News Desk

అసెంబ్లీ ఆవరణలో మెరుస్తున్న ధర్మవరం పట్టుచీరలు

విశాలాంధ్ర ధర్మవరం;;చేనేత కార్మికులకి పని కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము నేరుగా చేనేత కార్మికుల దగ్గర నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులు ఎంతగానో తోడ్పాటు అందించాలని ముఖ్య ఉద్దేశంతో, ప్రభుత్వంలో కొలువైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో, అమరావతి లోని అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి చేనేత కార్మికుల తయారుచేయున వస్త్రాలను అమ్మకముల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి…

Read More

విజయనగరం తెర్లం లోచర్లలో ఉచిత మెగా వైద్య శిబిరం ఫిబ్రవరి 20న. Free mega medical camp held at Vijayanagaram Terlam Locharla. |

అంతేకాకుండా గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు, వెన్నుముక, ఎముకలు, కంటి సంబంధిత సమస్యలు, స్త్రీల వ్యాధులు వంటి అనేక రకాల అనారోగ్యాలపై నిపుణులైన వైద్యులు తనిఖీలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారు. చిన్న సమస్యే అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. Source link

Read More

రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం

జిల్లా కోఆర్డినేటర్ రమేష్విశాలాంధ్ర ధర్మవరం;;ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖకు అనుబంధంగా జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్‌ను రిషివిద్యాలయలో ప్రారంభించామని జిల్లా కోఆర్డినేటర్ బి. రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనిట్ రిజిస్ట్రేషన్‌ను డీన్ భాస్కర్ రెడ్డి , సీఏఓ రవీంద్ర పూర్తి చేయడం జరిగిందన్నారు.“నేను సేవ చేస్తాను” అనే నినాదంతో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆరోగ్యం, సేవాతత్పరత, స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలలో రెడ్ క్రాస్…

Read More

Health Tips: ఉల్లిపాయ రోజూ తింటే ఏమౌతుంది..? డాక్టర్ చెప్పేది తప్పక తెలుసుకోవాలి |

Last Updated:Feb 19, 2026 4:55 PM IST Health Tips: ఉల్లిపాయలు కేవలం రుచినిచ్చేవి మాత్రమే కాదు.ఆరోగ్యం, అందానికి కూడా ఒక సూపర్ ఫుడ్. ప్రతిరోజూ ఉల్లిపాయలను మితంగా తినడం వల్ల చర్మం మెరుస్తుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గుండె జబ్బులను రాకుండా కంట్రోల్ చేస్తుంది. Source link

Read More

నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం

జిసిసి ఉద్యోగులు,సిబ్బంది మీటింగులో డిఎం రామారావువిశాలాంధ్ర, పార్వతీపురం:గిరిజనులు పండించిన / సేకరించిన అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈఏడాది నాలుగ కోట్లరూపాయల ఉత్పత్తుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ జె. రామారావు తెలిపారు. గురువారం నాడు పార్వతీపురం బ్రాంచ్ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోగల జిసిసి బ్రాంచ్ మేనేజర్లు,ఉద్యోగులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ గిరిజనులనుండి జిసిసి నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గిరిజనుల ధరలు అందించే…

Read More

YS Jagan: రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తుంటే… మీరేమో గాల్లో వెళ్తున్నారు..

రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కనిపించడంలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. Source link

Read More

కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు : కవిత కీలక ప్రకటన

మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తానని వెల్లడి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో ఃతెలంగాణః ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత…

Read More

Bird Flu Case: చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు?.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 19, 2026 2:20 PM IST Bird flu alert in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమని సూచిస్తున్నారు. మన దేశ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో…

Read More

వైఎస్ భారతికి లీగల్ నోటీసులు పంపిన రఘురామకృష్ణరాజు

తన గౌరవానికి భంగం కలిగించేలా సాక్షిలో కథనాలు రాస్తున్నారన్న రఘురామ సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర ఈరోజు నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా తనకు…

Read More

Benefits Of Peanuts: రోజూ గుప్పెడు వేరుశెనగలు తింటే చాలు.. గుడ్లు, జీడిపప్పుల కంటే బెటర్ |

Benefits Of Peanuts: వేరుశెనగలను “చౌకైన డ్రై ఫ్రూట్” అని పిలవడంలో తప్పేం లేదు. ఈ చవకైన చిరుతిండి పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. శీతాకాలంలో ప్రజలు తరచుగా వాటిని రుచి కోసం తింటారు, కానీ అవి వాస్తవానికి శక్తిని అందించే సహజ సూపర్‌ఫుడ్. విశేషమేమిటంటే వాటిలో బాదం , జీడిపప్పు వంటి ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌తో పోల్చదగిన పోషకాలు ఉంటాయి….

Read More