Summer Diseases: ఎండ తీవ్రతతో పశువుల్లో ‘హీట్ స్ట్రెస్’.. వేసవిలో పాడి రైతులు చేయాల్సిన పనులివే! |

Last Updated:Apr 05, 2026 10:17 AM IST వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో పశువుల్లో హీట్ స్ట్రెస్, డీహైడ్రేషన్, చర్మ వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్ మోహన్ హెచ్చరిక, నీడ, శుభ్రజలం, టీకాలు తప్పనిసరి అన్నారు + వేసవికాలంలో పశువులకు వచ్చిన వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో పశువుల్లో అనేక రకాల వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని విజయనగరం వెటర్నరీ పోలి క్లినిక్‌కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్ తెలిపారు. తీవ్ర ఎండలు,…

Read More

కేంద్ర విధానాలపై గళమెత్తిన ఎరువుల డీలర్లు , ఉరవకొండలో భారత్ బంద్‌కు స్పందన

నిరసన తెలుపుతున్న డీలర్లు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఎరువులు, పెస్టిసైడ్స్ మరియు విత్తనాల డీలర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం నిర్వహించిన దేశవ్యాప్త భారత్ బంద్‌కు ఉరవకొండలో విశేష స్పందన లభించింది. బంద్‌కు మద్దతుగా స్థానిక డీలర్లు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేసి ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా డీలర్లు ఐక్యంగా నిలబడి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ…

Read More

Scuba Diving: అభిమానానికి హద్దుల్లేవు.. సముద్రపు అడుగున మంత్రి అనితకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ వీరాభిమాని ఎవరంటే? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 7:12 AM IST వాసపల్లి అడవిరాజు విశాఖ సముద్ర గర్భంలో Scuba Diving చేసి వంగలపూడి అనిత జన్మదినాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం. News18 రాజకీయాల్లో నాయకుల పట్ల కార్యకర్తలకు, అభిమానులకు ఉండే అనుబంధం చాలా ప్రత్యేకమైనది. కానీ, కొందరు అభిమానులు తమ నాయకులపై ఉన్న గౌరవాన్ని చాటుకోవడానికి ఎంచుకునే మార్గాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పట్ల తనకున్న అంతులేని…

Read More

ఔషధ గని వేప అంతరించిపోతోందా? నగరాల్లో దొరకని వేపపువ్వు. Disappearance of neem trees | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:31 PM IST వేప చెట్లు నగరాల్లో కనుమరుగవడం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. వేప పువ్వు ఉగాది పచ్చడిలో కీలకం. విశాఖపట్నం పర్యావరణవేత్తలు వేప మొక్కలను నాటి, సంరక్షించాలని సూచిస్తున్నారు. + ఉగాది వచ్చింది..! కానీ వేప పువ్వు కరువు అయ్యింది ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ వృక్షాల్లో వేపకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఉగాది పచ్చడిలో కీలకమైన వేప పువ్వు ఇప్పుడు నగరాల్లో కనుమరుగవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ప్రతి…

Read More

కేరళ కాదు ఇకపై కేరళం .. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

కేరళ రాష్ట్రం పేరు ఇకపై కేరళంఃగా మారింది. సంబంధిత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ నేడు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఇకపై రాష్ట్రాన్ని ఃకేరళంః అని పిలిచేలా సంబంధిత బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మళయాళీ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలనే ప్రతిపాదనలు మళయాళీ ప్రజల ఎప్పటినుంచో…

Read More

వచన రచనా మార్గదర్శి చిన్నయ సూరి

సుమారు 180 సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1847వ సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా రోజులు.మద్రాసులోని’ సెయింట్ జార్జ’ కోటలో ఏర్పరచిన కళాశాలలో ఇంగ్లీషు వారికి తెలుగు పాఠాలు నేర్పించడానికి ‘ట్యూటర’ ఉద్యోగంలో ఒక తెలుగు పండితుణ్ణి నియమించేవారు. అప్పటివరకు ట్యూటర్ గా ఉన్న పుదూరి సీతారామశాస్త్రి ‘రిటైర’ అయిపోయారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వాడే కాకుండా, కొంత ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ల కోసం ఒక ప్రకటన…

Read More

AP Bus Accidents: మృత్యుశకటాలుగా మారిన ట్రావెల్స్ బస్సులు.. ఏపీలో పెరుగుతున్న ప్రమాదాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలుగు మీడియా సంస్థలు వెల్లడించిన నివేదికల ప్రకారం, రెండు ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 350కి పైగా ప్రధాన బస్సు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటివరకు 360 మందికి పైగా ప్రయాణికులు మరణించగా, 2,500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో వందలాది మంది శాశ్వత వికలాంగులుగా మారడం విషాదకరం. రాష్ట్రంలోని జాతీయ రహదారులు (NH-16, NH-44), మారుమూల ఘాట్ రోడ్లు ఈ ప్రమాదాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. మృతుల్లో ఎక్కువ శాతం యువకులు,…

Read More

Mittal Steel Plant: నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం.. అనకాపల్లి భవిష్యత్తు మార్చే ‘గేమ్ ఛేంజర్’.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 1:41 PM IST అనకాపల్లి లో మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్ దిశగా. నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హాజరు. + నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం..! టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అనకాపల్లి జిల్లా పారిశ్రామిక చరిత్రలో రేపు ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో ప్రతిష్టాత్మకమైన మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన…

Read More

‘ఫౌజీ’ షూటింగ్‌లోప్రభాస్‌కు స్వల్ప గాయాలు – Visalaandhra

హైదరాబాద్: హను రాఘవపూడి దర్శ కత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీక రిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డాడు. దీంతో చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియ గానే అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఇది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తా రని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ…

Read More

జనాభా గణన 2027 కు ధర్మవరం రూరల్ లో 95 శాతము పూర్తి.. తాసిల్దార్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత దేశ జనాభా గనన 2027 ప్రకారం మే 18 వ తేదీ నాటికి 95 శాతము పూర్తి చేసినట్లు తాసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ పరిధిలో మొత్తం ఉన్న వి 16,344 కాగా ఇప్పటివరకు జనాభా గణన మా సిబ్బంది అధికారుల ద్వారా 15,667 ఇండ్లు పూర్తి చేయడం జరిగిందని వారు తెలిపారు. హౌస్ వర్డ్స్ లో 11,481(కుటుంబంలో ఉన్నవాళ్లు) కలవన్నారు….

Read More