చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని పెన్నాహోబిలం ఆలయం మూసివేత

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణమును పురస్కరించుకుని మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి తిరుమల రెడ్డి అర్చకులు బాలాజీ మాట్లాడుతూ గ్రహణ సమయం ప్రారంభం కంటే ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేసి, నిత్యార్చనలు నిలిపివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు…

Read More

నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం.. తండ్రి కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది.ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. వయోభారంతో పాటు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.తండ్రి మరణంతో శివాజీ రాజా కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రామరాజు భౌతికదేహాన్ని నివాసంలో సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3 గంటలోపు అంత్యక్రియలుఅంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు…

Read More

ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్న పీవీ సింధు

గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu) చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ భయం భయంగా ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. ఎట్టకేలకు యుద్ధం మధ్య పీవీ సింధు సురక్షితంగా భారత్‌ చేరుకున్నారు. మంగళవారం ఆమె దుబాయ్ నుంచి బయలుదేరి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగారు. ఈ విషయాన్ని సింధు ‘ఎక్స్‌్ణలో వెల్లడించారు. సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నా. గడిచిన కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొన్నా….

Read More

అరసం 20 వ రాష్ట్ర మహాసభల సందర్భంగాయువ రచయితలకు కథ, కవితల పోటీ

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగనున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని యువతకు కథ, కవిత్వ రచనలో పోటీని నిర్వహిస్తోంది. ఉత్సాహవంతులైన యువ కవులు, కథకులను ప్రోత్సహించడమే పోటీల ప్రధాన లక్ష్యం. విజేతలకు బహుమతీ ప్రదానం మహాసభల వేదిక మీద జరుగుతుంది. పెదపరిమికి చెందిన మొవ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఈ పోటీలను అరసం నిర్వహిస్తోంది.కథా రచనలో మొదటి బహుమతి రూ.5000 లు, ద్వితీయ…

Read More

చురకల మెరుపుల కార్టూనిస్టు సురేంద్ర – Visalaandhra

తాడి ప్రకాష్సెల్: 9704541559 తెలుగు దినపత్రికల్లో మొట్టమొదట రాజకీయ కవితలు రాసిన వాళ్లెవరో చెప్పండి? అని ఎడిటర్ నండూరి రామ్మోహనరావు ఒక మధ్యాహ్నం వేళ విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడిగారు నన్ను. “ఇంకెవరు! రాంభట్ల కష్ణమూర్తిగారేగా” అన్నాను చాలా కాన్ఫిడెంట్‌గా! ఆయన నా భుజమ్మీద చిన్నగా కొట్టి “మీతో అదే వచ్చింది” అన్నారు. మీతో అంటే కమ్యూనిస్టులతో అని ఆయన ఉద్దేశం. “మొట్టమొదట రాసింది నేను” అని నండూరి చెప్పారు. 1956 లోనో 57 లోనో రాశానని…

Read More

టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాల్లో 32% వార్షిక వృద్ధి

ముంబై: ఫిబ్రవరి 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో టాటా మోటార్స్ లిమిటెడ్ అమ్మకాలు 42,940 యూనిట్లుగా ఉన్నాయి, ఫిబ్రవరి 2025లో 32,533యూనిట్లు మాత్రమే ఉన్నాయి, ఇది వార్షిక ప్రాతిపదికన 32% ఎక్కువ. దేశీయ అమ్మకాలు ఫిబ్రవరి 2026లో ఎంహెచ్, ఐసీవీ, ఫిబ్రవరి 2025లో 15,940యూనిట్లతో పోలిస్తే 21,423 యూనిట్లు (సంవత్సరానికి 34.4%) పెరిగాయి. ఫిబ్రవరి 2026లో ఎంహెచ్, ఐసీవీ దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు, ఫిబ్రవరి2025లో 16,693 యూనిట్లతో పోలిస్తే 22,512 యూనిట్లు (సంవత్సరానికి 34.9%గా నమోదయ్యాయి. ఈ…

