Latest posts

All
fashion
lifestyle
sports
tech

Trending News

Popular

Heartwarming Story: ట్రైన్‌లో పరిమళించిన మానవత్వం.. బోగీలోనే సుఖ ప్రసవం |
YS Jagan: మావిగన్ చర్చ నుంచి దృష్టి మళ్లించేందుకేనా? జగన్ సంచలన ఆరోపణ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
Today Top 10 News: పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్ లైన్

Heartwarming Story: ట్రైన్‌లో పరిమళించిన మానవత్వం.. బోగీలోనే సుఖ ప్రసవం |

Last Updated:Apr 07, 2026 5:43 PM IST Heartwarming Story: కామన్‌గా ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణికులు తోచుకోవడం, సీటు కోసం గొడవపడటం చూస్తుంటాం. చిన్న చిన్న విషయాలకే పక్క సీట్లో వారితో వాగ్వాదానికి దిగడం చాలా వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. baby born in train Humanity in Train: సౌకర్యం, సేఫ్టీ, సుఖం, ఖర్చు తక్కువ అనే ఆలోచనతోనే చాలా మంది తమ ప్రయాణాన్ని రైళ్లలో కొనసాగించడానికి మక్కువ…

Read More

YS Jagan: మావిగన్ చర్చ నుంచి దృష్టి మళ్లించేందుకేనా? జగన్ సంచలన ఆరోపణ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 07, 2026 8:19 PM IST YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ జగన్, వేమూరి రాధాకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ys jagan YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో…

Read More

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

-సీపీఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి నగరంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఏఐటీయూసీ మహాసభలు జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్యభ భవన్ లో మంగళవారం సీపీఐ కార్యవర్గ సభ్యులు , ఏఐటియుసి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా…

Read More

Today Top 10 News: పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్ లైన్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

బాలయ్య కోపమేకాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వాళ్లపై అభిమానంతో రూ.50 లక్షల సాయం..!

నందమూరి బాలకృష్ణ హిందూపురం పోలీసులకు 50 లక్షల సిఎస్ఆర్ నిధులతో మూడు బొలెరోలు, 10 మోటార్ సైకిళ్లు బహుకరించారు, ప్రజా భద్రత బలపడుతుందని అన్నారు Source link

Read More

వేల కోట్ల ప్రాజెక్ట్ లేకుండానే నీటి విప్లవం.. ఆ జిల్లా కలెక్టర్ పై పవన్ ప్రశంసలు..! Jaladhara project Andhra Pradesh | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 5:01 PM IST పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టును ప్రశంసించారు, 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణను రాష్ట్రానికి ఆదర్శంగా పేర్కొన్నారు ఆ జిల్లా పై ప్రశంలు జల్లులు కురిపించిన డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు…

Read More

పాడి రైతుకు కష్టకాలం

*పతనమవుతున్న ధరలు*పెరుగుతున్న పెట్టుబడి*పశువులకు మేత కొరత (విశాలాంధ్ర- చిత్తూరు) చిత్తూరు జిల్లా అంటేనే పాడి పరిశ్రమకు పట్టుగొమ్మ. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్న ఈ జిల్లాలో లక్షలాది కుటుంబాలకు పశువులే జీవనాధారం. వ్యవసాయం కలిసిరాక, వర్షాభావ పరిస్థితులతో విసిగిపోయిన సామాన్య రైతుకు ‘పాడి’ ఒక ఆశాకిరణంగా నిలిచింది. కానీ, నేడు అదే పాడి పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, పాలకుల ఉదాసీనత మరోవైపు వెరసి.. పాడి రైతు బతుకు భారంగా మారింది….

Read More

ప్రకృతి మధ్యలో మైండ్ బ్లోయింగ్ స్పాట్.. కొండలు, అడవుల మధ్య అద్భుత జలపాతం..! |

Last Updated:Apr 07, 2026 3:00 PM IST విజయనగరం సరియా జలపాతం బాహుబలి వాటర్ ఫాల్స్‌గా పాపులర్, మూడు జలపాతాలు, ట్రెక్కింగ్, 20 రూపాయల టికెట్‌తో కొత్త టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మారుతోంది + బాహుబలి జలపాతాన్ని చూసేద్దాం రండి విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అరణ్యాల మధ్య ఉన్న సరియా జలపాతం ప్రస్తుతం పర్యాటకులకు కొత్త హాట్‌స్పాట్‌గా మారుతోంది. ‘బాహుబలి వాటర్ ఫాల్స్’గా పేరుగాంచిన ఈ అందాల జలపాతం, తన…

Read More

జర్నలిస్ట్ లకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

తిరుపతి పట్టణ పరిధిలోని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోగలరు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, ఏప్రిల్ 06: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి పట్టణ పరిధిలో అక్రెడిటేషన్ కలిగిన పాత్రికేయులకు ఈ నెల 07 నుండి 10 వరకు అమరా ఆసుపత్రి, కరకంబాడి వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల ఆరోగ్య భద్రతకు పెద్ద పేట వేస్తున్నదని, ఇందులో…

Read More

టైమ్ మార్చితే ఫలితం మారుతుంది.. దేవుళ్ల పూజలో ఈ రహస్యాలు తెలుసా..?

వేద పండితులు ఉదయం సూర్యుడు శ్రీరాముడు వేంకటేశ్వరుడు, మధ్యాహ్నం హనుమాన్, సాయంత్రం శివుడు లక్ష్మీదేవి పూజలు చేస్తే అధిక శుభఫలితాలు అంటున్నారు Source link

Read More