పిల్లల్లో ఆటిజం పెరుగుతోందా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..! Dr Ramesh Krishna reveals key points on autism symptoms and treatment. |

Last Updated:Feb 20, 2026 2:32 PM IST ఆటిజం కేసులు పెరుగుతున్నాయని చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి డాక్టర్ రమేష్ కృష్ణ తెలిపారు. లక్షణాలు త్వరగా గుర్తించి, బిహేవియర్, స్పీచ్, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా మార్పులు సాధ్యమవుతాయని సూచించారు. + పిల్లల్లో పెరుగుతున్న ఆటిజం… ముందుగానే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఈ మధ్యకాలంలో చిన్నారుల్లో ఆటిజం కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి పీడియాట్రిషన్ డాక్టర్ రమేష్ కృష్ణ కీలక విషయాలు…

Read More

Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ! |

Last Updated:Feb 20, 2026 1:36 PM IST తిరుమల తిరుపతి దేవస్థానాలు మే నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాలను ఆన్‌లైన్‌లో విడుదల తేదీలు ప్రకటించింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in లో బుక్ చేసుకోవాలి. Source link

Read More

Skill Development: యువతకు సువర్ణావకాశం.. మీ కెరీర్‌ను మార్చే 3 నెలల గోల్డెన్ కోర్స్.. వెంటనే అప్లై చేయండి..

DDU-GKY ఆధ్వర్యంలో పిరిడి గోకుల్ కాలేజ్‌లో శ్రీ వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా విజయనగరం యువతకు ఉపాధి అవకాశాలు. Source link

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. రేపే మీ జీవితం మారిపోతుంది.. జాబ్ రావడం పక్కా..

Government Junior College, అలూరులో ఫిబ్రవరి 20, 2026న SEEDAP సహకారంతో మెగా జాబ్ మేళా; 11 కంపెనీలు, 500కు పైగా ఖాళీలు, SSC నుంచి డిగ్రీ వరకు అర్హతలు, వివిధ ఉద్యోగ అవకాశాలు. Source link

Read More

Domestic Violence: పెళ్లైన ఏడాదికే విషాదం.. అత్తమామల వేధింపులకు 23 ఏళ్ల వివాహిత ఆత్మహత్య! |

Last Updated:Feb 20, 2026 8:22 AM IST చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో హరిణి అత్తమామలైన చంద్రబాబు, గౌరమ్మల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. భర్త భరత్ కుమార్ పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం పెళ్ళై ఏడాది గడవకముందే ఒక నిండు ప్రాణం బలైపోయింది. అత్తింటివారి వేధింపులు, మనస్పర్థలు ఒక యువతిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న 23…

Read More

ECI Directs on SIR: ఓటర్లకు అలర్ట్.. ఎంటరవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. మీ ఐడీలు చూసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 20, 2026 7:00 AM IST ECI Directs on SIR: దేశవ్యాప్తంగా “సర్” కలకలం రేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరిస్తుంటే.. దాన్ని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. బెంగాల్‌లో పెద్ద రచ్చే రేగింది. ఇప్పుడు సర్ ఫోకస్.. ఏపీ, తెలంగాణపై పడింది. ఇక మనం ఓటర్ ఐడీలను చెక్ చేసుకోవాలి. ఓటర్లకు అలర్ట్ మీ ఓటర్ ఐడీ బాగుందా? ఓటర్ కార్డు అంతా పర్ఫెక్టుగా ఉందా? ఆన్‌లైన్‌లో ఓటర్…

Read More

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఒక్క రోజులో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే |

భారత మార్కెట్‌లో నిన్న బంగారం ధర స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ఆంధ్రప్రదేశ్‌లో (విజయవాడ, విశాఖపట్నం) 22 క్యారట్ల బంగారం రూ.2,290 పెరిగి రూ.1,54,200 నుంచి రూ.1,56,490కి చేరింది. 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,100 పెరిగి రూ.1,41,350 నుంచి రూ.1,43,450కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,720 పెరిగి రూ.1,15,650 నుంచి రూ.1,17,370కి చేరింది. ఇక 18 క్యారట్ల బంగారం ధర సైతం రూ.1,17,370 కు…

Read More

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో శివపార్వతి చిత్రాలు ఆకర్షణ. Srisailam vehicles feature viral Shiva Parvati paintings with nature colors. |

Last Updated:Feb 19, 2026 3:27 PM IST శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనాలపై ప్రకృతి రంగులతో శివపార్వతుల చిత్రాలు, నంది వాహనం, త్రిశూలం ఆకర్షణగా నిలిచాయి; భక్తి, కళా సమ్మేళనం వైరల్. + title=శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. /> శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. మల్లన్న నామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తి, కళల సమ్మేళనంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, వారి వాహనాలే…

Read More

Traffic Awareness Program: రూల్స్ పాటిద్దాం ప్రాణాలు కాపాడుదాం.. రోడ్డు ప్రమాదాలపై విద్యార్ధుల వినూత్న కార్యక్రమం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 19, 2026 6:02 PM IST Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల ప్రాణాలు కొందరు తీస్తుంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా మరికొందరు ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. + రోడ్డు ప్రమాదాల నివారించేందుకు విద్యార్థుల విన్నోతా కార్యక్రమం Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల…

Read More

రైల్వే పనులతో ప్రయాణికులకు ముందస్తు హెచ్చరిక.. చిత్తూరు జిల్లాలో ఈ తేదీల్లో ఆ మార్గం బంద్..! Chittoor railway level crossing works traffic route change. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 19, 2026 6:13 PM IST చిత్తూరు–పూతలపట్టు మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ నెం.22 వద్ద ఫిబ్రవరి 20, 2026 నుంచి మార్చి 1, 2026 వరకు ట్రాక్ అప్‌గ్రేడ్ పనులు, ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ డైవర్షన్. చిత్తూరు మీదగా వెళ్లే రైల్వే ప్రయాణికులు  అలెర్ట్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాగా ఉన్న చిత్తూరు జిల్లాలో రైల్వే ప్రయాణం నిత్యజీవితంలో భాగమైపోయింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమీపంలో ఉండటంతో వేలాది మంది ప్రతిరోజూ రైలుపై…

Read More