News Desk

My Village Video: పల్లె జీవితం, ప్రకృతి సౌందర్యం.. కేవలం 60 నిమిషాల్లో ప్రపంచానికి చూపించే దృశ్యం

My Village Video: శ్రీకాకుళం జిల్లా పల్లె జీవితం, ప్రకృతి సౌందర్యం, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతున్న గ్రామాల కథలను “60 Seconds for My Village” ఛాలెంజ్ ద్వారా యువత ప్రపంచానికి చూపించవచ్చు. కేవలం ఒక నిమిషంలో గ్రామ గర్వాన్ని ప్రతిబింబిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అద్భుత అవకాశం ఇది. Source link

Read More

ప్రతీకారం తప్పదు – Visalaandhra

పశ్చాత్తాపం చెందాల్సిందే . అమెరికా-ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక. ప్రాణనష్టం కలిగిస్తారా?. ప్రతి హత్యకు గుణపాఠం చెబుతాం: అరాగ్చీ. 1,230కు పెరిగిన మతులు. 120 గంటలు దాటిన ఇంటర్నెట్ బ్లాకౌట్ తెహ్రాన్: పశ్చిమాసియా పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం ప్రపంచ దేశాల్లో ఉంది. అమెరికా`ఇజ్రాయిల్ కలిసికట్టుగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తుండగా… ఇరాన్ కూడా సమర్థంగా ప్రతిదాడులు చేస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటోంది. అమెరికాకు అండగా నిలిచిన ఆయా దేశాల స్థావరాలను, సైనిక…

Read More

Potato Juice: ఆలుగడ్డ జ్యూస్‌తో అదిరిపోయే లాభాలు.. ఆ విషయంలో నిమ్మ, కొబ్బరి నీళ్లు వేస్ట్ |

బంగాళాదుంప రసం చర్మానికి సహజ బ్లీచింగ్‌ లాగా పనిచేస్తుంది. ఇది పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్క్స్, సన్‌టాన్ , డార్క్ స్పాట్స్‌ను కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-C చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది, దీని కారణంగా చర్మం దృఢంగా, మెరుస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీరు రసాయన ఉత్పత్తులను నివారించాలనుకుంటే బంగాళాదుంప రసం సులభమైన, సురక్షితమైన ఎంపిక. Source link

Read More

5వేల బాంబులతో దాడి చేశాం: ఇజ్రాయిల్

టెలఅవీవ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ భీకర పోరు కొనసాగుతోంది. తమ ఆపరేషన్ మరో రెండు వారాలు సాగుతుందని ఇజ్రాయిల్ సైన్యం సూచనప్రాయంగా తెలిపింది. ఇరాన్ పాలన, దాని సైనిక స్థావరాలను కూలదోయడమే లక్ష్యమని పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నేటి వరకు ఇరాన్‌పై ఐదు వేలకుపైగా బాంబులతో దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇరాన్ సైనికులు వేలాది మంది చనిపోయినట్లు వెల్లడించింది. తెహ్రాన్‌లోని అతిపెద్ద మిలిటరీ స్థావరంపై ఇజ్రాయిల్ 100కు పైగా యుద్ధ…

Read More

AP News: కలియుగ దైవ సన్నిధిలో తప్పు చేస్తే తప్పించుకోలేరు.. వైసీపీపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఫైర్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 9:14 PM IST ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. TDP MLA Dhulipalla Narendra Slams YSRCP Over Tirumala Laddu Ghee Adulterationis అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్…

Read More

కదిరి కొండపై శ్రీ ఖాద్రి లక్ష్మీనారసింహస్వామి జ్యోతి.. పున్నమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

అనంతపురం: కదిరి కొండపై శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. పున్నమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా, కొమ్మరవాండ్లపల్లి గ్రామంలోని కదిరి కొండపై జరిగింది. క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఇక్కడ కొండల లక్ష్మీ నారసింహుడు, కాటమ రాయుడుగా స్తోత్రాద్రిపై మొదటగా పాదం మోపారని, అందుకే ఈ ప్రాంతానికి ఖాద్రీ పురం అనే పేరు వచ్చిందని పేర్కొన్నారు. భక్త ప్రహ్లాదుడు…

Read More

లింగనిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం : సూపర్వైజర్ సునీత

విశాలాంద్ర – వలేటివారిపాలెం : మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో లింగ నిర్దారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం అని నువ్వు అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు.కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలం లోని కేజీబీవీ పాఠశాల నందు సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మిషన్ శక్తి 20 రోజుల ప్రోగ్రాం లో భాగంగా కేజీబీవీ విద్యాలయంలో గురువారం ప్రిన్సిపాల్ అరుణకుమారి అధ్యక్షతన అంగన్వాడీ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో…

Read More

Astrology: ఈ 6 రాశుల వారితో శని దేవుడు ఓ ఆట ఆడుకుంటాడు.. మీ రాశి ఉందేమో చూసుకోండి |

మేషం: మేష రాశి వారికి శని ఏడవ, ఎనిమిదవ స్థానంలో ప్రభావం ప్రారంభమవుతుంది. మీ రాశిలోని పదవ, పదకొండవ స్థానంలో ఉన్న శని ఇప్పుడు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు. అలాగే ఏడవ , ఎనిమిదవ ఇళ్లలో శని ప్రభావం మీకు ప్రారంభమవుతుంది. మరోవైపు మీనం శనికి స్నేహపూర్వక సంకేతం, బృహస్పతి మీనరాశి వైపు చూస్తున్నాడని గమనించడం ముఖ్యం. మీ ప్రతిభ పనిలో ప్రదర్శించబడుతుంది. నిలిచిపోయిన జీతాలు పెరుగుతాయి. మీరు బదిలీలు, పదోన్నతులు పొందుతారు. Source link

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి

విల్సన్ పాల్ విశాలాంధ్ర – కడియం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి సిహెచ్.ఎస్.విల్సన్ పాల్ పిలుపునిచ్చారు. ప్రతియేటా జరిగే కార్యక్రమాలకు భిన్నంగా ఆటపాటలకు పరిమితం కాకుండా మహిళా శక్తిని, మహిళా సాధికారితను తెలియజేసే చర్చలు, న్యాయపరమైన చట్టపరమైన అంశాలను…

Read More

CM Chandrababu: పిల్లలు కనేవారికి ప్రోత్సాహకం.. రూ.25 వేలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో IVF సేవలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 4:39 PM IST ఇప్పటి వరకు దేశంలో కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చినా, ప్రస్తుత పరిస్థితుల్లో “పాపులేషన్ కేర్” అనే కొత్త దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన జనాభా నిర్వహణ విధానాన్ని సభ ముందుకు తీసుకొచ్చామని, దీనిపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు ఒక నెల పాటు విస్తృత చర్చ జరగాలని కోరారు. News18 సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ జనాభా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం…

Read More