తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంఏకసభ్య కమిషన్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత. ఒక విచారణ మరో దానిపై ప్రభావం చూపదని స్పష్టీకరణ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక విచారణ మరో కమిటీ విచారణపై ప్రభావం చూపబోదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి చుక్కెదురైంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు…

Read More

Rammohan Naidu : ఎర్రన్నాయుడికి నివాళులర్పించిన రామ్మోహన్ నాయుడు!

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పర్యటనను తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు స్మారకార్థం నివాళులర్పించి ప్రారంభించారు. ఎర్రన్నాయుడు ఆశయ సాధనకే తాను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. “ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ (రవాణా సౌకర్యాలు) మెరుగుపడటం చాలా ముఖ్యం” అని ఆయన స్పష్టం చేశారు. రహదారులు, రైల్వే లైన్లతో పాటు…

Read More

Twins Day Special | 100 Twins Gather in Tirupati | తిరుపతిలో 100 మంది కవలలు | #local18V

తిరుపతి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా ట్విన్స్ ఒకే చోట చేరుకుని సందడి చేశారు. పీలేరు ప్రాంతానికి చెందిన హేమలత, హేమావతి అనే ట్విన్స్ చిన్ననాటి నుంచి ట్విన్స్ డే జరుపుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. చిన్నప్పుడు స్కూల్‌లో జరిగిన ట్విన్స్ ఆక్టివిటీని మిస్ అయిన వారు, పెద్దయ్యాక తప్పకుండా ట్విన్స్ డే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారి ఆలోచనకు తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం అందించారు.#TwinsDay #Tirupati #TwinsSpecial Source link

Read More

పోలీస్ స్టేషన్లో ప్రజలకు సేవలపై అవగాహన

విశాలాంధ్ర-రాప్తాడు : పోలీస్ స్టేషన్లో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాప్ ద్వారా 87 రకాల సేవలు అందిస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గోళ్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులకు సోమవారం సీఐ శ్రీహర్ష అవగాహన కల్పించారు.గ్రామాల్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఎఫ్.ఐ.ఆర్ (ప్రథమ సమాచార నివేదిక) నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, పోగొట్టుకున్న వస్తువులు, వ్యక్తుల ఆచూకీ, వివిధ రకాల ధృవీకరణ పత్రాలు తదితర సేవలు ఉంటాయన్నారు.నేరాలకు సంబంధించిన…

Read More

apikondalu Tour: తక్కువ ధరకే పాపికొండల టూర్.. అదిరిపోయే నాన్-వెజ్ ఫుడ్, బోటింగ్ ప్యాకేజీ! ఈ సమ్మర్ టూర్ మిస్ అవ్వకండి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 23, 2026 6:51 PM IST సమ్మర్ లో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. రాజమండ్రి, దేవీపట్నం నుంచి బోటు ప్రయాణం, ఫుడ్ ప్యాకేజీ, లైఫ్ జాకెట్ తప్పనిసరి, అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. + సమ్మర్ ప్రారంభం ప్రతిరోజు వీకెండ్ మాదిరిగా కనిపిస్తున్న పాపికొండల విహారయాత్ర సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్నా చల్లని నీటిలో…

Read More

పాడి రైతుల కోసం గోకులం షెడ్ల నిర్మాణం

టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో పాడి రైతుల అభివృద్ధి కోసం టి.డి.పి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు, టీడీపీ మండలఇంచార్జి ధర్మవరపు మురళీ అన్నారు. మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద రూ.2.30లక్షల అంచనా వ్యయం ఉండగా 90శాతం సబ్సిడీతో కుమ్మర మల్లికార్జున, సుబ్బరత్నమ్మ దంపతులు నిర్మించుకున్న గోకులం షెడ్డును సోమవారం అయన డ్వామా విజిలెన్స్ అధికారి జల్లా శ్రీనివాసులు, ఎంపీడీఓ బి.విజయలక్ష్మి, డిప్యూటీ…

Read More

Adulterated Milk: రాజమండ్రిలో ప్రాణాలు తీస్తున్న కల్తీపాలు.. మృతుల కుటుంబాలకు సీఎం లక్షల రూపాయల ఆర్ధికసాయం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 23, 2026 4:53 PM IST Rajahmundry Adulterated Milk: ఏపీకి సంబంధించి సంచలనంగా మారిన రాజమండ్రి కల్తీ పాలు ఘటనకు సంబంధించి మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాజమండ్రి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీ డిఎంహెచ్‌వోతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఘటనపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. + Rajahmundry Adulterated Milk Rajahmundry Adulterated Milk: ఏపీకి సంబంధించి సంచలనంగా మారిన రాజమండ్రి కల్తీ పాలు ఘటనకు…

Read More

చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు..

చేనేత కార్మిక సంఘం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమంలో ఆదివారం మంగళగిరిలో ధర్మవరం నియోజకవర్గ తరఫున అధిక సంఖ్యలో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరిలో వేలాదిమంది చేనేత నాయకులు,…

Read More

Holashtak 2026: జాగ్రత్త! హోలాష్టక్ అశుభ కాలం రేపటి నుండి మొదలు.. 8రోజులు ఈ పనులు చేయకండి |

వాహనాలు, విలువైన వస్తువుల కొనుగోలు: ఈ కాలంలో కారు, బైక్ లేదా బంగారం, వెండి ఆభరణాలను కొనడం నివారించబడుతుంది. కొత్త వస్తువును ఆస్వాదించడానికి బదులుగా, ఆ వస్తువు భవిష్యత్తులో కష్టాలను కలిగిస్తుందని నమ్ముతారు. Source link

Read More

ఎల్లుండి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు… బోర్డు సెక్రటరీ కీలక సూచనలు

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు…

Read More