News Desk

Rah Veer : రోడ్డు ప్రమాద బాధితుల్ని కాపాడితే రూ.25వేల నగదుతో పాటు రహ్ వీర్ అవార్డు | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 11, 2026 5:25 PM IST Rah Veer(Good Samaritan): మనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడటానికి చాలామంది భయంతో ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందనే ఆందోళనతో సహాయం చేయకుండా వెళ్లిపోతారు. Rah Veer Rah Veer(Good Samaritan): మనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడటానికి చాలామంది భయంతో ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ…

Read More

ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి..

మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం ; ఆర్ఓబి పనులను ఆర్ అండ్ బి అధికారులు, ఆర్ఓబి కాంట్రాక్టర్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ తన ఛాంబర్ లో వారితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణంలో వెళుతుంటారని అటువంటి వారికి ఆర్ఓబి పనులు జరగకపోవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంతేకాక…

Read More

Tiger Alert: ఫేమస్ టూరిస్ట్‌ ప్లేసులో తిష్ట వేసిన పెద్దపులి.. పర్యాటకులు అక్కడికి వెళ్లవద్దని హెచ్చరిక

Tiger Alert: రంపచోడవరం మండలం రాజువొమ్మంగి పరిసర ప్రాంతంలో దోబూచులాడిన పెద్దపులి ఒక్కసారిగా మరల రూట్ మార్చి కాకినాడ జిల్లా దాదాపు దూరం ప్రయాణం చేసి దారపల్లి వాటర్ ఫాల్స్ సమీప ప్రాంతానికి చేరుకున్నట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. Source link

Read More

ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్‌స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవాళ‌ ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్‌లు మాయమయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సెర్చ్ టూల్ కూడా పనిచేయడం లేదని, కాంటాక్ట్స్ కనిపించడం లేదని ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు మెసేజ్‌లు ఉన్నప్పటికీ, నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ మెసేజ్‌ల పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని ఒక…

Read More

Adulterated Milk: పసివాడి ప్రాణం తీసిన కల్తీ పాలు.. రాజమండ్రిలో 12కి చేరిన మృతుల సంఖ్య

Adulterated Milk: ఏపీలో తీవ్రవిషాదకరమైన ఘటనగా రాజమండ్రి కల్తీ పాలు వ్యవహారం నిలిచిపోయింది. ప్రాణాలు పోయాల్సిన పాలు కాలకూట విషంగా మారి పది మందికిపైగా ప్రాణాలు తీసేసింది. Source link

Read More

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం…

Read More

Rice Mill 2.0 Webinar: వరి సాగు నుంచి ప్రపంచ మార్కెట్ వరకు.. రైస్ మిల్ టెక్నాలజీపై వెబినార్

Rice Mill 2.0 Webinar: శ్రీకాకుళం జిల్లాలోని రైతులు, రైస్ మిల్ యజమానులు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వెబినార్ ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకునే మంచి వేదికగా ఇది నిలుస్తుంది. Source link

Read More

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. విడతల వారీగా పెరగనున్న విమాన ఛార్జీలు

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో తమ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్ ఛార్జ్‌ను విడతల వారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకోవడం విచారకరమని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారాన్ని మోపాల్సి వస్తోందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా…

Read More

Tirupati: గరుడ వారధిపై ఇక నుంచి టూ వీలర్స్, హెవీ వెహికల్స్‌కి నో ఎంట్రీ.. కారణం ఇదే |

Last Updated:Mar 11, 2026 11:32 AM IST గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ  వాహనాలు నిషేధం..! గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ  వాహనాలు నిషేధం..! Tirupati Garuda Varadhi: ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుపతి పట్టణ వాసులతో పాటు నిత్యం ఇక్కడకు వచ్చే వేలాది మంది భక్తులకు ఇది ఒక విధంగా అసౌకర్యమే అయినప్పటికి…

Read More

జల్ జీవన్ మిషన్ కాలపరిమితి పెంపు

2028 వరకు పొడిగించిన కేంద్ర క్యాబినెట్ న్యూదిల్లీ: ఇంటింటికీ కొళాయి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 2028 డిసెంబరు వరకు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకాని విషయాన్ని ప్రభుత్వం పరిగణనలో తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనిపై నిర్ణయం తీసుకుంది….

Read More