News Desk

వేసవి తాపం నుండి ఉపశమనానికి చలివేంద్రం

విశాలాంధ్ర -రాప్తాడు : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎంపీడీఓ బి.విజయలక్ష్మి చేతులమీదుగా బుధవారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజలకు, బాటసారులకు తాగునీటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్జీదారులకు, పరిసర ప్రాంతాల వారికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ…

Read More

గ్యాస్ సిలిండర్ కోసం సామాన్యులు సతమతం.. బుకింగ్ చేసినా డెలివరీ ఆలస్యం..!

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతతో కాకినాడ జిల్లా తూర్పుగోదావరి కోనసీమలో హోటల్స్ మూతపడి ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతూ కట్టెల వంటలపై ఆధారపడుతున్నారు. Source link

Read More

రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన.. – Visalaandhra

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం -ఏఓ కృష్ణచైతన్య విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతులు ప్రకృతి వ్యవసాయం సాగుపై దృష్టి సారించాలని, రాబోయే ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) కృష్ణచైతన్య పేర్కొన్నారు. గొందిరెడ్డిపల్లి రైతుసేవ కేంద్రం పరిధిలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంనిర్వహించారు. ఏఓ మాట్లాడుతూ, రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలను…

Read More

వికలాంగురాలిపై దాడి.. నిజం ఏంటి.. పోలీసులు ఏమంటున్నారంటే..? Kakinada suspicious incident. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 25, 2026 10:41 PM IST కోటనందూరు సంఘవాకలో వికలాంగురాలిపై అనుమానాస్పద దాడి కలకలం రేపగా, మైనర్ అదుపులోకి. శైలజ పరామర్శించగా, దర్యాప్తు వేగంపై ప్రజల్లో ఆగ్రహం. + వికలాంగ మహిళపై అత్యాచారం దాడి? మహిళా కమిషన్ శైలజ ఎంట్రీ కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఓ అనుమానాస్పద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. చెవులు వినిపించని, మాటలాడలేని వికలాంగురాలిగా జీవనం సాగిస్తున్న ఓ మహిళ ఉగాది రోజు గ్రామ శివారులో తీవ్ర గాయాలతో, బట్టలు…

Read More

ఘనంగా అథెటిక్స్ ఎంపికలు

విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారి ఆదేశాల మేరకు ఈ అథెటిక్స్ ఎంపికలు నిర్వహించడం జరిగిందని హాకీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్, స్కూల్ గేమ్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, సుహాసిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్, బాక్సింగ్ కోచ్ ఓం ప్రకాష్, హాకీ కోచ్ హసేన్, ఫెన్సింగ్ కోచ్ ప్రతాప్, అథ్లెటిక్స్ కోచ్ శబరి గిరి తెలిపారు. వారు మాట్లాడుతూ…

Read More

చెత్తతో చరిత్ర సృష్టించండి..! “వేస్ట్ టు వండర్” పోటీలకు భారీ బహుమతులు..! GVMC Waste to Wonder Championship. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 11:03 PM IST జీవీఎంసీ Waste to Wonder Championship ద్వారా స్క్రాప్‌తో శిల్పాలు సృష్టించి Brand Vizag Green Vizag లక్ష్యాలతో విశాఖ నగర సౌందర్యం పెంచే వినూత్న పోటీలు. జీవీఎంసీ “వేస్ట్ టు వండర్” ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం.. జీవీఎంసీ అన్ని జోన్లల విశాఖ నగరాన్ని సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణలో ముందంజలో నిలిపే లక్ష్యంతో జీవీఎంసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేస్ట్ టు వండర్…

Read More

ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర మాట్లాడుతూ ఇళ్లు లేని అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం, ఇళ్ల…

Read More

తెలుగు రాష్ట్రంలో వాతావరణ మార్పులు.. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో తెలుసా..? 3 days of rains and lightning in AP and Telangana says weather department. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 10:12 PM IST ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మూడు రోజుల పాటు మేఘావృత వాతావరణం పిడుగులతో తేలికపాటి మోస్తరు వర్షాలు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి + రాష్ట్రంలో మరో మూడు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం ఒక్కసారిగా మారనుంది. మేఘావృతమైన ఆకాశంతో పాటు పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు…

Read More

సంతకవిటి మండలానికి మానవత ఆధ్వర్యంలో డెడ్‌బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేత

విశాలాంధ్ర.రాజాం, విజయనగరం జిల్లా -మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో సంతకవిటి మండలానికి డెడ్‌బాడీ ఫ్రీజర్ బాక్స్‌ను బుధవారం అందజేశారు. సుమారు రూ.75 వేల విలువ కలిగిన ఈ ఫ్రీజర్ బాక్స్‌ను మండల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందించడం జరిగింది.ఈ సందర్భంగా మానవత చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, అవసర సమయంలో పేదలకు మరియు సాధారణ ప్రజలకు ఈ ఫ్రీజర్ బాక్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మానవత సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు.ఈ…

Read More

వేసవిలో పెరుగుతోన్న టీబీ ప్రమాదం.. దగ్గు, జ్వరం, బరువు తగ్గితే వెంటనే ఈ టెస్ట్ చేయించుకోండి..! TB cases rising even in summer. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 5:41 PM IST మారుతున్న జీవనశైలి మధ్య టిబి కేసులు వేసవిలో కూడా పెరుగుతున్నాయని షేఖ్ సబీన భాను హెచ్చరిక. లక్షణాలు గమనించి పరీక్షలు, మాస్క్, హై ప్రోటీన్ ఆహారం కీలకం. + ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి..! ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావంతో అనేక రకాల వ్యాధులు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా క్షయ వ్యాధి (టిబి) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన…

Read More