విద్యార్థులకు అలర్ట్.. నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ | తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో.. ఇక డిగ్రీ కోర్సులపై ఫోకస్ పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేడు డిగ్రీ అడ్మిషన్స్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ రానుంది. కాలేజీ విద్యా కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి కలిసి.. మండలి ఆఫీసులో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 2 వారాలపాటు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలవుతుంది. ఆ తర్వాత…

Read More

Chandrababu: 75 లక్షల పేద కుటుంబాలకు భారీ వరం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 10:16 AM IST Chandrababu: రాష్ట్రంలో లక్షల మంది పేదల హక్కులు భద్రం.. రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు.. భూమి సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం అవ్వబోతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో పేదలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షల మంది పేద కుటుంబాలకు ఇది నిజమైన గుడ్ న్యూస్! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ…

Read More

Tirumala Tirupati: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు.. |

Last Updated:Apr 12, 2026 11:56 AM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, విఐపీలు దర్శనం, బీజేపీ నేత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు, దేవాలయాల రక్షణకు కఠిన చర్యలు కోరారు, హుండీ ఆదాయం 3.43 కోట్లు + శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..! తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కలియుగ వైకుంఠంగా భాసించే వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఆదివారం…

Read More

Bamboo Water Bottles | ప్లాస్టిక్కు చెక్… వెదురు వాటర్ బాటిల్స్ ట్రెండ్ | #local18v

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు మరో ముందడుగు పడింది. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ మీ ఏకో ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ సంస్థ చేపట్టిన చర్యలు విశేషంగా నిలుస్తున్నాయి. సంస్థ ఫౌండర్ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం వెదురు కలపతో స్టీల్, రాగి పదార్థాలను కలిపి వాటర్ బాటిల్స్ తయారు చేస్తున్నారు. Source link

Read More

TTD Services: శ్రీవారి భక్తులకు వడదెబ్బ తగలకుండా టీటీడీ కవచం.. మొబైల్ వాటర్ డ్రమ్స్‌తో టీటీడీ సేవలు! |

Last Updated:Apr 12, 2026 1:50 PM IST తిరుమలలో ఎండ తీవ్రత మధ్య టీటీడీ మొబైల్ వాటర్ సర్వీస్ తో భక్తులకు తాగునీరు, కూల్ పెయింటింగ్, ఫ్యాన్లు, ఫాగర్స్, NABL ల్యాబ్ ద్వారా నీరు ఆహార నాణ్యత భద్రత. + ఎండలోనూ భక్తులకు చల్లని సేవ మొబైల్ వాటర్ డ్రమ్స్ ద్వారా తాగునీరు..! తిరుమల పుణ్యక్షేత్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపట్టిన చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయి. వేసవి…

Read More

శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా..? టికెట్ బుకింగ్ షెడ్యూల్ ఇదే..! ttd-darshan-tickets-services-and-rooms-schedule-for-july. |

Last Updated:Apr 12, 2026 10:30 PM IST జూలై నెలకు తిరుమల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలు టీటీడీ ప్రకటించింది, అన్ని బుకింగ్స్ అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే చేయాలని సూచించింది శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలై నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల తేదీలు.. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది. జూలై నెలకు సంబంధించిన దర్శన…

Read More

తిరుమలలో వేద విశ్వవిద్యాలయం.. ధర్మగిరి విజ్ఞానపీఠం ప్రత్యేకత ఇదే..! |

విద్యార్థుల దినచర్య పూర్తిగా వేదాచారాల ఆధారంగా క్రమబద్ధంగా కొనసాగుతోంది. సంధ్యావందనం, అగ్నికార్యం, పఠనం, పారాయణం, క్రీడలు, రాత్రి అధ్యయనం వరకు సమగ్ర విద్యా విధానం అమలవుతోంది. అదనంగా, దేశవ్యాప్తంగా పండితులను ఆకర్షిస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఈ సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతోంది. ధర్మగిరితో పాటు కీసరగుట్ట, నల్గొండ, భీమవరం, కొటప్పకొండ, విజయనగరం ప్రాంతాల్లో కూడా వేద విజ్ఞానపీఠాలను విజయవంతంగా నడిపిస్తూ టీటీడీ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తోంది….

Read More

Mango Orchard Set On Fire | మామిడి తోటకు నిప్పు.. .రూ.7 లక్షలు ఆస్తి నష్టం | #local18v

చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి మండలంలోని చప్పిడిపల్లి పంచాయితీ, దొంతి రాళ్ళ పల్లి గ్రామ రెవెన్యూ లో సర్వే నెంబర్ 5 లో విజయ భాస్కర్ రెడ్డి అనే రైతన్నది17 ఎకరాల 76 సెంట్లు మామిడి తోట కలదు. ఇందులో మూడు ఎకరాలు పై చిలుకు తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.యజమాని,చుట్టుపక్కల వాసులు గ్రహించకపోవడంతో పొలంలో ఉన్న డ్రిప్ పరికరాలు, తీగ జాతీకి చెందిన తొడుగులు, పిందె దశలో ఉన్న మామిడి చెట్లు,కాయలు అగ్ని ఆహుతి…

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

నిమ్మల రామానాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంగా ఉన్నాయని ఆరోపించారు. అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు ఆపేస్తామని అంటున్నారని, హింసాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి నుంచి వివేకా హత్య వరకు సాక్షుల మరణాలపై ప్రశ్నలు లేవనెత్తారు. రంగా హత్య కేసు, డ్రగ్స్ అంశాలను ప్రస్తావిస్తూ ఈ అంశాలు యువతపై ప్రభావం చూపుతుందని ఆరోపించారు. 2.ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రతీక బండి సంజయ్ కుమార్ మహిళా రిజర్వేషన్…

Read More

Tiger: గోదావరి దాటేసిన పెద్దపులి.. శాటిలైట్ సిగ్నల్‌తో షాక్.. ఆ జిల్లా ప్రజల్లో టెన్షన్..!

గోదావరి దాటి పశ్చిమగోదావరిలోకి పెద్దపులి ప్రవేశం, శాటిలైట్ కాలర్ సిగ్నల్స్‌తో గుర్తింపు, పశువులపై దాడులతో భయం, అటవీశాఖ అప్రమత్తంగా ఉండమని హెచ్చరిక Source link

Read More