News Desk

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. మైనర్ జీవితం నాశనం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..!

విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పంది నారాయణకు 20 ఏళ్ల కఠిన శిక్ష, రూ.6 వేల జరిమానా విధించింది. నిందితుడు 16 ఏళ్ల బాలికను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. Source link

Read More

ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, జనాభా నియంత్రణ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఈ వివరాలు వెల్లడించారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన…

Read More

Gas Shortage: ఏపీలో గ్యాస్ కొరత నిజమేనా..! పలుచోట్ల దుకాణాలు మూసివేసేందుకు సిద్దం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 12, 2026 1:28 PM IST Gas Shortage: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతా అనే సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ వ్యాపార సముదాయాలపై అధికంగా చూపిస్తుంది. దీంతో ఈవ్యాపారాలను నమ్ముకున్న జీవిస్తున్న వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు సైతం ఎదురవుతున్నాయి. + ఏపీలో గ్యాస్ కొరత.. మూతపడే దిశగా దుకాణాలు Gas Shortage: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతా అనే సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ వ్యాపార…

Read More

మంత్రులకు రేటింగ్స్ ఇచ్చిన చంద్రబాబు.. హోం మంత్రి అనిత లాస్ట్!

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మాటలతో కాకుండా, ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అవుతున్నాయనే అంశంపై సీఎం స్వయంగా గణాంకాలతో కూడిన రేటింగ్స్ ప్రకటించడం విశేషం. పాలనలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఈ విశ్లేషణ సాగింది.ముఖ్యమంత్రి వెల్లడించిన నివేదిక ప్రకారం, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందరికంటే…

Read More

JanaSena Party: జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు.. సేవా కార్యక్రమాలతో ‘వీర మహిళల’ హోరు! |

Last Updated:Mar 12, 2026 11:47 AM IST ఏపీలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీర మహిళలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సక్సెస్, ప్రజల సమస్యల పరిష్కారంలో కృషి, పూజా కార్యక్రమాలు, దానధర్మాలు చేపట్టారు. Source link

Read More

గ్యాస్ కరవుతో వీధిన పడ్డ లక్షలాది మంది.. నిలిచిన ఉపాధి!

అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి బతుకును ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా తలెత్తిన గ్యాస్ కొరత.. కరోనా కాలం నాటి భయానక లాక్‌డౌన్ రోజులను గుర్తుచేస్తోంది. ఇంధనం లేక వాహనాలు షెడ్లకే పరిమితం కాగా, గ్యాస్ దొరక్క హోటళ్లు, క్యాంటీన్లు తలుపులు మూసుకుంటున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది తమ జీవనోపాధిని కోల్పోయి వీధిన పడుతున్నారు. ఖాళీ అవుతున్న వంటశాలలు.. రోడ్డున కార్మికులుఢిల్లీ, నోయిడా వంటి నగరాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఒక్క హోటల్…

Read More

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెల 13న కంచరపాలెంలో భారీ ఉద్యోగ మేళా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 12, 2026 7:18 AM IST . కేంద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న ఈ మేళాలో పలు ప్రముఖ బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. Job Mela Job Mela: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలోని కంచరపాలెంలో భారీ ఉద్యోగ మేళాకు రంగం సిద్ధమైంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13వ…

Read More

ఇంధన సంక్షోభంపై ట్రంప్‌కి కనువిప్పు! – Visalaandhra

ఇరాన్‌ను తక్కువగా అంచనా వేసిన ట్రంప్ బృందంతెలిసొస్తున్న వాస్తవంవాషింగ్టన్: ఇంధన సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కనువిప్పు కలుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతిస్పందన విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సలహాదారుల లెక్కలు తప్పాయి. ఇరాన్‌ను ట్రంప్ బందం తక్కువ అంచనా వేసింది. ఇరాన్‌లో అధికార మార్పిడి ముందు యుద్ధం కారణంగా తలెత్తే సమస్యలు పెద్దవేమీ కాదనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితంగా ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని…

Read More

Eluru: కుటుంబ కలహాల మధ్య బలైన పసిప్రాణం.. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన ఐదేళ్ల బాలిక మృతి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 12, 2026 7:41 AM IST కూల్‌డ్రింక్ సీసాలో ఉన్నది పురుగుల మందని తెలియక తాగిన ఐదేళ్ల బాలిక, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం Eluru: భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి విభేదాలు, ఒక అభం శుభం తెలియని పసిపాప ప్రాణాలనే బలితీసుకున్నాయి. భర్తను భయపెట్టాలని భార్య చేసిన ఒక చిన్న తప్పు,…

Read More

AP Ugadi 2026: ఏపీలో పేదలకు ఉగాది కానుక.. 2.5 లక్షల ఇళ్లు.. 6 శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు

AP Ugadi 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీదీ ఓ ప్లాన్ ప్రకారం చేస్తోంది. తెలుగువారి పండుగ అయిన ఉగాది నాడు ఏదైనా గొప్ప పని చేస్తే.. అది అందరికీ నచ్చుతుంది. అందుకే ప్రభుత్వం ఉగాదిని ఉపయోగించుకొని.. ఆరు మంచి పనులు చెయ్యడానికి రెడీ అయ్యింది. అవేంటో చూద్దాం. Source link

Read More