News Desk

వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన అసెంబ్లీ – Visalaandhra

. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనంటూ విమర్శలు. అనంతరం వాకౌట్ చేసిన సభ్యులు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలతో శాసన సభ దద్దరిల్లింది. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పకూలిన శాంతిభద్రతలపై నిలదీయనివ్వరు అనే ప్లకార్డును పట్టుకుని ఆయన తన పార్టీ సభ్యులతో సభకు హాజరయ్యారు. ఉభయసభల నుద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్…

Read More

Vijayawada: విజయవాడలో భారీ గోల్డ్ సీజ్.. సెల్‌ఫోన్ పెట్టెల మధ్యలో గోల్డ్! | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Feb 12, 2026 6:40 AM IST ఈ స్మగ్లింగ్ ముఠా గుట్టును వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రట్టు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మరియు వెండి బయటపడ్డాయి. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ రవాణాపై నిఘా పెంచిన అధికారులు భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఎవరికీ అనుమానం రాకుండా సెల్‌ఫోన్ల పెట్టెల…

Read More

మావోయిస్టుల పేరుతో మంత్రులకు బెదిరింపులు – Visalaandhra

అవి నిజమైనవి కాకపోవచ్చన్న మంత్రి దుర్గేశ్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. ఈ లేఖలు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులకు రావడం గమనార్హం. టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, జనసేనకు చెందిన కందుల దుర్గేశ్, బీజేపీకి చెందిన సత్యకుమార్‌లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు…

Read More

Konaseema Tensions: కోనసీమలో టెన్షన్.. పోరంబోకుల వల్ల అమల్లోకి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 11, 2026 6:13 PM IST Konaseema Political Tensions:ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో పోలీసులు బూట్ల శబ్ధం, వందల సంఖ్యలో వీధుల్లో కవాతు నిర్వహిస్తున్న పోలీసుల యాక్షన్ ప్లాన్ అందరికి టెన్షన్ పుట్టిస్తోంది. ఉన్నపళంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నెల రోజులు పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని స్వయంగా డిఎస్పి సుంకర మురళీమోహన్ ప్రకటించారు. + కోనసీమలో టెన్షన్ వాతావరణం 30 యాక్ట్ అమలు.. ప్రత్యేక బలగాలు మోహరింపు Konaseema…

Read More

అంబటికి బెయిల్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు… ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి… ఈ బెయిల్‌తో గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో బంగారం ధరలు డౌన్.. తులం బంగారం ధర ఎంతంటే? |

ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ. 25 తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ. 14,530 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల ధర రూ. 1,45,300 కు చేరుకుంది. తక్కువ స్వచ్ఛత కలిగిన 18 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముపై రూ. 20 తగ్గి, రూ. 11,889 వద్ద స్థిరపడింది. తులం బంగారం ధర రూ. 1,18,890 కు చేరింది. Source link

Read More

మెడికల్, ఫార్మా మాఫియాపై 14న సీపీఐ ఆందోళనలు

. ఫార్మా నిరుద్యోగుల ఉపాధికి గండి. డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో భారీ అవినీతి. నేటి సార్వత్రిక సమ్మెకు మద్దతు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్, ఫార్మా రంగాల్లో నెలకొన్న మాఫియా ధోరణులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న సీపీఐ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రజలు, మెడికల్…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో విజ‌ృంభిస్తోన్న సూర్యుడు.. నేడు తీవ్రమైన ఎండలు.. వెదర్ రిపోర్ట్ ఇదే | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Feb 12, 2026 4:08 AM IST ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నేడు (గురువారం, ఫిబ్రవరి 12, 2026) వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి ప్రతీకాత్మక చిత్రం Vijayawada Weather Forecast: ఫిబ్రవరి నెలలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నంతో పాటు…

Read More

సర్కారు మెడలువంచుదాం

సార్వత్రిక సమ్మె జయప్రదం చేద్దాం: డి.రాజా పిలుపు న్యూదిల్లీ: కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు వ్యతిరేకమైన విధానాలతో ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఐక్యంగా పోరాటాలు అవసరమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. చారిత్రక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల పరిరక్షణకు ఉక్కు సంకల్పంతో కదం తొక్కాలన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లు, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఈనెల 12న అనగా గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామంటూ డి.రాజా బుధవారం సామాజిక మాధ్యమం…

Read More

దేవరపల్లి హాస్టల్ ఫుడ్ పాయిజన్ కలకలం.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే ల మధ్య వార్..!

రంపచోడవరం మారేడుమిల్లి దేవరపల్లి వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మిరియాల శిరీషదేవి, ధనలక్ష్మి మధ్య రాజకీయ వార్ ముదిరింది, అసెంబ్లీలో హాట్ టాపిక్ కానుంది. Source link

Read More