News Desk

అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర, యాడికి: మండల కేంద్రంలోని శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ భూములపై నిర్మించబడిన అక్రమ కట్టడాల తొలగింపు పనులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవస్థాన భూములను ఆక్రమించి నిర్మించిన షాపులు, వాణిజ్య సముదాయాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.ఆలయం తూర్పు భాగంలో ఉన్న భోగా లింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి అడ్డుగా నిర్మించిన షాపులను అధికారులు ఇప్పటికే తొలగించడం ప్రారంభించారని…

Read More

Business Tips: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ఏడాది పొడవునా ఆదాయం ఇచ్చే వ్యాపారం.. వెంటనే తెలుసుకోండి..

IID ఆధ్వర్యంలో “RAS & Biofloc Fish Farming – Setup to Profit” ఉచిత వెబినార్ 22 ఫిబ్రవరి 2026న నిర్వహించబడుతుంది. శ్రీకాకుళం జిల్లాకు ఇది గొప్ప అవకాశం. Source link

Read More

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్ మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్‌వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగర జనాభా,…

Read More

Devotees long queues for hours At Srisailam Temple | శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ | N18V

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో , రద్దీని నియంత్రించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంచేశారని, కనీసం త్రాగునీరు కూడా అందడం లేదని భక్తులు వాపోతున్నారు. Source link

Read More

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొంది : గవర్నర్

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వ్యాఖ్యానించారు.వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అప్పటి ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అయితే 2019లో చోటు చేసుకున్న ప్రభుత్వ మార్పు రాష్ట్ర అభివృద్ధి గమనాన్ని దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తన ప్రసంగాన్ని చేశారు. 2019 తరువాత రాష్ట్రంలో పాలనా వ్యవస్థల్లో…

Read More

Jaggery Tea Recipe: పాలు విరిగిపోకుండా బెల్లం టీ తయారి.. ఇంట్లోనే ఇలా చేసుకోండి

Jaggery Tea Recipe: టీని తియ్యగా మార్చడానికి చక్కెరను ఉపయోగిస్తారు. కాని మనలో చాలా మంది చక్కెరతో చేసిన టీని ఇష్టపడతారు. అయితే ఈ రోజుల్లో ప్రజలు చక్కెరకు బదులుగా బెల్లంతో చేసిన టీని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దాని అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే బెల్లం టీ తాగడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మరి బెల్లం టీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. Source link

Read More

తోలుబొమ్మలాట కళాకారుల సమస్యలను పరిష్కరించండి – Visalaandhra

-ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కు కళాకారుల వినతి ధర్మవరం: తోలుబొమ్మలాటను వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కళాకారులు విన్నవించారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో తోలుబొమ్మలాట కళాకారులు టిడిపి నాయకులతో కలిసి పరిటాల శ్రీరామ్ ను కలిశారు. కండేగంగాదర్, సిండే శ్రీనివాసులు, కండే రామాంజినేయులు, తులసీరావులు 25వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు, ,చీమల రామాంజి, చీమల సూరిలతో పాటు…

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత – Visalaandhra

. పోలవరం రెండో దశకు రూ.32వేల కోట్లు అవసరం. ఉత్తర-దక్షిణ భారత్‌లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలి. ఏపీలో మఖానా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి. పూర్వోదయ సహా ప్రాయోజిత పథకాలకు నిధులివ్వండి. కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతి. అమిత్‌షా సహా 7గురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు…

Read More

Shiva Devotees Protest Over Bus Shortage at Srisailam |బస్సులు లేక శివస్వాముల ధర్నా| #local18shorts

శ్రీశైల క్షేత్రంలో బస్సుల కొరత కారణంగా శివస్వాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. యాత్రికుల రద్దీ పెరగడం, బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు శివస్వాములు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు అధికారులను కోరుతున్నారు.#ShivaDevotees #SrisailamYatra #BusIssue Source link

Read More

నేటి నుంచి అసెంబ్లీ – Visalaandhra

గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు 164 మంది, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. దీంతో శాసనసభ నిండుగా కనపడనుంది. కాగా గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని ప్రతిపక్ష వైసీపీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన…

Read More