పూణె వైద్యుడుకి సైబర్ నేరగాళ్లు టోకరా

రూ.12 కోట్ల షేర్ ట్రేడింగు మోసం పూణె: మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడు (75) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కికున్నారు. ఆన్‌లైన్ షేర్ ట్రేడింగు కుంభకోణంలో రూ.12.31 కోట్లు నష్టపోయారు. జనవరి నెల చివరివారంలో గుర్తుతెలియని నంబరు నుంచి వైద్యునికి ఓ సందేశం వచ్చింది. అందులో కొన్ని షేర్లను సిఫార్సు చేసి, ఓ లింకు ఇచ్చారు. ఆ లింకుపైన క్లిక్ చేయడంతో వైద్యుడిని ప్రత్యేక వాట్సప్ గ్రూపులో చేర్చారు. అంతర్జాతీయ ట్రేడింగ్ కంపెనీని పోలిన ఓ…

Read More

AP News: ఏపీలో బిల్ గేట్స్‌ పర్యటన.. రైతులతో ముచ్చటించిన ఐటీ దిగ్గజం..

రాష్ట్ర స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్, విపత్తు నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేసినందుకు సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. Source link

Read More

విజయవాడ దుర్గమ్మ బంగారాన్నే కొట్టేసే ప్లాన్.. ఇంద్రకీలాద్రిపై ఇదేం కథ?.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:41 PM IST గమనించ దగ్గ విషయం ఏమిటంటే, కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే నాలుగోసారి. ఇప్పటికే సీసీ కెమెరాలు, పర్యవేక్షణ కమిటీ ఉన్నప్పటికీ అక్రమాలు ఆగకపోవడం పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. News18 విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తులు సమర్పించిన బంగారు…

Read More

వేసవి వేడికి మట్టి కుండలే బెస్ట్.. పలమనేరు టెర్రకోటకు దేశవ్యాప్తంగా డిమాండ్..! Palamaneru Terracotta High Demand for Clay Pots Known for Quality | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 06, 2026 7:44 PM IST వేసవిలో చల్లని నీటి కోసం పలమనేరు టెర్రకోట మట్టి కుండలు ప్రజాదరణ పొందుతున్నాయి. టెర్రకోట కేంద్రం 40 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తోంది. + వేసవి తాపానికి అడ్డుకట్టు వేసే బెస్ట్ మట్టి కుండలు ఇవే…!!!! వేసవి కాలం మొదలవుతూనే చల్లని నీటి కోసం మట్టి కుండల డిమాండ్ భారీగా పెరుగుతుంది. ప్లాస్టిక్, స్టీల్ పాత్రలు ఉన్నప్పటికీ మట్టి కుండలో నిల్వ చేసే…

Read More

దేశ ఆర్థిక స్థిరత్వానికివిదేశీ మారక నిల్వలు కీలకం

ఇస్కా రాజేష్‌బాబువిదేశీ మారక నిల్వలు అంటే ఒక దేశ కేంద్ర బ్యాంకు (మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వద్ద భద్రపరిచే విదేశీ కరెన్సీ, బంగారం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆస్తుల మొత్తం. ఇవి అంతర్జాతీయ వాణిజ్యానికి, దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం. విదేశీ మారక నిల్వల భాగాలు భారతదేశ ఫారెక్స్ నిల్వలు ప్రధానంగా అమెరికన్ డాలర్, యూరో, పౌండ్ స్టెర్లింగ్, జపనీస్ యెన్ వంటి ప్రధాన విదేశీ కరెన్సీలు. ఆర్‌బిఐ తన వద్ద నిల్వ…

Read More

AP News: కలియుగ దైవ సన్నిధిలో తప్పు చేస్తే తప్పించుకోలేరు.. వైసీపీపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఫైర్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 9:14 PM IST ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. TDP MLA Dhulipalla Narendra Slams YSRCP Over Tirumala Laddu Ghee Adulterationis అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్…

Read More

త్వరలో యుద్ధం ముగిస్తాం – Visalaandhra

. ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. నాటో నుంచి వైదొలుగుతాం. ట్రంప్ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్: మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, త్వరగా ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘ఇరాన్ ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది. మనకంటే వాళ్లకే ఎక్కువ ఆసక్తి ఉంది. త్వరలోనే ఈ యుద్ధం ముగుస్తుంది….

Read More

Srikakulam tourism: వేసవిలో చల్లని స్వర్గం.. శ్రీకాకుళం ఈ టూర్ మిస్ అయితే పశ్చాత్తాపం ఖాయం..! cool summer break beach hills waterfalls srikakulam. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 16, 2026 7:56 PM IST వేసవిలో చల్లని గాలి కోసం శ్రీకాకుళం హాట్ గమ్యం, బారువా బీచ్, మహేంద్రగిరి హిల్స్, మెట్టగూడ వాటర్ ఫాల్స్, ఆడలి వ్యూ పాయింట్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి + మండే ఎండలో చల్లని గాలి: శ్రీకాకుళంలో కూల్ టూరిస్ట్ స్పాట్స్ వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కావాలనుకుంటే చాలా మంది హిల్ స్టేషన్స్ లేదా బీచ్‌ల వైపు చూస్తారు. కానీ ఆ రెండు అనుభవాలు ఒకే చోట…

Read More

NTR: సీనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయాల వెనుక ఉన్న జ్యోతిష్యుడు ఎవరు? చంద్రబాబు నమ్మేది ఎవరినో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 4:53 PM IST NTR Personal Astrologer: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. మరి చంద్రబాబు నమ్మే జ్యోతిష్యులు ఎవరో తెలుసా? News18 విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. 1982లో పార్టీ…

Read More

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 06, 2026 2:04 PM IST ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. News18 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు….

Read More