News Desk

AP News Updates: ఏపీ ఫ్యామిలీ సర్వేలో మార్పులు.. వారికి ఈకేవైసీ తప్పనిసరి |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత ఫ్యామిలీ సర్వేని సీరియస్‌గా తీసుకుంది. ఫ్యామిలీ సర్వేలో కీలక మార్పులు చేసింది. మిస్సింగ్ డేటా ఉన్నవారు కచ్చితంగా eKYC చేసుకోవాలి అని తెలిపింది. ఇందుకోసం యాప్‌లో కొత్త వెర్షన్ తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్ వెర్షన్ 1.15గా ఉంది. ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్‌లో Unified Family Survey పేరుతో లభిస్తోంది. (లింక్ – https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey&hl=en_IN). అందువల్ల ఏపీ ప్రజలు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మిస్సింగ్ అయిన తమ ఈకేవైసీ డేటాని…

Read More

బలహీన ప్రధాని మోదీ – Visalaandhra

. దేశ గౌరవం ట్రంప్‌కు తాకట్టు. యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల. ముర్ము వైఖరి సమర్థనీయం కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతం శాశ్వతం నారాయణ విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపే కనీస ప్రయత్నం చేయడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సాగిలపడటం తప్ప మోదీ మరేపని చేయలేక పోతున్నారని అన్నారు. ఇందిరాగాంధీకి ఉన్న…

Read More

10 కంపెనీలు.. స్పాట్ ఇంటర్వ్యూలు.. సాగర నగరంలో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు..!

మార్చి 13న విశాఖలో జాబ్ మేళా. పేటీఎం, హెల్త్‌కేర్, టాటా టోయో రేడియేటర్ వంటి 10 కంపెనీలు పాల్గొంటాయి. 18-30 ఏళ్ల నిరుద్యోగులు naipunyam.ap.gov.in లో నమోదు చేసుకోవాలి. Source link

Read More

హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్

మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్ విశాలాంధ్ర-శేరిలింగంపల్లి: దేశంలోనే ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని గురువారం సీఎం ప్రారంభించారు. దీంతో భారత్‌లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందిం…

Read More

Amrit Bharat Station Scheme: ఏపీ, తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ | Andhra Pradesh and Telangana Get World-Class Railway Stations |

దేశమంతటా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో భిలై పవర్ హౌస్, దల్లిరాజ్‌హరా, రాయ్‌పూర్ జంక్షన్, సరోనా స్టేషన్‌లు ఆధునికీకరించబడ్డాయి. ఢిల్లీలో నరేలా, సబ్జీ మండి, తిలక్ బ్రిడ్జ్ స్టేషన్లు పునర్నిర్మాణం అవుతున్నాయి. కర్ణాటకలో బెంగళూరు కంటోన్మెంట్, చమరాజా నగర్, ఘటాప్రభ, హోసపేట, రాణిబెన్నూరు స్టేషన్లు అభివృద్ధి చెందాయి. మహారాష్ట్రలో పాల్గర్, దివా, ముంబ్రా, తిట్వాల, వీఖ్రోలి, ఇగట్‌పూరి స్టేషన్లు మారుతున్నాయి. గుజరాత్‌లో హిమ్మత్‌నగర్, డాహోడ్, లిమ్‌ఖేడా, ఆసార్వా స్టేషన్‌లు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ స్టేషన్లు…

Read More

పూర్తి సహకారం

సీఎం రేవంత్విశాలాంధ్ర – హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని, తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తను గతంలోనే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతుందని, నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. డీవీడీ అద్దె సంస్థ నుంచి నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ఓటీటీ లీడర్‌గా, మీడియా స్టూడియోగా ఎదగడం చూస్తుంటే సంభ్రమాశ్చర్యంతో పాటు చాలా ఆదర్శంగా అనిపిస్తుందని అన్నారు. హైటెక్స్‌లో నెట్‌ఫ్లిక్స్…

Read More

మనసులో కోరిక నెరవేరుతుందా లేదా? పువ్వు వేస్తే ఫలితం తెలిసిపోతుంది.. ఏపీలో ఆశ్చర్యకర ఆలయం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 12, 2026 11:20 PM IST అన్నమయ్య జిల్లాలోని బోయకొండ అమ్మవారి ఆలయం భక్తుల కోరికలకు పువ్వు ద్వారా సంకేతం ఇస్తుందని విశ్వాసం. ఈ ఆలయం పుంగనూరు నియోజకవర్గంలో ఉంది. + పువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది title=ఆ ఆలయంలో చెండు మల్లెపువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది /> ఆ ఆలయంలో చెండు మల్లెపువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది మనసులో ఒక కోరిక తలచుకుంటే అది…

Read More

మోడల్ కాలనీగా వెలుగుమట్ల – Visalaandhra

. మంత్రి తుమ్మల హామీ. భూదాన్ భూముల్లో 38 ఇళ్లకు భూమి పూజ. ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనుల పూర్తికి ఆదేశం విశాలాంధ్రబ్యూరో – ఖమ్మం: వెలుగుమట్లను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితుల 38 ఇళ్లకు గురువారం మంత్రి తుమ్మల… ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. నిర్వాసితులకు…

Read More

Heatwave Hits Andhra Pradesh | ఏపీలో భగ్గుమనే ఎండలు.. బయటకు వస్తే అంతే సంగతి! | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఎండలు అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయని, ఉష్ణోగ్రతలు 40°C నుంచి 45°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ తప్పిదాల వల్లే వాతావరణం వేడెక్కుతోందని ఏయూ వాతావరణశాఖ ప్రొఫెసర్ సి. వెంకటేశ్వర నాయుడు పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.#heatwave #apnews #weatherupdate Source link

Read More

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘కాలరే ఎత్తరా’ పాట విడుదల

హైదరాబాద్: ‘గబ్బర్ సింగ’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్…

Read More