ECI Directs on SIR: ఓటర్లకు అలర్ట్.. ఎంటరవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. మీ ఐడీలు చూసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 20, 2026 7:00 AM IST ECI Directs on SIR: దేశవ్యాప్తంగా “సర్” కలకలం రేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరిస్తుంటే.. దాన్ని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. బెంగాల్‌లో పెద్ద రచ్చే రేగింది. ఇప్పుడు సర్ ఫోకస్.. ఏపీ, తెలంగాణపై పడింది. ఇక మనం ఓటర్ ఐడీలను చెక్ చేసుకోవాలి. ఓటర్లకు అలర్ట్ మీ ఓటర్ ఐడీ బాగుందా? ఓటర్ కార్డు అంతా పర్ఫెక్టుగా ఉందా? ఆన్‌లైన్‌లో ఓటర్…

Read More

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఒక్క రోజులో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే |

భారత మార్కెట్‌లో నిన్న బంగారం ధర స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ఆంధ్రప్రదేశ్‌లో (విజయవాడ, విశాఖపట్నం) 22 క్యారట్ల బంగారం రూ.2,290 పెరిగి రూ.1,54,200 నుంచి రూ.1,56,490కి చేరింది. 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,100 పెరిగి రూ.1,41,350 నుంచి రూ.1,43,450కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,720 పెరిగి రూ.1,15,650 నుంచి రూ.1,17,370కి చేరింది. ఇక 18 క్యారట్ల బంగారం ధర సైతం రూ.1,17,370 కు…

Read More

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో శివపార్వతి చిత్రాలు ఆకర్షణ. Srisailam vehicles feature viral Shiva Parvati paintings with nature colors. |

Last Updated:Feb 19, 2026 3:27 PM IST శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనాలపై ప్రకృతి రంగులతో శివపార్వతుల చిత్రాలు, నంది వాహనం, త్రిశూలం ఆకర్షణగా నిలిచాయి; భక్తి, కళా సమ్మేళనం వైరల్. + title=శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. /> శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. మల్లన్న నామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తి, కళల సమ్మేళనంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, వారి వాహనాలే…

Read More

Traffic Awareness Program: రూల్స్ పాటిద్దాం ప్రాణాలు కాపాడుదాం.. రోడ్డు ప్రమాదాలపై విద్యార్ధుల వినూత్న కార్యక్రమం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 19, 2026 6:02 PM IST Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల ప్రాణాలు కొందరు తీస్తుంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా మరికొందరు ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. + రోడ్డు ప్రమాదాల నివారించేందుకు విద్యార్థుల విన్నోతా కార్యక్రమం Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల…

Read More

రైల్వే పనులతో ప్రయాణికులకు ముందస్తు హెచ్చరిక.. చిత్తూరు జిల్లాలో ఈ తేదీల్లో ఆ మార్గం బంద్..! Chittoor railway level crossing works traffic route change. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 19, 2026 6:13 PM IST చిత్తూరు–పూతలపట్టు మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ నెం.22 వద్ద ఫిబ్రవరి 20, 2026 నుంచి మార్చి 1, 2026 వరకు ట్రాక్ అప్‌గ్రేడ్ పనులు, ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ డైవర్షన్. చిత్తూరు మీదగా వెళ్లే రైల్వే ప్రయాణికులు  అలెర్ట్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాగా ఉన్న చిత్తూరు జిల్లాలో రైల్వే ప్రయాణం నిత్యజీవితంలో భాగమైపోయింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమీపంలో ఉండటంతో వేలాది మంది ప్రతిరోజూ రైలుపై…

Read More

హెరిటేజ్‌ ఫుడ్స్‌తో ఇందాపూర్ డైరీకి ఉన్న లింక్ ఏంటి?.. కల్తీ నెయ్యికి హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 19, 2026 11:00 PM IST హెరిటేజ్ కొన్ని ఉత్పత్తులను ఇందాపూర్ నుంచి కొనుగోలు చేసినప్పటికీ, నెయ్యి సరఫరాలో మాత్రం అలాంటి సంబంధం లేదని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. అయితే, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి… Is There Any Link Between Heritage Foods and Indapur Dairy AP Government Clarifies ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల అంశం చర్చనీయాంశంగా…

Read More

చిన్నారిపై అఘాయిత్యం.. నిందితుడి అంతం.. కానీ న్యాయం జరిగిందా? మదనపల్లి దారుణంపై ప్రజల ఆవేదన..! Madanapalli incident Rishika Priya attacked public anger on drugs mafia. |

రిషిక ప్రియ చనిపోయింది. నిందితుడు కూడా ఇక లేడు. కానీ సమాజం ఎదుట నిలిచిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావం, వ్యవస్థలోని లోపాలు, సమాజంలో పెరుగుతున్న వికృత మనస్తత్వం.. ఇవన్నీ కలిపి ఈ ఘటనను మరింత ఆలోచింపజేస్తున్నాయి. మదనపల్లి విషాదం ఒక కుటుంబాన్ని కాదు, మొత్తం సమాజాన్ని హెచ్చరిస్తోంది. ఇకనైనా మార్పు రావాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Source link

Read More

విజయనగరం తెర్లం లోచర్లలో ఉచిత మెగా వైద్య శిబిరం ఫిబ్రవరి 20న. Free mega medical camp held at Vijayanagaram Terlam Locharla. |

అంతేకాకుండా గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు, వెన్నుముక, ఎముకలు, కంటి సంబంధిత సమస్యలు, స్త్రీల వ్యాధులు వంటి అనేక రకాల అనారోగ్యాలపై నిపుణులైన వైద్యులు తనిఖీలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారు. చిన్న సమస్యే అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. Source link

Read More

Health Tips: ఉల్లిపాయ రోజూ తింటే ఏమౌతుంది..? డాక్టర్ చెప్పేది తప్పక తెలుసుకోవాలి |

Last Updated:Feb 19, 2026 4:55 PM IST Health Tips: ఉల్లిపాయలు కేవలం రుచినిచ్చేవి మాత్రమే కాదు.ఆరోగ్యం, అందానికి కూడా ఒక సూపర్ ఫుడ్. ప్రతిరోజూ ఉల్లిపాయలను మితంగా తినడం వల్ల చర్మం మెరుస్తుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గుండె జబ్బులను రాకుండా కంట్రోల్ చేస్తుంది. Source link

Read More

YS Jagan: రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తుంటే… మీరేమో గాల్లో వెళ్తున్నారు..

రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కనిపించడంలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. Source link

Read More