ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం;; స్వర్ణ గ్రామం నిర్మాణం ఆం ఆత్మీ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. ఈ సంద స్థానిక ప్రణాళికల అమలులో పంచాయితీ రాజ్ పాత్ర విశిష్టమైనది అన్నారు,ధర్మవరం నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ గ్రామాల్లో తాగునీరు,రహదారులు, వీధిలైట్లు,డ్రైనేజీ , పరిసరాల పరిశుభ్రత వంటి కనీస సదుపాయాల ఏర్పాటు చేయడం లో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం, ఇంకా గత వైసిపిప్రభుత్వాలు విఫలం అయ్యాయి అన్నారు. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలలో గెలుస్తుందని తెలిపారు.


