News Desk

Elephants Death: విద్యుత్ కంచెలకు తగిలి నేలకొరిగిన గజరాజులు.. అమర్చింది ఎవరో తెలుసా..? |

Last Updated:Mar 09, 2026 12:43 PM IST Elephant Death: తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా దగ్గర రెండు ఏనుగులు ప్రాణాలు విడిచాయి. + విద్యుత్ కంచెలకు తగిలి 2 ఏనుగుల మృతి..! Elephant Death: అడవిలో ఉండాల్సిన క్రూరమృగాలు, వన్య ప్రాణులు జనావాసాల మధ్యకు వస్తే మృత్యువు తప్పదని మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల సంతతి అత్యధికంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమలోని…

Read More

నూతన వధూవరులకు పెళ్లి వస్త్రాలు అందజేత

విశాలాంధ్ర-ధర్మవరం; పట్టణంలోని శ్రీనివాసా నగర్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బెంగళూరు అరుణ్ కుమార్, నామాల శ్రీనివాసులు దాతల ద్వారా ఉచితంగా మంజునాథ్, అనూష వధూవరులకు తాళిబొట్టు, కాలిమెట్టలు, వివాహానికి సంబంధించిన వస్త్రాలు అందజేశారు. సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నం శెట్టి జగదీశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ నూతన వధూవరులు పేద కుటుంబం అయినందున ఈ సహకారం అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు….

Read More

భూముల ఉన్న వారికి సీఎం తీపి కబురు.. ఇక మీ సమస్యలు తీరినట్లే.. ఇది కదా కావాల్సింది… | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 3:18 PM IST గతంలో అమల్లోకి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసినట్లు గుర్తు చేశారు. భూమి రికార్డులు ఎలాంటి మార్పులు లేకుండా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. AP CM Chandrababu Naidu Announces Relief for Landowners New QR Code Pattadar Passbooks to Resolve Land Issues ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో…

Read More

రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణం: షర్మిల

వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ ఐదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి…

Read More

Chicken Price Today: తెలుగు రాష్ట్రాల్లో కోడి కూర ధరలకు రెక్కలు.. కేజీ ఎంతంటే? | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 09, 2026 1:55 PM IST Chicken Price: నాన్‌వెజ్ ఆహారం ఇష్టపడే వారికి ప్రస్తుతం చికెన్ ధరలు పెరగడం పెద్ద షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవల మార్కెట్‌లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి కిలో ధర మళ్లీ పెరగడంతో వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. chicken price Chicken Price: నాన్‌వెజ్ ఆహారం ఇష్టపడే వారికి ప్రస్తుతం చికెన్ ధరలు పెరగడం పెద్ద షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవల మార్కెట్‌లో చికెన్ ధరలు ఒక్కసారిగా…

Read More

ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్..

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తోంది. దీంతో పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. గతంలో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను వెతుక్కోవడానికి ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను అధిగమించేందుకే…

Read More

Death Mystery: ఆడుకోవడానికి వెళ్లి శవమై కనిపించాడు.. 13ఏళ్ల బాలుడి బాడీలో బుల్లెట్ ఎలా దిగింది..? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 1:09 PM IST Death Mystery: 13 ఏళ్ల బాలుడు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. అతడ్ని వెదుక్కుంటూ వెళితే రక్తపు మడుగులో మృతదేహం కనిపించింది. శరీరంపై బుల్లెట్ గాయం కూడా ఉంది. + ఏటికొప్పాకలో దారుణం స్కూలు విద్యార్థిని చంపేశారా? Death Mystery: ఆ జిల్లాలో విషాదాలు అలముకున్నాయి. అభం శుభం తెలియని స్కూల్ విద్యార్థి గ్రామశివారు చనిపోయి కనిపించాడు, రక్తపు మడుగుల్లో బాలుడు మృతదేహం ఆప్రాంతంలో కనిపించడంతో అసలు…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్… కవిత, కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విముక్తి చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచరాణ జరిపింది.ఈ విచారణలో భాగంగా…

Read More

Kharmaas 2026: ఈ సంవత్సరం ఆ తేది నుండి ఖర్మలు మొదలు.. శుభకార్యాలకు సమయం కాదు

kharmaas 2026: గ్రహాల గమనం శుభ సమయాలు సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.రాశిచక్రాల మార్పు మానవ జీవితం,మతపరమైన కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో, సూర్యుడు బృహస్పతి, మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఖర్మాలు ప్రారంభమవుతాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు గిరిధర్ గోపాల్ చౌబే తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 14న అర్ధరాత్రి సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 15న మీన సంక్రాంతితో ఖర్మాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో శుభ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి….

Read More

ట్రంప్‌ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా…

–ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే బెంగళూరు: భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. ట్రంప్‌ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా మారినట్లు ఖడ్గే అన్నారు. కర్ణాటకలోని కలబురగిలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను అడ్డుపెట్టుకుని మన ప్రధానిని ట్రంప్‌ ఆడిస్తున్నారు. మొన్నటి మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి తాజాగా ముడిచమురు కొనుగోళ్ల వరకూ ట్రంప్‌ ఆదేశాల మేరకే జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోని వివిధ…

Read More