News Desk

మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

బీజింగ్: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు దౌత్య పరిష్కారమే సరైనదిగా చైనా సూచన చేసింది. యుద్ధం ముగించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని పేర్కొంది. సంయమనం పాటించాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్‌లో పిలుపునిచ్చారు. యూఏఈ ఉప-ప్రధాని అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సహా గల్ఫ్‌లోని ఉన్న రాజకీయ నాయకులతో ఫోన్‌లో తమ విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడినట్లు లిన్ వెల్లడించారు. జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఉందన్నారు. దౌత్యపరంగా…

Read More

Inter Exams: అడ్డదారిలో పాస్ అవ్వాలని విద్యార్థి పన్నాగం.. ఇన్విజిలేటర్ అప్రమత్తతతో బయటపడ్డ బాగోతం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 06, 2026 7:04 AM IST మరొకరికి బదులుగా పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక యువకుడు ఇన్విజిలేటర్ల అప్రమత్తతతో అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన నందిగామ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతీకాత్మక చిత్రం Inter Exams: విద్యా వ్యవస్థలో పారదర్శకతను దెబ్బతీస్తూ, అడ్డదారిలో ఉత్తీర్ణత సాధించాలనుకున్న ఒక విద్యార్థి ప్రయత్నం వికటించింది. మరొకరికి బదులుగా పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక యువకుడు ఇన్విజిలేటర్ల అప్రమత్తతతో అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన నందిగామ ప్రాంతంలో…

Read More

నేపాల్‌లో 65 శాతం పోలింగ్ – Visalaandhra

ఎన్నికలు ప్రశాంతంఖాట్మండు: నేపాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం ఉదయం 7 గంటలకు 165 నియోజకవర్గాల్లో గట్టి బందోబస్తుతో ఓటింగ్ మొదలైంది. గతేడాది ఓలీ ప్రభుత్వాన్ని కూల్చిన జెన్‌జీ ఆందోళన తర్వాత జరిగిన ఎన్నిక కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి 1,823,824 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య పది శాతంగా పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. క్యూలైన్లలో ఉన్న చివరి…

Read More

Gold Silver Rates: విజయవాడలో గోల్డ్ రేట్స్ డౌన్.. మరింతగా తగ్గే ఛాన్స్.. ప్రస్తుత ధర ఎంతంటే? |

24 క్యారట్ బంగారం ధర రూ.1,630 తగ్గి రూ.1,64,510 నుంచి రూ.1,62,880కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.1,500 తగ్గి రూ.1,50,800 నుంచి రూ.1,49,300కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,220 తగ్గి రూ.1,23,380 నుంచి రూ.1,22,160కి చేరింది. గత నాలుగు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.10 వేలకు పైగానే పతనం అయింది. Source link

Read More

ఇండిగోలో సాంకేతిక లోపం – Visalaandhra

టేకాఫ్ సమయంలో సమస్య గుర్తించిన పైలెట్గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్మంత్రి గొట్టిపాటి, కన్నా, ప్రత్తిపాటి సురక్షితం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసుల్లో ఇటీవల సాంకేతిక లోపాలు తరచూ తలెత్తుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం గురువారం అత్యవసరంగా దిగింది. విజయవాడ నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ వెళ్లాల్సిన రెగ్యులర్ విమానంలో బయలుదేరిన తర్వాత కొద్ది సెకన్లలోనే అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్త్తింది. రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని…

Read More

Telangana News Updates: కొత్తగా 2,000 ఎలక్ట్రిక్ బస్సులు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

జనాభా భారం కాదు… భాగ్యం – Visalaandhra

ఒక్కరు వద్దు… ఇద్దరు ఒకే… ముగ్గురు ముద్దు. సంతాన సాఫల్య రేటు 2.1కి పెంచేలా ప్రణాళికలు. ప్రభుత్వాసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్లు. మూడో సంతానానికి రూ.25 వేల ప్రోత్సాహకం. కొత్త పాలసీపై ప్రజాభిప్రాయ సేకరణ. జనాభా వృద్ధికి నూతన విధానం. ‘జనాభా నిర్వహణ’ ముసాయిదాపై చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్నాళ్లూ కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత…

Read More

Sri Talupulamma Temple: సండే స్పెషల్ టెంపుల్.. నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా..? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 05, 2026 9:24 AM IST Sri Talupulamma Temple: ఆ అడవి కొండలపై జగత్ జ్జనని లలిత స్వరూపిణి అయిన శ్రీతలుపులమ్మ అమ్మవారు కొన్నివందల సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిశారు. కానీ అక్కడ అమ్మవారిని ఆరాధించేందుకు దర్శించేందుకు అధిక సంఖ్యలో ఆదివారం మాత్రమే చేరుకుంటూ ఉంటారు. + Sri Talupulamma Temple Sri Talupulamma Ammavari Temple: ఆ అడవి కొండలపై జగత్ జ్జనని లలిత స్వరూపిణి అయిన శ్రీతలుపులమ్మ అమ్మవారు కొన్నివందల…

Read More

బీహార్‌ను బీజేపీకి కట్టబెట్టిన నితీశ్

ముఖ్యమంత్రి రేసులో కేంద్రమంత్రిజేడీయూకు రెండు ఉపముఖ్యమంత్రి పదవులు? పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళుతున్నారు. గురువారం రాజ్యసభకు ఆయన నామినేషన్ దాఖలు చేసేశారు. నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోవడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కుతుందని జేడీయూ వర్గాలు తెలిపాయి. రెండు ఉపముఖ్యమంత్రి పదవులు మాత్రం జేడీయూకు దక్కుతాయని ఆ…

Read More

Sri Prasanna Venkateswara Swami Teppotsavam Accident in Nellore | తెప్పోత్సవంలో అపశృతి

నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం జరుగుతున్నప్పుడు భారీ అపశృతి చోటుచేసుకుంది. ఒకేసారి 80 మందికి పైగా భక్తులు తెప్పపైకి ఎక్కడంతో సామర్థ్యానికి మించి తెప్ప ఒకపక్క మునిగిపోయింది. భక్తులు నీళ్లలోకి పడిపోయారు, కానీ సన్నద్ధతతో మరియు ఒకరిని ఒకరు సహాయం చేస్తూ స్వామివారిని చేతులతోనే ఊరేగింపులో మోసుకున్నారు. Source link

Read More