Read More

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠి

ముంబైఫ భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠిని బ్రాండ్ అంబాసిడర్గాప్రకటించింది. ‘చునియే భరోసా, అప్నో సా’ అనే ఇంటిగ్రేటెడ్ బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. విశ్వసనీయత, ప్రామాణికతకు పేరుగాంచిన వ్యక్తిత్వాన్ని నమ్మకం,పారదర్శకతలో పాతుకుపోయిన బ్రాండ్తో అసోసియేషన్ ఏకం చేస్తుంది. పంకజ్ త్రిపాఠి స్థిరపడిన వ్యక్తిత్వం అతన్ని బ్రాండ్ ప్రధాన వాగ్దానం – “నమ్మకం” సహజస్వరూపంగా చేస్తుంది, ఇది వ్యక్తిగత, భరోసానిస్తుంది. బ్రాండ్ తన ‘చునియే భరోసా, అప్నో…

Read More

అమెజాన్ హోలీ స్టోర్ ఇప్పుడు లైవ్

బెంగుళూరు: ఏడాదిలో అత్యంత రంగులభరితంగా ఉండే పండుగ కోసం భారతదేశం సంసిద్ధమవుతున్న తరుణంలో, అమెజాన్. ఇన్ తన ప్రత్యేకమైన హోలీ స్టోర్ఎన్నుప్రారంభించి పండుగకు అవసరమైన ఫ్యాషన్, సౌందర్యసాధనాలు, గృహాలంకరణ, కిరాణా సామాగ్రులు, బొమ్మలు, ఇంకా మరెన్నో రకాల వస్తువులను ఒకే చోటకుతీసుకువచ్చింది. నేడు కస్టమర్లు పండుగవేడుకలను జరుపుకునే పద్ధతికి అద్దం పడుతూ ఈ స్టోర్ఎలో, చర్మానికి హాని కలిగించని హెర్బల్ గులాల్, పండుగ మిఠాయిలుమొదలుకుని పిచికారీలు, పార్టీలకు కావలసిన దుస్తులు, వాటర్ ప్రూఫ్ మేకప్, పోర్టబుల్ స్పీకర్లు,…

Read More

యమహా ‘మెటాలిక్ బ్లాక్’ షేడ్ ఎక్స్ప్రెస్ఆర్155 పరిచయం

చెన్నై: ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు రూ. 1,58,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో కొత్త ‘మెటాలిక్ బ్లాక్’ షేడ్ ఎక్స్ప్రెస్ఆర్155నువిడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్ప్రెస్ఆర్ఆ155 యొక్క రంగు శ్రేణికి తాజాగా జోడించిన గోల్డెన్ యూఎస్ఓ ఫ్రంట్ ఫోర్బ్స్తో కూడిన మెటాలిక్ బ్లాక్ వేరియంట్అద్భుతమైన, ప్రీమియం లుక్ కోరుకునే కస్టమర్ల నుండి పెరుగుతున్న డిమాండ్కు సమాధానం ఇస్తుంది. ఈ కొత్త షేడ్ బైక్ కాలాతీత డిజైన్ భాషను పెంచుతుంది. దానికండరాల ట్యాంక్, మినిమలిస్ట్ బాడీవర్క్,…

Read More

చందన లేపనంతో తయారైన సంతూర్ అగర్బత్తీల విడుదల

న్యూదిల్లీ: విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రధాన ఉత్పత్తి అయిన సంతూర్, రియల్ చందన లేపనంతో తయారు చేసిన ‘సంతూర్ అగర్బత్తీ’లను విడుదల చేయడం ద్వారా అగర్బత్తీల విభాగంలోకి ప్రవేశించింది. చందనం ఆధారిత ఉత్పత్తులతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, సంతూర్ ఇప్పుడు నూతనంగా గృహసుగంధ విభాగంలోకి విస్తరించింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో చందనాన్ని ఉపయోగించడంలో సంతూర్ దశాబ్దాలుగా పేరుగాంచింది. ఈ నూతన ఉత్పాదకథతో,సంతూర్ తన వ్యాపార వారసత్వ విలువలను అగర్బత్తీల విభాగంలోకి విస్తరిస్తోంది. దేవాలయాలు,…

Read More