ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ కోర్టులో బలమైన వాదనలు వినిపించింది. మైనింగ్ నిబంధనల్లోని క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని…

Read More

Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో యుఎస్ఏ క్రికెటర్లు.. వరల్డ్ కప్ విజయమే లక్ష్యం..! |

Last Updated:Feb 17, 2026 1:13 PM IST USA క్రికెట్ జట్టు సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించి, మోనాంక్ పటేల్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి ఘన సత్కారం, ICC, BCCI, ACA సహకారం గుర్తించారు. + శ్రీవారి సన్నిధిలో యుఎస్ఏ క్రికెటర్లు.. వరల్డ్ కప్ విజయమే లక్ష్యం..! తిరుమల కొండపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోర్కెలు తీర్చే వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల…

Read More

యూనస్‌ నోట మళ్లీ ‘సెవెన్‌ సిస్టర్స్‌.. వెళ్లిపోతూ యూనస్ సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అయితే, అందులో ఆయన మరోసారి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. మన ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్‌ సిస్టర్స్‌ (Sవఙవఅ Sఱstవతీs)్ణను ప్రస్తావిస్తూ అక్కసు వెళ్లగక్కారు. ‘తన ప్రసంగంలో యూనస్ ఁబంగ్లాదేశ్ ఇకపై విధేయతతో కూడిన విదేశాంగ విధానాన్ని అనుసరించే దేశం కాదు. ఇతర దేశాల సూచనలు, సలహాలపై ఆధారపడదుఁ…

Read More

Actress Eesha Rebba Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ ఈషా రెబ్బా

టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా నేడు ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆమె, మొక్కులు చెల్లించుకున్నారు.#eesharebba #tirumalatemple #tollywood Source link

Read More

ఇరాన్ నౌకలను సీజ్

ముంబయి : ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో చమురు అక్రమ రవాణాను గుర్తించి మూడు నౌకలను సీజ్ చేసినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్కు పాల్పడుతుండగా… భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇటీవల అడ్డుకున్న సంగతి విధితమే. ఈ క్రమంలో సీజ్ చేసిన మూడు నౌకలకు ఇరాన్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షలు జాబితాలో ఈ మూడు నౌకలు ఉన్నాయని అధికార…

Read More

Srisailam Teppotsavam: శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! |

Last Updated:Feb 17, 2026 9:49 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది, కళాత్మక ఏర్పాట్లు విశేషం. + శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! title=శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! /> శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తిభావం ఉప్పొంగుతున్న ఈ…

Read More

టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ మాజీల ఆగ్రహం

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు, జట్టు మేనేజ్‌మెంట్‌పై ఆ దేశానికి మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం కొలంబోలో జరిగిన టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీనిపై షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ… నాకే అధికారం ఉంటే బాబర్, షాబాద్, షాహీన్‌ను జట్టులోకి తీసుకోనని స్పష్టం చేశాడు. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వరుసగా విఫలమవుతున్నారన్నాడు. పాక్…

Read More

JEE Main Results 2026: జేఈఈలో ఇరగదీసిన ఏపీ కుర్రాళ్లు.. ఆ విద్యార్థికి ఏకంగా 300కి 300 మార్కులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 17, 2026 7:43 AM IST JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల ఉత్కంఠకు సోమవారం తెరపడింది. ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదలవుతాయా అని ఆశగా ఎదురు చూసిన విద్యార్థులకు చివరికి ఫలితాలు విడుదలయ్యాయి. తెలుగు విద్యార్థులు తడాఖా చూపించారు. JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల ఉత్కంఠకు సోమవారం తెరపడింది. ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదలవుతాయా అని ఆశగా ఎదురు చూసిన విద్యార్థులకు చివరికి ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం…

Read More

సుహాస్ సినిమా పేరు మార్పు

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇటీవల సెన్సార్ బోర్డు ఆంక్షలతో దర్శకనిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల విడుదలైన సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో దానికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. టైటిల్‌ను ‘ఫ్రెండ్లీ కపుల’గా మార్చాలని బోర్డు సూచించినా, చిత్ర యూనిట్ మాత్రం అందుకు నిరాకరించింది. గత నెలలో కూడా ‘వానర’ అనే చిన్న సినిమా టైటిల్‌ను ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే కోవలో సుహాస్, శివాని నగరం జంటగా…

Read More

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మే నెల కోటా దర్శన టికెట్ల విడుదల తేదీలు వచ్చేశాయ్ |

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు నేరుగా బుకింగ్ విధానంలో విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, సంబంధిత దర్శన స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. Source link

Read More