కేసీఆర్ ఒక మర మనిషి.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు: కవిత నిప్పులు

టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీని ప్రకటించిన కవితతెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని ఎద్ద తెలంగాణ ఆత్మను కాపాడేందుకే కొత్త పార్టీ అని వెల్లడితెలంగాణ రాజకీయ యవనికపై ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. బీఆర్ఎస్ పార్టీకి కొంత కాలం క్రితం రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. తన తండ్రి కేసీఆర్ పైనే తిరుగుబాటు జెండా ఎగురవేసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా జనసముద్రం…

Read More

Palmistry: అరచేతి రేఖల్లో ధనరేఖ ఏది..? ఆడ, మగవాళ్లలో ఇలా గుర్తించవచ్చు

Palmistry: హస్తసాముద్రిక శాస్త్రంలో పరిజ్ఞానం ఉన్న జ్యోతిష్యులు, పండితులు మొదలైనవారు చేతిలోని గీతల నిర్మాణం, దిశ మొదలైన వాటి ఆధారంగా ఒక వ్యక్తి వృత్తి, సంతానం, ఆరోగ్యం, వివాహం, అదృష్టంతో పాటు వారి ఆర్థిక పరిస్థితి మొదలైనవాటిని అంచనా వేయగలరు. Source link

Read More

NTR: సీనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయాల వెనుక ఉన్న జ్యోతిష్యుడు ఎవరు? చంద్రబాబు నమ్మేది ఎవరినో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 4:53 PM IST NTR Personal Astrologer: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. మరి చంద్రబాబు నమ్మే జ్యోతిష్యులు ఎవరో తెలుసా? News18 విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. 1982లో పార్టీ…

Read More

ఉగాది టిడ్కో ఇళ్లు పంపిణీ

2,256 గహ ప్రవేశాలకు సిద్దం నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి… ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులు తమ సొంతింటిలోకి సగర్వంగా అడుగుపెట్టేందుకు వీలుగా జక్కంపూడిలో నిర్మించిన 2,256 టిడ్కో ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.. శనివారం కలెక్టర్ జి. లక్ష్మీశ, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ బి.చిన్నోడు తదితరులతో కలిసి జక్కంపూడిలోని టిడ్కో ఇళ్ల ప్రాంతాన్ని సందర్శించి…

Read More

సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి దక్కని ఊరట

సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు చుక్కెదురైంది. జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నం. 82/1/ఈఈలో గల 0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని,…

Read More

మస్కిటో కాయిల్స్ అవసరం లేదు.. ఇంట్లో ఈ మొక్కలు పెంచితే దోమలు పారిపోతాయి..!

దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తాయి. రసాయనాలు హానికరం. తులసి, వేప, యూకలిప్టస్ వంటి మొక్కలు దోమలను నివారించడంలో సహాయపడతాయి. Source link

Read More

తమిళనాడులో చంద్రబాబుకి శృంగ భంగం తప్పదు- సిపిఐ.నారాయణ ఫైర్

తిరుప‌తి : తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోని చంద్రబాబు నాయుడు…

Read More

పాత ‘ఎమ్‌ ఆధార్‌‘ యాప్ బంద్..కొత్త అధికారిక ఆధార్ యాప్ విడుదల

స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ సేవలను ఉపయోగించే పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పాత ‘ఎమ్-ఆధార్‌ యాప్‌ను త్వరలోనే పూర్తిగా నిలిపివేయనున్నారు. దీని స్థానంలో మరింత భద్రత, ఆధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త ‘ఆధార్్ణ యాప్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వెంటనే కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌్ణ ద్వారా ప్రభుత్వం కోరింది. పటిష్ఠ భద్రతపాత…

Read More

AP Weather: ప్రజలకు హై అలర్ట్! ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన వేడి.. కొద్ది రోజుల్లోనే బీభత్సం..

ఏపీలో రికార్డు ఎండలు, సంజామలలో 45.1 డిగ్రీలు, అనేక జిల్లాల్లో 43 నుంచి 44.5 డిగ్రీల వడగాలులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిక Source link

Read More

Paradesi Ammavari Temple: పుట్టలో పాము అమ్మాయిగా మారింది.. గ్రామ దేవతగా పూజిస్తూ పరదేశి అమ్మవారి పేరుతో జాతర

Paradesi Ammavari Temple: ఆ గ్రామంలో పుట్టలో స్వయంభుగా వెలసిన పామురూపమే పాపగా మారింది. పాప ఆటలు, పాటలు నువ్వులు పట్టీలు శబ్దం గుర్తించిన గ్రామస్తులు గ్రామదేవతగా ఆ పాపను కొలుస్తున్నారు. ఒక పక్కపుట్ట మరోపక్క పాపరూపాన్ని గుడిగా తయారుచేసి పాపే దేవత అంటూ విగ్రహం పెట్టి పూజలు ప్రారంభించారు. Source link

Read More