News Desk

నేడే టీ 20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్

-ఇంగ్లాండ్ ను ఢీకొంటున్న భారత్ ముంబై: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కఠిన సవాల్‌కు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను టీమ్‌ఇండియా ఢీకొట్టనుంది. రెండు జట్లు సెమీస్‌ చేరిన తీరు భిన్నం. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచినా.. సాధికారిక ప్రదర్శన చేయలేకపోయింది. సూపర్‌-8లో తడబడింది. దక్షిణాఫ్రికా చేతిలో పరాభవంతో గట్టి పరీక్షను ఎదుర్కొంది. చివరికి క్వార్టర్‌ఫైనల్‌ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి ముందంజ వేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్‌ మంచి ఫామ్‌లో…

Read More

AP Assembly: జగన్ క్రిస్టియన్ కాబట్టే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సంచలనం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 3:09 PM IST సభలో ప్రధానంగా తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలోనే తిరుమలలో అపవిత్రతకు దారితీసే పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. Tirumala Laddu Ghee Controversy Sparks Uproar in AP Assembly Heated Debate Over Jagan Religion ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి వివాదం…

Read More

22 ఏ ని తొలగించి షేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చేయించండి

-ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు విశాలాంధ్ర- ధర్మవరం: రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, నెల కిందట ముదిగుబ్బలో ఇచ్చిన హామీ మేరకు 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించి అవి తక్షణమే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ నాయకులు మండల తహసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో…

Read More

Tragic Road Accident: దేవుడి ఆశీస్సుల కోసం వెళ్లిన ఫ్యామిలీ.. ఆ ఐదుగుర్ని వెంటాడిన మృత్యువు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 05, 2026 1:42 PM IST Tragic Road Accident: ఇంట్లో పెళ్లి వేడుక జరిగే ముందు తమ ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుందామని బయల్దేరారు. కుటుంబ సభ్యులందురు కలిసి కారులో బయలుదేరారు. ఇంతలోనే విధి చిన్న చూపు చూసింది. మార్గం మధ్యలో మరణశాసనం రాసి ఉందని ఊహించలేకపోయారు. + దేవుడు అశీసులు కోసం వెళ్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల ఇంట విషాదం Road Accident: ఆ కుటుంబ…

Read More

పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్‌రూం

-అందుబాటులో హెల్ప్‌లైన్‌ నంబర్లు న్యూదిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధం కొనసాగుతుండటంతో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారత పౌరులు చిక్కుకుపోయారు. వీరికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూంని ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కంట్రోల్‌ రూం అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1800 118797 టోల్‌ఫ్రీ నంబరును గానీ, ం91 11 2301 2113,…

Read More

Anemia Symptoms: మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుంది..? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి  | లైఫ్ స్టైల్

Last Updated:Mar 05, 2026 12:17 PM IST Anemia Symptoms: మహిళల్లో విస్తృతంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత (అనీమియా) ఒకటి. ఐరన్ లోపం, అధిక రక్తనష్టం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే రక్తహీనతను 70 శాతం వరకు నివారించవచ్చు. + Anemia Symptoms Anemia Symptoms: మహిళల్లో విస్తృతంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత (అనీమియా) ఒకటని బుచ్చంపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్…

Read More

భారత్ పోర్టులు అమెరికా వినియోగించుకోలేదు

– కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడి న్యూదిల్లీ : ఇరాన్ పై దాడి కోసం భారత కోర్టులను అమెరికా వినియోగించుకుంటుందని అమెరికా మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ నిరాధార వార్తలంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. యూ ఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రేగోర్ అమెరికా మీడియా ఛానల్ లో మాట్లాడుతూ… తమ బేస్…

Read More

National News Updates: బీహార్‌కి గుడ్‌పై.. నీతీశ్ కుమార్ ఆసక్తికర ట్వీట్.. ఇక రాజ్యసభకు..! |

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన అధికారిక X ఖాతా నుంచి ఒక ముఖ్యమైన పోస్ట్ చేశారు. దీర్ఘకాలంగా (20+ సంవత్సరాలుగా) ప్రజలు తనపై చూపిన విశ్వాసం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. బిహార్ అభివృద్ధి, గౌరవం కోసం సేవ చేశానని, ప్రజల బలంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. పార్లమెంటరీ జీవితం మొదలైనప్పటి నుంచి బిహార్ రెండు సభలతో పాటు.. పార్లమెంట్ రెండు సభల సభ్యత్వం కలిగి ఉండాలనే ఆకాంక్ష తనకు ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఈసారి…

Read More

దుబాయ్ లో ఉన్నవారికి సాయం అందిస్తాం : సోనూసూద్

న్యూదిల్లీ : రియల్ హీరో సోను సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్ లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం ఆయన సాయం చేయనున్నట్లు తెలిపారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో అక్కడ విమాన సర్వీసులు రద్దయిన విషయం విధితమే. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటాననే విషయాన్ని మరొక్కసారి ఆయన రుజువు చేసుకున్నారు. ఎటువంటి షరతులు లేవని, ఏ దేశస్తులైనా ఉచితంగా బస చేయవచ్చని చెప్పారు….

Read More

Viral Video: క్లాస్‌లో టీచర్‌ని ఎముకలు విరిగేలా కొట్టిన స్టూడెంట్.. ఎందుకో ఈ వీడియో చూడండి | ట్రెండింగ్

Last Updated:Mar 05, 2026 10:19 AM IST Student Attacks Teacher: విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండించేవారు కర్రలతో కొట్టేవారు.కానీ నేటి కాలంలో విద్యార్థులు తప్పు చేసిన అడిగితే తిరిగి ఉపాధ్యాయులపై దాడి చేసే దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. + student attacks teacher Student Attacks Teacher: గురుబ్రహ్మ,  గురువిష్ణు, గురుదేవో, మహేశ్వర అని పాఠం చెప్పే ఉపాధ్యాయుడిని, విద్య నేర్పించే గురువుని మహేశ్వరుడు గా కొలుస్తారు.నిజానికి వారు ఆశీస్సులు ఉంటేనే మనజీవితంలో…

Read More