Divyang Shakti Scheme: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:26 AM IST Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు తెలిపారు. + ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ఏర్పాటు పూర్తి Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు…

Read More

AP Assembly: జగన్ క్రిస్టియన్ కాబట్టే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సంచలనం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 3:09 PM IST సభలో ప్రధానంగా తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలోనే తిరుమలలో అపవిత్రతకు దారితీసే పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. Tirumala Laddu Ghee Controversy Sparks Uproar in AP Assembly Heated Debate Over Jagan Religion ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి వివాదం…

Read More

Elections: ఇవాళ్టితో ఎన్నికల ప్రచారానికి తెర.. తమిళనాడులో నేడు కూడా చంద్రబాబు ప్రచారం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవి కేవలం తేదీలు కాదు… సామాన్య ప్రజల భవిష్యత్తుపై ప్రభావం చూపే ముఖ్యమైన అంశాలు. తమిళనాడులో డీఎంకే (ఎం.కే. స్టాలిన్) vs ఎన్‌డీఏ (బీజేపీ-ఏఐఏడీఎంకే) మధ్య తీవ్ర పోటీ ఉంది. బెంగాల్‌లో టీఎంసీ (మమతా బెనర్జీ) vs బీజేపీ మధ్య తాడోపేడో అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏ తరపున తమిళనాడులో రెండు రోజుల ప్రచారం చేస్తున్నారు. మొదటి రోజు కోయంబతూర్, చెన్నైలో ర్యాలీలు చేశారు. ఇవాళ రెండో రోజున మదురై-సత్తూర్‌లో కీలక…

Read More

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

శ్రీకాళహస్తికి చెందిన సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన షార్ట్ ఫిలిం The 3rd న్యూఢిల్లీలో ఏప్రిల్ 30న జరిగే 16వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026 లో స్క్రీనింగ్ కు ఎంపికైంది. భారత చలనచిత్ర పితామహుడిగా అందరూ కీర్తించే దాదాసాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 30న ఢిల్లీలో ఈ ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఈ ఏడాది చిత్రోత్సవానికి తెలుగులో సురేష్ పిళ్లె రూపొందించిన ఈ…

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ‘హై అలర్ట్’.. రాబోయే 72 గంటలు బీభత్సమే! |

భారతీయ వాతావరణ కేంద్రం, desweather.ap.gov.inలో తెలిపిన ప్రకారం, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆకాశం మేఘామృతమై వర్షం కురిసే సూచనలు కనిపించాయి. అనకాపల్లి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో చెదురుమదురు వర్షం పడింది. ఈ అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. Source link

Read More

Seshachalam Forest Fire: శేషాచల అడవుల్లో కార్చిచ్చు.. ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలో భక్తులు..! |

Last Updated:Apr 26, 2026 10:47 PM IST తిరుపతి శేషాచలం అటవీలో ఘాట్ రోడ్డుకు సమీపంగా మళ్లీ అగ్నిప్రమాదం, దట్టమైన పొగతో వాహనదారుల్లో భయం, అటవీ శాఖ సిబ్బంది మంటల నియంత్రణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు + తిరుపతి శేషాచల అడవిలో మంటలు..! తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం చెలరేగి ఆందోళన కలిగించింది. తిరుమలకు వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డుకు సమీపంలోని అడవి ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో…

Read More

Tiger: ఒక్క అడుగు దూరంలో ప్రమాదం.. పర్యాటక ప్రాంతంలో పులి సంచారం..! Tiger movement sparks fear at Papikondalu in East Godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 3:46 PM IST తూర్పుగోదావరి లో పెద్దపులి సంచారం గండి పోచమ్మ ఆలయం పాపికొండలు బోటింగ్ పాయింట్ వద్ద భయాందోళనలు పెంచి ఫారెస్ట్ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా. + గోదావరి పాపికొండలు వద్ద పెద్దపులి.. పర్యాటకుల్లో అలజడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కనిపించదు.. దాడి మాత్రం ఆపదు అన్న విధంగా.. ఈ పెద్దపులి అడవుల్లో తిరుగుతూ అధికారులు, స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు…

Read More

ఆయన వెంట ఈయనెందుకు! – Visalaandhra

గవర్నర్ వద్దకు జననాయగన్ నిర్మాత…విజయ్‌కు కొత్త చిక్కులుసీఎం సీటుకు రెండు సీట్ల దూరంలో విజయ్ చెన్నై: తమిళ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, విజయ్‌కు సీఎం పీఠం ఖాయమైనా…ఇంకా తన చేతికి అధికార పగ్గాలు అందడంలేదు. ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. నెంబర్ గేమ్ ఇప్ప్పుడు తమిళనాట ఉత్కంఠ రేపుతోంది. రెండు సీట్ల దూరంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ఆగిపోవలసి వస్తోంది. ఇదే సమయంలో విజయ్ కీలక మంత్రాంగం…

Read More

సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన హరికిషోర్ రామగిరి సోలార్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ మార్చి 31న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు బులోరా ఓనర్ మేడాపురం నారాయణ అంతక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో మరో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి సోలార్ కంపెనీ ఉద్యోగులు అండగా ఉంటామని వారు హామీ…

Read More

నీటి సంరక్షణతోనే సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధ్యం

ఎంపీడీవో విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం గంగలకుంట గ్రామంలో ‘జలధార, జలహారతి’ కార్యక్రమాన్ని నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రకు మార్గం” అనే నినాదంతో నిర్వహించారు. ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది కలిసి మొక్కలు నాటి, వాటికి నీరు…

Read More