ఇడ్లీకి సాంబార్ లేదు.. పూరీకి కూర మళ్లీ వేయరు.. తాలీలో ఐటమ్స్ కట్.. గ్యాస్ క్రైసిస్ ఎఫెక్ట్..! Gas shortage in AP Telangana. |

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, విజయవాడ వంటి ప్రధాన పట్టణాల్లో హోటళ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడి దృశ్యం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల ఐటమ్స్ తగ్గించగా, మరికొన్ని చోట్ల ధరలు భారీగా పెంచేశారు. కస్టమర్లు తగ్గిపోవడంతో వ్యాపారులు కూడా నష్టాల్లో కూరుకుపోతున్నారు. Source link

Read More

CM Chandrababu: అమరావతి నిర్మాణం హైదరాబాద్‌నే మించిపోతుంది.. ఐఎస్‌బీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 22, 2026 6:25 PM IST CM Chandrababu: అభివృద్ధి మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించడానికి సరిపోదని, అయితే సమాజంలో అసలైన మార్పుకు సాంకేతికతే ప్రధాన ఆధారమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వేదికగా జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. cm chandrababu CM Chandrababu: అత్యంత అధునాతన టెక్నాలజీతో అమరావతిని స్మార్ట్ సిటీగా మారుస్తామని ఏపీ సీఎం…

Read More

మరో తిరుపతిగా మారుతున్న వాడపల్లి.. భక్తులతో కిటకిటలాడుతున్న క్షేత్రం..! Vadapalli Venkateswara Swamy temple. |

సామాన్య భక్తులు, వీఐపీలు, సినీ ప్రముఖులు అందరూ ఒకే దైవభక్తితో స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న విశ్వాసం, భక్తి ఈ ఆలయాన్ని నిజంగానే “మరో తిరుపతి”గా నిలబెడుతోంది. భవిష్యత్తులో ఈ క్షేత్ర ఖ్యాతి మరింత విస్తరించనుందని స్థానికులు, భక్తులు నమ్మకంగా చెబుతున్నారు. Source link

Read More

80 వేల ఉద్యోగాల హామీ.. పాయకరావుపేటలో మెగా స్టీల్ ప్రాజెక్ట్ ప్రారంభం..! Payakaraopeta Steel Plant foundation to | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 9:51 PM IST మార్చి 23 నక్కపల్లి సమీప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో పాయకరావుపేటలో 80 వేల ఉద్యోగాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంగలపూడి అనితలు చెబుతున్నారు. + దేశమంతా చూసేవిధంగా హోంమంత్రి సొంత నియోజకవర్గ అభివృద్ధి రేపే పండుగ మార్చి 23 తేదీ ఆంధ్రప్రదేశ్‌కు కీలక ఘట్టంగా నిలవనుంది. రాష్ట్ర అభివృద్ధి దిశలో మరో పెద్ద అడుగుగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మహోత్సవానికి…

Read More

నక్కపల్లిలో మెగా ఈవెంట్.. రూ.1.35 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 22, 2026 10:31 PM IST నక్కపల్లి లో Arcelor Mittal Nippon Steel గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనకు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ హాజరు రాష్ట్రానికి నూతన దిశ. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం రేపటి నుంచి చరిత్ర సాక్షిగా నిలవబోతోంది. భారీ స్థాయిలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి…

Read More

చిత్తూరుపై రైల్వేశాఖ చిన్నచూపు

ఆగని కీలక ఎక్స్ ప్రెస్ రైళ్లు*కాట్పాడి, తిరుపతికి వెళుతున్న ప్రయాణీకులు (విశాలాంధ్ర-చిత్తూరు) జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ప్రతిరోజూ ఈ స్టేషన్ మీదుగా పదుల సంఖ్యలో ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగు తీస్తున్నా… అందులో సగం కంటే ఎక్కువ రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ లేకపోవడం గమనార్హం. రూ.కోట్లు ఆదాయాన్ని రైల్వే శాఖకు అందిస్తున్నా… కనీసం రైళ్లు ఆపడం లేదంటే అధికారులకు ఈ ప్రాంతంపై ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థమవుతోంది….

Read More

పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జనసేన పుట్టినరోజు వేడుకలు, సాంప్రదాయ ఎడ్ల బండి పోటీలు నిర్వహణ.

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎడ్ల బండి పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలు గ్రామీణ సంస్కృతికి ఊపిరి పోశాయి. చేబ్రోలు గ్రామంలోని పొలాల్లో, రోడ్లపై ఎడ్ల గిత్తలు పోటీ పడడంతో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్స్, జూనియర్స్ విభాగాల నుండి 42 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ పోటీలు సాయంత్రం ముగిశాయి. సీనియర్ విభాగంలో గుమ్ములేరు ప్రాంతానికి చెందిన ఎడ్ల జత విజయం సాధించగా, జూనియర్ విభాగంలో…

Read More

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా ‘రాకాస’.. నవ్వులు, థ్రిల్ల్స్ గ్యారెంటీ..! Rakasa fantasy comedy thriller reveals | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 22, 2026 10:18 PM IST నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్, నయన్ సారిక నటించిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ రాకాస ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధం. ఫ్యాంటసి కామెడీ ద్రిలర్ రాకాస.. నిర్మాత నీహారిక కొణిదెల.. ఏప్రిల్ 3 న విడుదల..!< ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్ మిశ్రమంగా తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా, జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్…

Read More

యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం

కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమేగ్యాస్, ఆయిల్ ధరల పెంపుతో రవాణా రంగంపై ప్రభావంట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనంమోదీపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి29న హైదరాబాద్‌లో “నో వార్” భారీ ప్రదర్శనతిరుమలకు అపకీర్తి తెచ్చే వారిని పదవిలో ఉంచుతారా?` సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ విజయవాడ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె….

Read More

Kanipakam Temple | భక్తులతో పోటెత్తిన కాణిపాకం.. దర్శనానికి 3 గంటలు |

Last Updated: Mar 22, 2026, 21:05 IST చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నాలుగు రోజుల సెలవులు రావడంతో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు దీర్ఘ క్యూలలో నిలబడగా, దర్శనానికి సుమారు మూడు గంటల…

Read More