News Desk

పాపం ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి రోట్లో తలదూర్చినట్టుగా ఉంది. ఇస్రాయెల్ పనుపున ఇరాన్ పై నిష్కారణ యుద్ధానికి దిగిన ట్రంప్ ఆ యుద్ధం విరమించే మార్గం తోచక బెంబేలెత్తిపోతున్నారు. రెండు వారాలకు పై నుంచి ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు ట్రంప్‌ని దిక్కు తోచని పరిస్థితిలోకి నెట్టేసింది. ఇస్రాయెల్ మీద, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ తీర్చుకుంటున్న ప్రతీకారం అనూహ్య రీతిలో ఉంది. ఇరాన్ కనక దారి మార్చుకుంటే దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము…

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ టెన్ తెలుగు వార్తలు..

Top 10 News Today: మార్చి 16వ తేదీ తాజా వార్తలు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వార్తలే కాకుండా దేశీయం, అంతర్జాతీయ వార్తలు కూడా ఇప్పుడు చూద్దాం. న్యూస్18 తెలుగు అందిస్తున్న టాప్ 10 వార్తలు. Source link

Read More

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతి

బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి అనుమతించింది. గత సంవత్స రం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హోమ్…

Read More

Health Awareness: యువతకు డాక్టర్ల హెచ్చరిక.. 25-45 ఏళ్ల వారు ఈ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 16, 2026 9:44 PM IST అధిక రక్తపోటు కారణంగా ‘అయోర్టిక్ డిసెక్షన్’ అనే ప్రమాదకర గుండె సంబంధిత సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో అరుదైన హైబ్రిడ్ శస్త్రచికిత్స ద్వారా ఒక రోగిని వైద్యులు విజయవంతంగా కాపాడారు. + ఈ ఒక్కపని చేయకపోతే భవిష్యత్ లో మీ గుండె నాళాలు చీలే అవకాశం ఉంది అంటున్న వైద్యులు మానవ శరీరంలో గుండె ఒక ఇంజిన్ వంటిది. గుండె…

Read More

అటవీ, అభయారణ్య ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై నివేదిక సమర్పించండి

జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి విశాలాంధ్ర ఏలూరు: జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాలలో నివసించే ప్రజలకు అవసరమైన త్రాగునీరు బోర్లు,పైపులైన్లు, ,రోడ్లు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు అవకాశాలను పరిశీలించి నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాలలో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పనపై జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్…

Read More

Chandrababu: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఫొటోలు చూసేయండి |

అన్ని మతాలను గౌరవిస్తా… అందరివాడిలా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చామని, ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విందులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు నజీర్, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు. Source link

Read More

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర సాధన కోసం పొట్టిశ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. తెలుగువారికి ప్రత్యేక…

Read More

Annavaram Temple: అన్నవరం సత్య నారాయణుడికి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో భక్తులు భారీగా కానుకలు సమర్పించడంతో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. బంగారం, వెండి విదేశీ కరెన్సీ స్వామివారికి సమకూరినట్లు దేవస్థానం వెల్లడించింది. Source link

Read More

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం ఎమ్మెల్యే కందికుంట

విశాలాంధ్ర,కదిరి..అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక టవర్ క్లాక్ వద్దనున్న పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం 58 రోజుల దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత అన్నారు. భవిష్యత్తులో మహనీయుల చరిత్రను దేశమంతా స్మరించుకునేలా పెద్ద ఎత్తున సేవా…

Read More

Telangana and AP Weather Forecast Update: వాతావరణంలో ఈ మార్పు ఎందుకొచ్చింది? మంచిదేనా? ఇండియా మంచుదేశం అవుతోందా? |

ఈ వర్షాల వాతావరణం ఒక వారం రోజులు కొనసాగుతుంది అని ఏపీ, తెలంగాణ వాతావరణ అధికారులు తెలిపారు. అసలు ఎందుకీ మార్పు? ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి అంటే.. దీనికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు, చైనా, గోబీ ఎడారి ప్రాంతాలన్నీ దట్టమైన మంచు, మేఘాలతో నిండిపోయాయి. ఆ ప్రభావం ఏపీ, తెలంగాణపై ద్రోణి లాగా పడింది. అందువల్లే మన రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. దీనికి తోడు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పక్కన…..

Read More