News Desk

అమెరికా ఎలా చెబితే మోదీ అలానే చేస్తారు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శ న్యూదిల్లీ: ప్రదాని మోదీపై రాహుల్ గాంధీ మర్కొసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా, ఇజ్రాయిల్ ఎలా చెబితే మోదీ అలా చేస్తారని విమర్శించారు. ఆయనకు దేశ ప్రయోజనాలు కంటే అమెరికా ప్రయోజనాలే ఎక్కువని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు ప్రధాని కషి చేయరని తాను రాతపూర్వకంగా చెప్పగలనన్నారు. మన విదేశాంగ విధానంపైన మాట్లాడుతూ…మన విదేశాంగ విధానం ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా మారిపోయిందని, అంతర్జాతీయ జోక్‌గా మిగిలిందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఆవరణలో…

Read More

H.D. Kumaraswamy | తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కుమారస్వామి

కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.#HDKumaraswamy #tirumalatemple #tirumalanews Source link

Read More

ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు

దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిరునామాగా ఉన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్ కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ శనివారం (మార్చి 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. 1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు 24, అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. ఈ కార్యాలయంతో పాటు, 5 రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ను కూడా…

Read More

Viral Video: వీధుల్లో తిరుగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయలు.. ఎందుకో ఈ వీడియో చూడండి | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Mar 25, 2026 10:14 AM IST Viral Video: విజయనగరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. + వీధిలో తిరుగుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయలు ఎందుకో తెలుసా  Viral Video: విజయనగరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రైవేట్…

Read More

Singer Srilalitha: తెలుగమ్మాయి పాటకు ప్రధాని ఫిదా.. మోదీ మెచ్చుకున్న సింగర్ ఎవరో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Mar 25, 2026 9:22 AM IST Vijayawada: దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించడంతో పాటు వారిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడం దేశ ప్రజలకు పరిచయం చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి కొత్తేమి కాదు. అయితే ఈసారి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ సింగర్‌కి ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు కలిగేలా చేశారు. Singer Srilalitha Vijayawada: దేశంలో ఏ మారుమూల…

Read More

Vizag: విశాఖ నగరపాలనలో భారీ మార్పు.. 98 నుంచి 120కి పెరగనున్న జీవీఎంసీ వార్డులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వార్డుల పెంపునకు గల కారణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 15 లక్షల జనాభా దాటిన మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 120 వార్డులు ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారమే విశాఖ జనాభా 20 లక్షల మార్కును దాటింది. గత దశాబ్ద కాలంలో అనేక పంచాయతీలు జీవీఎంసీలో విలీనం కావడం, జనసాంద్రత పెరగడం వల్ల ప్రస్తుతం ఉన్న 98 వార్డులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. జనాభా ప్రాతిపదిక: ప్రస్తుతం ఒక్కో వార్డులో సగటున 24,000 పైగా జనాభా ఉన్నారు….

Read More

Mangalagiri: అధిక వడ్డీ ఆశచూపి భారీ మోసం.. రూ. 200 కోట్లకు పంగనామం.. మంగళగిరిలో బాధితుల హాహాకారాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మోసం జరిగిన తీరు: లక్షకు పది వేల ఆశ! ఈనాడు కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన సుజాని, మురళీకృష్ణ, నాగజ్యోతి మరియు ఇతర బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు సంస్థ ప్రతినిధులు తొలుత ప్రజలను నమ్మించేందుకు రకరకాల స్కీములను ప్రవేశపెట్టారు. భారీ వడ్డీ: మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ప్రతి నెలా రూ. 10,000 వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. అంటే కేవలం 10 నెలల్లోనే అసలు మొత్తం తిరిగి వస్తుందనే ఆశతో…

Read More

Weather Hyderabad: ‘సమాన్‌సూన్‌’గా మారిన వాతావరణం.. ఎందుకిలా? ఏపీ, తెలంగాణలో ఏం జరుగుతోంది? |

మంగళవారం హైదరాబాద్‌లోని మణికొండ, గచ్చబౌలిలో వడగళ్ల వాన పడింది. SR నగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌లో భారీ వర్షం కురిసింది. సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కనిపించాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ఏరియాల్లో విద్యుత్‌ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. ఇక వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యక్ష నరకం చూశారు. వాతావరణం చల్లబడిందన్న ఆనందం లేకుండా పోయింది….

Read More

AP News Updates: ఏపీలో పెరిగిన వార్డుల సంఖ్య.. జీవో జారీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ G.O.Ms.No.64 జారీ అయ్యింది. 2005 నాటి ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల నియమాలకు ప్రభుత్వం సవరణలు చేసింది. ఆ ప్రకారం, మున్సిపల్ కార్పొరేషన్లలో జనాభా ప్రాతిపదికన ఉండాల్సిన ఎన్నికైన సభ్యుల (డివిజన్ల) సంఖ్యను మార్చారు. జనాభా ప్రాతిపదికన కొత్త వార్డుల విభజన జరిగింది. కనీస వార్డుల సంఖ్య 23 నుంచి గరిష్టంగా 52 వరకు పెంచారు. ముఖ్యమైన నిబంధనలు: * ఒకసారి నిర్ణయించిన సభ్యుల సంఖ్య, నెక్ట్స్ జనాభా…

Read More

Ramzan Haleem: రంజాన్ అయిపోయినా హలీమ్‌కు తగ్గని క్రేజ్.. అక్కడ తయారయ్యే హలీం కోసం క్యూ కడుతున్న నగరవాసులు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 2:31 PM IST రంజాన్ లో విశాఖపట్నం లో Dil Se Hyderabadi Haleem కు భారీ డిమాండ్. Sheikh Zubair పది గంటల శ్రమతో ఆరోగ్యకర హలీమ్ వండి అన్ని మతాలవారు ఆస్వాదిస్తున్నారు. + రంజాన్ మాసం అయిపోయిన హలీంకి తగ్గని క్రేజ్ రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపడతారు. అయితే, ఈ పవిత్ర…

Read More