్ మొదట్లోనే సెగలు కక్కుతున్నాడు సూర్యుడు. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం చూస్తుంటే పరిస్థితి ఈసారి మరింత ప్రమాదకరంగానే ఉండవచ్చని తెలుస్తోంది….

Read More

లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్.. సీబీఐ ఆరోపణలను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ కోర్టు పూర్తిస్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చింది.సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న అంశాలను నిర్ధారించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది….

Read More

Adulterated Milk Scare Rajahmundryl | రాజమండ్రిలో కల్తీ పాల కలకలం

రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన కలకలం రేపడంతో ప్రజలు రైతులు మరియు అమ్మకందారుల వద్ద పాలు కొనడానికి భయపడుతూ, వేల లీటర్ల పాలు కేన్లకే పరిమితమై నిల్వలోనే ఉండిపోతున్నాయి. Source link

Read More

ట్రంప్ ఆందోళనను తోసిపుచ్చిన నిఘా వర్గాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్్ణ లో ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్ అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక క్షిపణులు త్వరలోనే అమెరికా గడ్డను తాకే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ను ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఈ విషయంలో అధ్యక్షుడి మాటలను అమెరికా సొంత నిఘా సంస్థలే తోసిపుచ్చాయి. ఇరాన్ కు అంత సామర్థ్యంలేదని, ఇప్పట్లో అది సాధ్యం కాదని చెప్పాయి. దీంతో…

Read More

Free Web Developer Course: ఆ ప్రభుత్వ ITI కాలేజీలో ఫ్రీగా వెబ్ డెవలపర్ కోర్సు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

Free Web Developer Course:విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ రాజాం లో నిరుద్యోగ యువతకు శుభవార్త అందింది. కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బి. భాస్కర రావు వెల్లడించారు. Source link

Read More

డీఎంకేలో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరుగని భారీ మార్పు చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏఐఏడీఎంకే మాజీ నేత పన్నీర్‌సెల్వం అధికార ద్రవిడ మున్నేట్ర కజగం లో చేరారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్న అరివాలయం ఒక్కసారిగా సందడిగా మారింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు…

Read More

Shocking Incident: కూతుర్ని బైక్‌పై కూర్చొబెట్టుకొని నదిలోకి.. తండ్రి ఎందుకలా చేశాడో తెలిస్తే షాక్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 27, 2026 10:07 AM IST Shocking Family Incident: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం, మద్యం తాగిన భర్త, తాను ఏం చేస్తున్నాడో మరిచిపోయాడు. చివరికి అభం శుభం తెలియని 11నెలల చిన్నారిని పొట్టన పెట్టుకున్నాడు. + కన్న కూతురుతో కలిసి బైక్ పై తిన్నగా నదిలోకి ప్రయాణం చేసిన తండ్రి Shocking Family Incident: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన…

Read More

Power Cut: అలర్ట్.. ఈరోజు, రేపు ఐదు గంటలు ఆ ప్రాంతాల్లో కరెంట్ కట్.. విద్యుత్ శాఖ కీలక సూచన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 8:12 AM IST నక్కపల్లి శామ్యూల్ ప్రకటన ప్రకారం 27, 28 తేదీల్లో కళ్యాణ్ నగర్, జంగాల కాలనీ, ముస్లింపేట, కోలమూరు తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. News18 నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర మరమ్మతులు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 27, 28వ తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ ఏఈ నక్కపల్లి…

Read More

Child Abuse: ఆ జిల్లాలో దారుణం.. కూతురు స్నేహితురాలైన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం.. నిందితుడికి దేహశుద్ధి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 6:54 AM IST రాజానగరం మండలంలో కాశీవిష్ణు ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. News18 సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. కంచే చేను మేసినట్లుగా, పక్కింటి పిల్లలను కన్నబిడ్డల్లా చూడాల్సిన వ్యక్తులే కామాంధులుగా మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది….

Read More

ఘనంగా ప్రారంభమైన షాప్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో షాప్ జిల్లా సాయి సైక్లింగ్ ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వచ్చిన వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ,స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపికలు కాలేజీ సర్కిల్ నుంచి ప్రియదర్శిని స్కూల్ వరకు నిర్వహించామని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఈనెల 28…

Read More