ఏపీలో మత్స్యకార భరోసా నిధుల విడుదల..

కృష్ణానదిలో 100 పడవలతో వినూత్న ర్యాలీ… నిధులు విడుదల చేసినందుకు సీఎంకు మత్స్యకారుల కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మత్స్యకారులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మత్స్యకార భరోసాః సంక్షేమ పథకం కింద నిధులు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపేందుకు వందలాది మంది మత్స్యకారులు సుమారు 100 పడవల్లో కృష్ణానది మీదుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా నదిలో పడవల ర్యాలీతో సందడి చేశారు.పడవలపై తరలివచ్చిన మత్స్యకారులను రాష్ట్ర ఐటీ, మానవ…

Read More

అమరావతిలో భారీ మెడికల్ ప్రాజెక్టు.. బొల్లినేని కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతి నిడమర్రులో బొల్లినేని మెడికల్ కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపనఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి వైద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్ ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ) నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ గంటి హరీష్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్,…

Read More

కరెన్సీనోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం

బొలీవియా(Bolivia) రాజధాని లా పాజ్(La Paz) సమీపంలో ఎల్ ఆల్టో(El Alto) నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం(Hercules aircraft) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 30మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా…

Read More

Tourist places: ఎండలు తట్టుకోలేకపోతున్నారా.. కాకినాడలో ఈ కూల్ స్పాట్స్ మిస్ అవ్వకండి..!

కాకినాడలో కోరంగి మడ అడవులు, బోట్ షికారు, రాజా ట్యాంక్ వివేకానంద పార్క్, అద్దాల బ్రిడ్జ్ సాయంత్రం వేళ కుటుంబాలకి చల్లని టూరిజం హాట్ స్పాట్లు గా మారుతున్నాయి Source link

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో పెరిగిన పసిడి ధరలు.. తులం బంగారం ధర ఎంతంటే? |

అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర నేడు రూ. 1,57,750 కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ. 1,970 భారీగా పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1470 పెరిగింది. Source link

Read More

AP Weather Update: ఏపీలోని ఆ జిల్లాలో స్వల్ప వర్ష సూచనలు.. నేటి వాతావరణం ఇదే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 4:32 AM IST ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో శనివారం రోజుల్లో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఆదివారం లేదా ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజుల్లో ప్రధానంగా పొడి వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ పరిస్థితులను…

Read More

Illegal Gas: ఆ జిల్లాలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై మెరుపు దాడి.. పెద్ద సంఖ్యలో సిలిండర్లు స్వాధీనం! |

Last Updated:Mar 14, 2026 11:45 AM IST తిరుపతి నగర శివారులో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. భారీగా సిలిండర్లు స్వాధీనం. యాజమాన్యంపై సెక్షన్ 6A కింద కేసు నమోదు. + తిరుపతిలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారుల దాడి..592 కమర్షియల్, 230 డొమెస్టిక్ వి తిరుపతి నగర శివారులో అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతున్న ఒక అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికార యంత్రాంగం మెరుపు దాడులు నిర్వహించింది. భద్రతా నిబంధనలను పూర్తిగా…

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. కేవలం 2 నిమిషాల్లో చదివేయండి

బీఆర్‌ఎస్‌ హరీశ్‌రావు రేవంత్‌పై భూముల కబ్జా ఆరోపణలు, ఏపీ హైకోర్టు విదేశాల నుంచి వచ్చిన అర్చకులకు గర్భగుడి నో ఎంట్రీ, చైనా ఏఐతో అమెరికా సైన్యంపై నిఘా, ఇరాన్‌ బిగ్ సర్‌ప్రైజ్ హెచ్చరిక. Source link

Read More

డాడీ.. మమ్మల్ని ఒక్కసారి చూడాలనిపించలేదా? కన్నీళ్లతో కుమార్తెల వీడియో వైరల్..! Womens Day Malladi Raju daughters video viral seeking justice in tears. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 6:17 PM IST మహిళా దినోత్సవం రోజున ఏపీలో మల్లాడి రాజు కుమార్తెలు విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. తండ్రి రెండో పెళ్లి, తల్లి ఆత్మహత్య, తమ పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జోక్యం కోరారు. + అమ్మ చనిపోయింది నాన్న నువ్వురావు మేమిద్దరం చనిపోతామంటూ ఇద్దరు యువతులు ఆవేదన మహిళా దినోత్సవం రోజున ఏపీలో ఇద్దరు యువతులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

Read More

అక్షరమే ఆయుధంగా పనిచేసే పాత్రికేయులపై బెదిరింపులా?

: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ విశాలాంధ్ర-​రాప్తాడు : సమయపాలన పాటించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పెట్రోల్ బంకు దుస్థితిపై వార్తా కవరేజీలో భాగంగా ఫొటోలు తీసినందుకు విశాలాంధ్ర విలేకరి శ్రీమివాసులును ఫోన్ లో బెదిరించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ తీవ్రంగా ఖండించారు. గోవిందరాజులు అనే వ్యక్తి ఫోన్ బెదిరింపులు: బంకు నిర్వాహకుడు స్వరూప్.. అనంతపురానికి చెందిన గోవిందరాజులు అనే వ్యక్తితో “విశాలాంధ్ర విలేకరి శ్రీనివాసులను ఫోన్లో బెదిరించాడు….

Read More