News Desk

త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాను: తిరుమలలో కవిత

భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కవిత త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలో వెల్లడించారు. తన భర్తతో కలిసి కవిత శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ, నాలుగేళ్లుగా తాను పడుతున్న మనోవేదన వెంకటేశ్వరస్వామి వారి దయతో తీరిందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారి మొక్కులు చెల్లించడానికి కాలినడకన వచ్చానని తెలిపారు. కవిత…

Read More

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 06, 2026 2:04 PM IST ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. News18 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు….

Read More

తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు..

ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీములుగు జిల్లాలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న‌ ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్,…

Read More

Tirumala: శ్రీవారి అభిషేక సేవలో కల్వకుంట్ల కవిత .. వెంకన్నకు మొక్కులు తీర్చుకున్న నాయకురాలు |

Last Updated:Mar 06, 2026 10:47 AM IST Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి కాలి నడక మార్గాన వెళ్లిన కవిత స్వామివారి అభిషేక సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. + TML KAVITHA Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి…

Read More

వయసును బట్టి హేళన చేయడం సరికాదు

తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన అనసూయ హైదరాబాద్: ఇటీవల యాంకర్, నటి అనసూయ హోలీ సంబరాల్లో పాల్గొన్న విషయం తెలిసినదే. ఆ సంబరాల్లో ఆమె మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ‘ఆంటీ’ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కొందరు ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్ తో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఆ రీల్స్ పై ఆమె పోస్ట్ పెట్టారు… ” ఇతరుల బాధలో కూడా వినోదం వెతికే వారిని, కనీస సానుభూతి,…

Read More

Tirumala: శ్రీవారి కొండపై ఈ కోతి పనులేంటి.. దివ్వెల మాధురి వీడియో వైరల్ | ట్రెండింగ్

Last Updated:Mar 06, 2026 11:40 AM IST Tirumala: బిగ్‌బాస్ ఫేమ్, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి తీరు ఇప్పుడు మరోసారి వివాదాస్పదమైంది. కోట్లాది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమలక్షేత్రాన్ని పుట్టినరోజు వేడుకలకు వేదికగా మార్చుకోవడం, అక్కడ నిబంధనలకు విరుద్దంగా వీడియోలు చిత్రీకరించి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేయడంపై పాలకమండలి మరోసారి ఆమెను తప్పుపట్టింది. Divvela Madhuri controversy Tirumala: బిగ్‌బాస్ ఫేమ్, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి…

Read More

కూలిన సుఖోయ్ ఫైటర్ జట్ లో పైలెట్లు మృతి

న్యూదిల్లీ : భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గల్లంతయిన సంగతి విధితమే. ఆ ఫైటర్ జెట్ కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ యుద్ధ విమానం గల్లంతయింది. రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా, స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు గుర్తించారు. ఈ…

Read More

Mohan Babu University: మొన్న భువన నేడు హర్షవర్ధన్.. మోహన్ బాబు యూనివర్సిటీలో స్టూడెంట్స్ సూసైడ్ కలకలం |

Last Updated:Mar 06, 2026 9:31 AM IST Mohan Babu University: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామిరెడ్డిపల్లి గ్రామంలో ఓ రూమ్ రెంట్‌కి తీసుకొని ఉంటున్న విద్యార్థి హర్షవర్దన్ రెడ్డి ఫ్యాన్‌కి ఉరివేసుకొని చనిపోయాడు. Mohan Babu University Mohan Babu University: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామిరెడ్డిపల్లి గ్రామంలో ఓ రూమ్ రెంట్‌కి తీసుకొని ఉంటున్న విద్యార్థి హర్షవర్దన్ రెడ్డి ఫ్యాన్‌కి…

Read More

యుద్ధం ఖర్చు వారానికి 3 బిలియన్ డాలర్లు

ఇజ్రాయిల్ ఆర్థిక శాఖజెరూసలేం: అమెరికాతో కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధానికిగాను తమ దేశం వారానికి మూడు బిలియన్ డాలర్ల వ్యయ భారాన్ని భరించాలని ఇజ్రాయిల్ ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హోం ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షాయ్ క్లప్పర్‌కు ఆర్థిక శాఖ డైరెక్టర్ జనరల్ ఇలన్ రోమ్ లేఖ రాశారు. ఆర్థికపరమైన ఆంక్షలను క్రమంగా సడలించాలని కోరారు. వ్యాపారాలు, పని ప్రదేశాలు ప్రారంభం కావాలన్నారు. భద్రతా పరిస్థితి కోసం రక్షణ విధానం అక్కర్లేనప్పటికీ…

Read More

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు.. ఇప్పుడు మరింత సులభం.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పూర్తి వివరాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

1. ఆన్‌లైన్ విధానం: ఇంటి నుండే దరఖాస్తు చేసుకోండి సాంకేతికత అందుబాటులోకి రావడంతో, రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే చిరునామా మార్పును పూర్తి చేయవచ్చు. దీని కోసం కింది దశలను అనుసరించాలి: వెబ్‌సైట్ సందర్శన: మొదటగా ‘పరివాహన్.జీఓవీ.ఇన్’ (parivahan.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సర్వీసెస్ ఎంపిక: హోమ్ పేజీలో ఉన్న ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, అందులో ‘డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ – ఏపీ’ని ఎంచుకోవాలి. వివరాల నమోదు: అనంతరం ‘ఛేంజ్…

Read More