AP Assembly: 20 కోట్ల తిరుమల లడ్డూలు కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Feb 24, 2026 2:06 PM IST అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం. ఇలాంటి తప్పు మరో మతంలో జరిగితే గగ్గోలు పెట్టేవారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఇలా చేయడం దారుణం. ఆ భగవంతుడి డబ్బుతో ఆడుకున్న వారి తలలు లేచిపోతాయి. AP Assembly Heated Debate Over 20 Crore Tirumala Laddoo Controversy CM Chandrababu Naidu deputy cm pawan Kaylan Comments on Tirumala…


