Telangana News Updates: వారందరికీ రూ.1000 ఫైన్.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన |
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనగణనలో వివరాలు ఇవ్వని వారికి రూ.1000 ఫైన్ విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర డైరెక్టర్ భారతీ హోలికేరి తెలిపారు. హైదరాబాద్ సెన్సస్ ఆఫీసులో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశాభివృద్ధి ప్లాన్స్ వెయ్యడానికీ జనగణన ప్రక్రియ కీలకం అన్నారు. నియోజకవర్గాల్ని పునర్విభజించాలన్నా, రిజర్వేషన్లను ఖరారు చెయ్యాలన్నా ఈ ప్రక్రియ ముఖ్యం అన్నారు. 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు కాబట్టి.. ప్రజలంతా సమాచారం ఇవ్వడం అవసరం…


