News Desk

Chandrababu Naidu: అదే నా జీవిత ఆశయం.. యాడికి జలధారలో సీఎం స్టేట్‌మెంట్ | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 06, 2026 3:30 PM IST Chandrababu Naidu: రాయలసీమను పండ్ల తోటల కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సాగునీటి భద్రత ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. + అదే నా జీవిత ఆశయం సీఎం… యాడికి జలధార కార్యక్రమంలో. Chandrababu Naidu Jaladhara: అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ‘జలధార’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ…

Read More

28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది. గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలుస్తోంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ సీఈఓ థామస్ కురియన్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖపట్నం సమీపంలోని ఆదవివరం, తార్లువాడ గ్రామాలు, అనకాపల్లి…

Read More

Tirupati: మృత్యుమార్గంగా మారిన పలమనేరు బైపాస్.. ఆ దారిలో వెళ్లాలంటే ప్రయాణికుల్లో వణుకు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 06, 2026 3:53 PM IST Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే  బైపాస్‌లో వరుస ప్రమాదాలు  తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే రెండు దుర్ఘటనలతో జనం హడల్. + పలమనేరు బైపాస్ అంటే ప్రయాణికుల్లో గుబుల్అర్ధరాత్రివద్ద ఘోర రోడ్డు ప్రమాదం…తిరు Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే  బైపాస్‌లో వరుస…

Read More

నో గ్యాస్.. పండ్లే గతి – Visalaandhra

*కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నారాయణ సెటైర్లు (విశాలాంధ్ర-తిరుపతి) : సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ కనకాల నారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సీరియస్ రాజకీయాలే కాకుండా, అప్పుడప్పుడు తనదైన చమత్కారంతో సామాన్యుల సమస్యలను వెలుగులోకి తెచ్చే నారాయణ… తాజాగా వంట గ్యాస్ కొరతపై వినూత్నంగా స్పందించారు. ఇంట్లో గ్యాస్ లేకపోవడంతో వంట వండుకునే పరిస్థితి లేదని, అందుకే పండ్లే తింటూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వంపై…

Read More

భూమినే జలాశయంగా మార్చాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు

చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్‌ఎఫ్దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్‌ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో పాములు, మొసళ్లను వదిలే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆలోచన అమలు సాధ్యతపై అధ్యయనం చేయాలని బీఎసఎఫ్ తన ప్రాంతీయ కార్యాలయాలకు సూచనలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలు ఉన్నట్లు…

Read More

Amaravati Farmers Victory Padayatra | ఇంద్రకీలాద్రికి పాదయాత్రగా అమరావతి రైతులు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించిన శుభసందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు భారీ విజయ పాదయాత్ర చేపట్టారు. రాజధాని ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.#Amaravati #indrakeeladri #andhrapradesh Source link

Read More

రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ ప్రాంతంలో కలకలం రేపింది. మంగళవారం నాటికి ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన అల్టిమేటం ఇచ్చారు.ఁమంగళవారం ఇరాన్‌లో పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిల దినోత్సవం…

Read More

Free Basketball Coaching: అక్కడ ఫ్రీగా బాస్కెట్ బాల్ కోచింగ్.. నేషనల్ ఛాంపియన్‌షిప్‌ చేయడమే లక్ష్యం | క్రీడా వార్తలు

Last Updated:Apr 06, 2026 12:37 PM IST Free Basketball Coaching: శ్రీకాకుళం పట్టణంలో క్రీడా రంగానికి విశేషమైన సేవ అందిస్తున్న వ్యక్తుల్లో జి. అర్జున్ రెడ్డి ఒకరు. గత 20 సంవత్సరాలుగా ఆయన చిన్నారులకు ఉచితంగా బాస్కెట్‌బాల్ కోచింగ్ అందిస్తూ అనేక కుటుంబాల ఆశలను నెరవేర్చుతున్నారు. + Free Basketball Coaching Free Basketball Coaching: శ్రీకాకుళం పట్టణంలో క్రీడా రంగానికి విశేషమైన సేవ అందిస్తున్న వ్యక్తుల్లో జి. అర్జున్ రెడ్డి ఒకరు. గత…

Read More

ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి – Visalaandhra

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని…

Read More