రంజాన్ వేళ అత్తర్లకు భారీ డిమాండ్..! ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్‌తో మార్కెట్‌లో జోరు..! Attar shops offer special deals and fragrances during Ramzan month. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:55 PM IST రంజాన్ మాసంలో అత్తర్ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఆర్మన్ అత్తర్స్ షేఖ్ యాశిక్ ప్రకారం, ప్రత్యేక ఆఫర్లు, విభిన్న సువాసనలతో మార్కెట్ పరిమళాలతో నిండిపోయింది. + రంజాన్ సీజన్..! విశాఖలో అత్తర్లకు ఫుల్ క్రేజ్ మొదలైంది రంజాన్ మాసం ప్రారంభం కావడంతో నగరంలోని అత్తర్ దుకాణాలు మళ్లీ సువాసనలతో కళకళలాడుతున్నాయి. పండుగల సీజన్‌లో ఎప్పుడూ గిరాకీ ఉండే అత్తర్లకు, రంజాన్ సమయంలో మాత్రం ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుందని వ్యాపారులు…

Read More

Ramzan Special Huge Demand for Attars | రంజాన్ స్పెషల్.. అత్తర్లకు ఫుల్ క్రేజ్! | #local18V

రంజాన్ పండుగ సమీపించడంతో అత్తర్ల మార్కెట్ సందడిగా మారింది. ముఖ్యంగా విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ అత్తర్లకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. రంజాన్ మాసం ప్రారంభమయ్యిందంటే అత్తర్లకు మంచి డిమాండ్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.#ramzan #Fragrance #vizag Source link

Read More

Home Minister Anitha Mass warning to YCP | రప్పా..రప్పా అంటే.. ఊరుకోం..తాటతీస్తాం! | Ap News | N18V

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్‌ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రోడ్లపైకి వచ్చి కత్తులు పట్టుకుని, కేకులు కట్ చేస్తూ “రప్పా రప్పా” అంటూ హడావిడి సృష్టించే ఘటనలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆమె స్పష్టం చేశారు.#vangalapudianitha #ycp #Appolitics Source link

Read More

ఏవినగరం ఆలయాల బాధ్యత టీటీడీకి.. యనమల రామకృష్ణుడు కీలక నిర్ణయం వైరల్..! Yanamala Ramakrishnudu temples assets handed over to TTD announcement. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 20, 2026 5:18 PM IST యనమల రామకృష్ణుడు కుటుంబం ఏవినగరం ఆలయాలు, ఆస్తులు, బంగారం, పత్రాలను అధికారికంగా టీటీడీకి అప్పగించడంతో భక్తులకు విశ్వసనీయత, పారదర్శకత పెరిగింది. + యనమల ఆలయ ఆస్తులు టీటీడీకి ధారథత్వం ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ ఆధ్వర్యంలో స్థాపించబడిన దేవాలయాలు, వాటికి సంబంధించిన ఆస్తులు, బంగారం, ముఖ్య…

Read More

JOB MELA: టెన్త్ చదివితే చాలు మంచి జీతంతో జాబ్.. 400 ఉద్యోగాలు మీకోసమే, వివరాలు ఇవిగో

JOB MELA: శ్రీకాకుళం యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, భవిష్యత్‌లో ఎదగడానికి మార్గం. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు ఆలస్యం చేయకుండా 25 ఫిబ్రవరి 2026న ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. Source link

Read More

పిల్లల్లో ఆటిజం పెరుగుతోందా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..! Dr Ramesh Krishna reveals key points on autism symptoms and treatment. |

Last Updated:Feb 20, 2026 2:32 PM IST ఆటిజం కేసులు పెరుగుతున్నాయని చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి డాక్టర్ రమేష్ కృష్ణ తెలిపారు. లక్షణాలు త్వరగా గుర్తించి, బిహేవియర్, స్పీచ్, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా మార్పులు సాధ్యమవుతాయని సూచించారు. + పిల్లల్లో పెరుగుతున్న ఆటిజం… ముందుగానే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఈ మధ్యకాలంలో చిన్నారుల్లో ఆటిజం కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి పీడియాట్రిషన్ డాక్టర్ రమేష్ కృష్ణ కీలక విషయాలు…

Read More

Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ! |

Last Updated:Feb 20, 2026 1:36 PM IST తిరుమల తిరుపతి దేవస్థానాలు మే నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాలను ఆన్‌లైన్‌లో విడుదల తేదీలు ప్రకటించింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in లో బుక్ చేసుకోవాలి. Source link

Read More

Skill Development: యువతకు సువర్ణావకాశం.. మీ కెరీర్‌ను మార్చే 3 నెలల గోల్డెన్ కోర్స్.. వెంటనే అప్లై చేయండి..

DDU-GKY ఆధ్వర్యంలో పిరిడి గోకుల్ కాలేజ్‌లో శ్రీ వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా విజయనగరం యువతకు ఉపాధి అవకాశాలు. Source link

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. రేపే మీ జీవితం మారిపోతుంది.. జాబ్ రావడం పక్కా..

Government Junior College, అలూరులో ఫిబ్రవరి 20, 2026న SEEDAP సహకారంతో మెగా జాబ్ మేళా; 11 కంపెనీలు, 500కు పైగా ఖాళీలు, SSC నుంచి డిగ్రీ వరకు అర్హతలు, వివిధ ఉద్యోగ అవకాశాలు. Source link

Read More

Domestic Violence: పెళ్లైన ఏడాదికే విషాదం.. అత్తమామల వేధింపులకు 23 ఏళ్ల వివాహిత ఆత్మహత్య! |

Last Updated:Feb 20, 2026 8:22 AM IST చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో హరిణి అత్తమామలైన చంద్రబాబు, గౌరమ్మల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. భర్త భరత్ కుమార్ పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం పెళ్ళై ఏడాది గడవకముందే ఒక నిండు ప్రాణం బలైపోయింది. అత్తింటివారి వేధింపులు, మనస్పర్థలు ఒక యువతిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న 23…

Read More