విద్యార్థులకు అలర్ట్.. నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ | తెలంగాణ వార్తలు
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో.. ఇక డిగ్రీ కోర్సులపై ఫోకస్ పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేడు డిగ్రీ అడ్మిషన్స్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ రానుంది. కాలేజీ విద్యా కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి కలిసి.. మండలి ఆఫీసులో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 2 వారాలపాటు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలవుతుంది. ఆ తర్వాత…


