News Desk

Tirupati: గరుడ వారధిపై ఇక నుంచి టూ వీలర్స్, హెవీ వెహికల్స్‌కి నో ఎంట్రీ.. కారణం ఇదే |

Last Updated:Mar 11, 2026 11:32 AM IST గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ  వాహనాలు నిషేధం..! గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ  వాహనాలు నిషేధం..! Tirupati Garuda Varadhi: ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుపతి పట్టణ వాసులతో పాటు నిత్యం ఇక్కడకు వచ్చే వేలాది మంది భక్తులకు ఇది ఒక విధంగా అసౌకర్యమే అయినప్పటికి…

Read More

జల్ జీవన్ మిషన్ కాలపరిమితి పెంపు

2028 వరకు పొడిగించిన కేంద్ర క్యాబినెట్ న్యూదిల్లీ: ఇంటింటికీ కొళాయి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 2028 డిసెంబరు వరకు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకాని విషయాన్ని ప్రభుత్వం పరిగణనలో తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనిపై నిర్ణయం తీసుకుంది….

Read More

Rotten Eggs: కోడిగుడ్ల ధరలు తగ్గినా పిల్లలకు కుళ్లినవే పెడుతున్నారు.. ఎక్కడో ఈ వీడియో చూడండి | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 11, 2026 9:59 AM IST Rotten Eggs: రాష్ట్రంలో ఒక పక్క కోడిగుడ్ల ధర ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితులు నెలకొంటుంటే, మరోపక్క అదే రాష్ట్రంలో వసతిగృహాల్లో విద్యార్థులకు కుళ్లిపోయిన కోడిగుడ్లు అందుతున్నాయి? దీంతో విద్యార్థులు ముందే చూసి మేల్కొన్నారు. + Rotten Eggs Rotten Eggs: రాష్ట్రంలో ఒక పక్క కోడిగుడ్ల ధర ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితులు నెలకొంటుంటే, మరోపక్క అదే రాష్ట్రంలో వసతిగృహాల్లో విద్యార్థులకు కుళ్లిపోయిన కోడిగుడ్లు అందుతున్నాయి? దీంతో విద్యార్థులు…

Read More

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 11, 2026 7:02 AM IST మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన సేవలను మరింత వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని కీలక నగరాలైన విజయవాడ, గుంటూరులలో సరికొత్త ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ (Flipkart Minutes) సేవలను అధికారికంగా ప్రారంభించింది. మారుతున్న కాలానికి…

Read More

Fake Notes: వైజాగ్‌లో భారీగా నకిలీ నోట్ల పట్టివేత.. రూ. 36 లక్షల నకిలీ కరెన్సీ సీజ్.. 10 మంది అరెస్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 11, 2026 7:15 AM IST జగదాంబకూడలి ప్రాంతంలోని ఒక హోటల్‌ను వేదికగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ దాడిలో సుమారు రూ. 36 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ ముఠాకు చెందిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Fake Notes: విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్…

Read More

Telangana News Updates: వడదెబ్బ పరిహారం పెంచిన ప్రభుత్వం.. బాధితులకు రూ.4లక్షలు |

AP News Updates: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు దాదాపు 6 నెలల పాటూ పాలన సాగిస్తారు. లేదా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేవరకు ఈ విధుల్లో ఉంటారు. తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. ఇందుకు సంబంధించి…

Read More

Hyderabad Weather Forecast: హైదరాబాద్‌‌లో భానుడి విశ్వరూపం.. తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. నేటి వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 11, 2026 4:30 AM IST నేడు, బుధవారం (మార్చి 11) వాతావరణం ప్రధానంగా పొడిగా, ఎండగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ Hyderabad Weather Forecast: తెలంగాణ రాష్ట్రంలో వేసవి కాలం తన ప్రభావాన్ని చూపిస్తోంది. మార్చి రెండో వారం నాటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నేడు, బుధవారం (మార్చి 11) వాతావరణం ప్రధానంగా పొడిగా, ఎండగా ఉంటుందని భారత వాతావరణ శాఖ…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో గోల్డ్ రేట్స్ ఢమాల్.. భారీగా డౌన్.. ఇప్పుడు ఎంతంటే? |

గత కొన్ని రోజులుగా స్థిరంగా పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిన బంగారం ధరలు గత వారం రోజులుగా నేల చూపులు చూస్తున్నాయి. గత శనివారం రోజు పెరిగిన బంగారం ధరలు.. సోమవారం (మార్చి 9, 2026) నాడు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువ పెరగడం వల్ల దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, విజయవాడలలో పసిడి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఒకే రోజు తులం…

Read More

Kadiri Theru Festival: లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం.. కదిరి తేరు చూడాల్సిందే | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 10, 2026 1:06 PM IST Kadiri Theru Festival: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం “కదిరి తెరు” (రథోత్సవం). ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది ఒకటి. + kadiri akshmi narasimha swamy Kadiri Theru Festival: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం “కదిరి తేరు” (రథోత్సవం). ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది…

Read More

గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల సమరశంఖం

విశాలాంధ్ర, నెల్లిమర్ల /కంటోన్మెంట్ :​నెల్లిమర్ల విద్యుత్ స్టోర్స్ వద్ద మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం నేతలు ముయ్యద పాపారావు, కిల్లంపల్లి రామారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపి కమర్షియల్ సిలిండర్‌పై ₹150, గృహ అవసరాల సిలిండర్‌పై ₹60 పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి…

Read More