Unseasonal Rains: ఏపీలో అకాల వర్షాల బీభత్సం.. రూ. 63 కోట్లకు పైగా పంట నష్టం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పంటల వారీగా నష్టం వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రధానంగా వాణిజ్య, ఆహార పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,840 హెక్టార్లలో వరి, 1,534 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంట నీటిపాలవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మిర్చి, పసుపు: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మిర్చి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ. 1 లక్ష నుంచి రూ. 2.5 లక్షల వరకు పెట్టుబడి…

Read More

‘సార్.. నా మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి’

అనంతపురం జిల్లా తాడిపత్రిలో విచిత్ర కేసు నేరస్తులు, దొంగలు, భూ తగాదాలతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్‌కు ఉగాది పండగ నాడు ఒక వింతకేసు వచ్చింది. తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి, చేతిలో మటన్ కుక్కర్‌తో స్టేషన్ మెట్లు ఎక్కడం చూసి పోలీసులు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఉగాది పండుగ రోజున జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అసలేం జరిగిందంటే… ఉగాది పండగ అని హాజీ స్థానిక దుకాణంలో మటన్ కొనుగోలు…

Read More

LPG Gas Booking: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ గ్యాస్ సిలిండర్ సర్వేలో పాల్గొనకపోతే సమస్యే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు (మార్చి 23, 2026) నుంచి రాష్ట్రవ్యాప్తంగా “ఏపీ గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సర్వే 2026” (Modes of Cooking Survey)ని ప్రారంభిస్తోంది. ఇది సాధారణ గృహిణులకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సర్వే డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో గ్యాస్ సప్లై, సబ్సిడీలు, కొత్త పథకాలు రూపొందిస్తుంది. ఈ సమాచారం అధికారిక SGSW (స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు) నోటిఫికేషన్స్, ప్రభుత్వ సహాయక పోర్టల్స్ ఆధారంగా ఇస్తున్నది. సర్వే ఎవరు చేస్తారు? ఎలా…

Read More

ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం

ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియకు ఇంటర్ విద్యా మండలి సర్వం సిద్ధం చేసింది. ఈరోజు నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుండగా, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మార్చి 25తో పరీక్షలు పూర్తిగా ముగియనున్న నేపథ్యంలో, ఫలితాలను త్వరితగతిన ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రంజిత్ బాషా వివరించారు. ఇప్పటికే ప్రధాన పరీక్షలు…

Read More

Food Festival: విశాఖలో విదేశీ విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్.. ఘుమఘుమలాడిన విదేశీ వంటలు.. పూర్తి వివరాలు ఇవే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 7:05 AM IST విశాఖపట్నం బీచ్ రోడ్ వద్ద AU శతాబ్ది వేడుకల్లో International Students Feast Festలో 40 దేశాల వంటకాలు, సంస్కృతులు ఏకవేదికగా మెరిశాయి. + విశాఖలో విదేశీ విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్..! ఘుమఘుమలాడిన విదేశీ వంటలు విశాఖపట్నం నగరంలోని సాగర తీరం విభిన్న దేశాల సంస్కృతులు, సాంప్రదాయాలు నోరూరించే వంటకాలకు వేదికైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్…

Read More

Coconut Price: రైతులకు షాక్! నెల రోజుల్లోనే కుప్పకూలిన కొబ్బరి ధరలు.. కారణం ఏంటో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 7:20 AM IST పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో గల్ఫ్ ఎగుమతులు ఆగి, కేరళ కర్ణాటక నుంచి వచ్చిన కొబ్బరి దేశీయ మార్కెట్ నింపి, ఆంధ్రప్రదేశ్ రైతులు ధర పతనంతో తీవ్ర నష్టంలో. News18 పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం చమురు బావులకే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల కొబ్బరి తోటల వరకు పాకాయి. యుద్ధం ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోవడం, ఫలితంగా కొబ్బరి ధరలు భారీగా పతనం కావడంపై సమగ్ర కథనం…

Read More

Vijayawada: తక్కువ ధర అని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడే ఛాన్స్ ఉంది! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 7:39 AM IST ఈ బలహీనతనే సైబర్ నేరగాళ్లు, దొంగలు ఆసరాగా చేసుకుంటున్నారు. మార్కెట్‌లో లక్ష రూపాయలు పలికే ఫోన్‌ను కేవలం రూ. 40,000 లేదా రూ. 50,000లకే ఇస్తామంటూ నమ్మిస్తారు. తీరా కొన్నాక, కొన్ని రోజులకే పోలీసులు మీ తలుపు తట్టినప్పుడు కానీ తెలియదు.. మీరు కొన్నది దొంగిలించిన ఫోన్ అని! ప్రతీకాత్మక చిత్రం Vijayawada: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. ఐఫోన్ లేదా ఇతర ఖరీదైన…

Read More

Vijayawada: కటిక పేదరికంలోనూ గొప్ప మనసు.. రూ. 3 లక్షల బంగారు గొలుసు అప్పగించిన మహిళా స్వీపర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 7:09 AM IST నేటి సమాజంలో రూపాయి కనిపిస్తేనే రంగు మార్చే మనుషులు ఉన్న ఈ రోజుల్లో, దొరికిన లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఏమాత్రం ఆశపడకుండా తిరిగి యజమానికి అప్పగించి ఓ మహిళా స్వీపర్ తన నిజాయతీని చాటుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆమె స్వీపర్ కావొచ్చు.. పొట్టకూటి కోసం రోజూ కూలీ కావొచ్చు.. ఏసీ గదుల్లో ఉద్యోగం చేయకపోవచ్చు.. కానీ, గుణంలోనూ.. వ్యక్తిత్వంలోనూ ఆమె ఎంతో ధనవంతురాలు. ఆమె…

Read More

Visakhapatnam: వైజాగ్ వాసులకు పవర్ కట్ అలర్ట్.. నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత.. పూర్తి వివరాలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 6:01 AM IST వేసవి ఎండలు పెరుగుతున్న తరుణంలో, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం మరియు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచే పనులను చేపట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్-3 ఈఈ బి. సింహాచలం నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: విశాఖపట్నం నగరంలోని పలు సబ్ స్టేషన్ల పరిధిలో అత్యవసర మరమ్మతులు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు…

Read More

Visakhapatnam: వైజాగ్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత.. కారణం ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నీటి సరఫరా ఎందుకు నిలిపివేస్తున్నారు? విశాఖ నగరానికి నీటిని అందించే ప్రధాన పైప్‌లైన్లకు సంబంధించి అత్యవసర నిర్వహణ మరియు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. నగరంలోని పంపింగ్ స్టేషన్ల వద్ద సాంకేతిక లోపాలను సరిదిద్దడం, అలాగే లీకేజీలను అరికట్టడం కోసం సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వాటర్ సప్లై నిలిపివేయాలని వాటర్ వర్క్స్ విభాగం నిర్ణయించింది. వేసవి కాలంలో నీటి వృధాను అరికట్టేందుకు మరియు భవిష్యత్తులో ఎటువంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకే ఈ ముందస్తు మరమ్మతులు…

Read More