News Desk

Vijayawada Gold Silver Rates: విజయవాడలో కుప్పకూలిన గోల్డ్ రేట్స్.. భారీగా డౌన్.. ఎంత తగ్గిందంటే? |

24 క్యారెట్ల బంగారం క్రితం ముగింపుతో పోలిస్తే సోమవారం రూ. 2,240 తగ్గింది. ప్రస్తుతంరూ. 1,57,420 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,050 కోత పడింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,44,300 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,670 తగ్గింది. ప్రస్తుతం రూ. 1,18,070 వద్ద ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. సోమవారం కేజీ వెండిపై రూ. 4 వేలు…

Read More

అమెరికాకు మిత్రదేశాల షాక్

హోర్ముజ్‌కు యుద్ధనౌకల్ని పంపట్లేదని వెల్లడిసిడ్నీ/టోక్యో: ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై భీకర దాడులకు తెగబడుతున్న అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పరిధిలోని కీలక హోర్ముజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపా లని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనను అనేక అమెరికా మిత్ర దేశాలు తిరస్కరించినట్లు సమాచారం. వీటిలో కొన్ని దేశాలు ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు కుదరదని తెగేసి చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది…

Read More

CM Chandrababu Unveils 58-Feet 'Statue of Sacrifice' | 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖమూరు పార్క్ వద్ద 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.#chandrababu #pawankalyan #PottiSriramulu Source link

Read More

హ్యాపీ ఉగాది – Visalaandhra

చింతపట్ల సుదర్శన్ అర్ధరాత్రి దాకా దోమలతో ఫైట్ చేసి అలసిపోయిన డాంకీకి తెల్లవారుఝామున చల్లగాలికి కునుకు పట్టింది. తాను ఒకటి తలిస్తే డాగీ ఇంకొకటి తలుస్తుంది కదా. ఉండి ఉండి ‘భౌభౌ’లు మొదలుపెట్టింది. దీని కూసే టైం మొదలైందన్నమాట. ఎవడైనా అరుగు పక్కనించి నడుస్తూ కనపడ్డాడో, ఎదురుగ్గా ఉన్న వేపచెట్టు కొమ్మ ఏదైనా గాలికి ఊయల్లూగిందో. ఇక ఇది అరుపులు మొదలు పెట్టిందంటే అసెంబ్లీ సమావేశాలు మొదలైనట్టే అనుకుని కళ్ళు గట్టిగా ఒత్తి పట్టుకుంది. కళ్లయితే మూయగలిగింది…

Read More

భారీ ఉద్యోగ మేళా: డిగ్రీ పూర్తిచేసిన వారికి టాప్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

మార్చి 17న విశాఖపట్నం సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో 500కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. 10కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. ఉద్యోగాల కోసం అర్హతలు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, మరియు బి.టెక్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కావాలి. వయసు పరిమితి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్ మేళా యువతకు ఉద్యోగ…

Read More

Job Mela 2026: ఆ జిల్లాలో ఉద్యోగాల జాతర.. జాబ్ ఆఫర్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు

Job Mela 2026: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ ఏపీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి శిక్షణ సంస్థ ,మోడల్ కెరీర్ సెంటర్ విజయనగరం సంయుక్తంగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఇవిగో. Source link

Read More

రాష్ట్రంలో భావజాల విధ్వంసం!

సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు మూడు ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. అనవసర అంశాలను తెరపైకి తెచ్చి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం. తిరుమల “కల్తీ”లడ్డు తిని ఎందరు చనిపోయారో తెలియదు. పాలకుల దృష్టిలో అది సర్వజన సంహారిణి. ఆహార ముడి పదార్థాల, హోటళ్ళలో ఆహార కల్తీలను, భూజల, వాయు, శబ్ద పర్యావరణ కాలుష్యాలను పట్టించుకోరు. గుడి గోడలు కూలి, దర్శనాల క్యూలో తోపుళ్ళకు ప్రాణాలు పోగొట్టుకున్న భక్తులు కనపడరు. రోడ్ల ప్రమాదాల్లో రోజూ…

Read More

LPG Shortage Hits Tirumala | తిరుమలను తాకిన గ్యాస్ కష్టాలు.. భక్తులకు విజ్ఞప్తి ఇదే! | #local18V

తిరుమలలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహకులు గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను తిరుమలకు తీసుకువచ్చిన సమయంలో స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. తమకు సిలిండర్లు ఇవ్వకుండా ఇతరులకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.#lpgshortage #tirumala #gascylinder Source link

Read More

ఆఖరి అస్త్రంగా జ్ఞానేశ్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు

అరుణ్ శ్రీవాస్తవ లోక్‌సభ్ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానం మూజువాణీ ఓటుతోనే వీగిపోయింది. అయినా ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ, లోక్‌సభకు చెందిన 193 మంది గత 13వ తేదీన ఇంపీచ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. ప్రతిపక్షాల ఈ ప్రయత్నం నెగ్గుతుందనుకోలేం. కానీ ఇదీ ఒక రకమైన అభిశంసనే. ఇది రాజకీయ చర్చకు దారి తీసింది.ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి “పక్షపాత ధోరణి” అనుసరిస్తున్నారని, “ఓట్ చోరీకి సహకరిస్తున్నారు” అని ప్రతిపక్షాలు…

Read More

Humanity Story: ఆయన కోటీశ్వరుడు కాదు.. కానీ ప్రతిరోజు వందలాది మందికి సాయం.. ఆయనకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 16, 2026 7:41 PM IST మహమ్మద్ ఇర్ఫా పాయకరావుపేటకు చెందిన వ్యక్తి, కాకినాడ జిల్లాలో నివసిస్తూ నిరుపేదలకు సహాయం చేస్తూ ‘సాయిబు గారు’గా ప్రసిద్ధి చెందారు. తన సంపాదనలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చి, మానవత్వంతో జీవిస్తున్నారు. + సాయిబుగారు సేవలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే కులం, మతం అనే సరిహద్దులను చెరిపేసి, మానవత్వమే పరమావధిగా జీవిస్తున్న అరుదైన వ్యక్తి మహమ్మద్ ఇర్ఫా. సాధారణంగా దానధర్మాలు అంటే కోటీశ్వరులు చేస్తారని మనం అనుకుంటాం,…

Read More