‘మూసీ’పై మంటలు

. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు. ఉన్నత జీవనస్థితి కల్పిస్తాం: అధికార పక్షం. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి వ్యతిరేకం: బీఆరఎస్. ప్రక్షాళనపై అట్టుడికిన శాసనసభ విశాలాంధ్ర – హైదరాబాద్: మూసీ ప్రాజెక్టుపై శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మూసీ ప్రక్షాళనపై వాదోపవాదాలు జరిగాయి. మూడోరోజైన బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మూసీ ప్రక్షాళన చేసి పరీవాహక ప్రజలకు ఉన్నతమైన జీవనస్థితి కల్పిస్తామని అధికార కాంగ్రెస్ చెబుతుండగా, మూసీ…

Read More

AP News: ‘గిరిజనుల కష్టాలు చూసే రహదారుల నిర్మాణం.. మీకు ఏ సమస్య వచ్చిన నేను ఉన్నాను’ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 9:23 PM IST Pawan Kalyan: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందు కొచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం కనీసం సమస్యలు విన్న పరిస్థితులు కూడా లేవని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో పవన్ కల్యాణ్ మాటా మంతీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. pawan kalyan Pawan Kalyan: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందు కొచ్చామని…

Read More

Yogi Vemana Brahmotsavam: సత్యసాయి జిల్లాలో వేమన బ్రహ్మోత్సవాల సందడి.. తిరునాళ్ల పూర్తి వివరాలు ఇవే.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 01, 2026 7:07 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో కటారుపల్లి యోగి వేమన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగి, మహాశక్తి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా, ఏప్రిల్ 1న గొడుగుల మెరువనతో ముగింపు + వేమన బ్రహ్మోత్సవాలలో హైలెట్స్ …… శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన గాండ్లపెంట మండలం, కటారుపల్లిలో వెలసిన యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా, భక్తిప్రపత్తుల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజాకవి, సామాజిక సంస్కర్త, యోగి…

Read More

భారీ ఊరేగింపులు, ప్రత్యేక ఘటాలు.. జొన్నాడలో అమ్మవారి జాతర సందడి..! Paiditalli Ammavari 70th Jathara showcases cultural grandeur in Jonnada. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 11, 2026 7:07 PM IST జొన్నాడలో పైడితల్లి అమ్మవారి 70వ జాతర భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్, సోలాపూరి సంప్రదాయాలతో వైభవంగా జరిగి, గ్రామం సంస్కృతిక ఉత్సవాల్లో మునిగిపోయింది. + ఖరగ్‌పూర్ రేంజ్ లో అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర  జొన్నాడ గ్రామం భక్తి, సంస్కృతి, సంప్రదాయాల కలయికతో కళకళలాడింది. పైడితల్లి అమ్మవారి జాతరను ఈసారి భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా, గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది….

Read More

Nara Lokesh: గోదావరిలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల జలసమాధి.. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన నారా లోకేశ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 9:03 AM IST ఈ విషాద ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారా లోకేశ్ Nara Lokesh: వరుస సెలవులు రావడంతో అమరావతిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న మిత్రబృందం భద్రాచలం పర్యటనకు వెళ్లారు. ఉగాది సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, సరదాగా సమయం గడిపేందుకు పోలవరం జిల్లా ఎటపాక, కుక్కునూరు మండలాల మధ్య ఉన్న గోదావరి రేవుకు చేరుకున్నారు. నది…

Read More

ధర్మవరం ఏరియా ఆసుపత్రికు రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు..

మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;!ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ చొరవతో రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికు అందించబడినట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ వైద్య పరికరాల ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం హరీష్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు..

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డొమ్మేటి వెంకట రెడ్డిజయంతి వేడుకలు ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, డా. కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డిగారు మట్లాడుతు..దొమ్మేటి వెంకటరెడ్డి (1853–1928) తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సామాజికవర్గ ఆద్యులు,దాత అన్నారు. 1920లో ఈండ్ర/ఈడిగ కులాన్ని ‘సెట్టిబలిజ’గా గుర్తింపు…

Read More

Afghan Boy & Indian Girl Love Story | ఆఫ్గానిస్తాన్ అబ్బాయి రాయలసీమ అమ్మాయి ప్రేమకథ | #local18V

ఆఫ్ఘనిస్తాన్ వజ్రాల వ్యాపారి మోహియర్ రాయలసీమ అమ్మాయి చంద్రవదన 600 సంవత్సరాల క్రితం జరిగిన లవ్ స్టోరీ లోకల్ 18 మీ ముందుకు తీసుకువస్తోంది. #InternationalLoveStory #Afghanistan #Rayalaseema Source link

Read More

​Simhachalam Temple: సింహగిరిపై డిజిటల్ విప్లవం.. అప్పన్న దర్శనం కోసం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ టికెట్స్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 3:48 PM IST Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. Simhachalam Temple Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. ఇకపై సింహగిరిపై కొలువైన నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దర్శన…

Read More

Gold and Silver Price: పసిడి ప్రియులకు షాక్‌లు మీద షాక్‌లు.. బంగారం మరింతగా పెరిగే ఛాన్స్.. విజయవాడ ధరలు ఇవే |

స్వచ్ఛమైన బంగారంగా పేరొందిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.7,140 పెరిగి రూ.1,68,710 ధర ట్రేడ్ అవుతోంది. అదే బంగారు ఆభరణాల్లో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.6,550 పెరిగి రూ.1,54,650 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే మాత్రం రూ.5,350 పెరిగి రూ.1,26,530 వద్ద ప్రయాణం చేస్తోంది. Source link

Read More