News Desk

Induction stove: ఇండక్షన్ స్టౌవ్ వాడుతున్నారా.. రోజుకు 4 గంటలు వాడితే నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా..?

ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగి, గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ఇండక్షన్ స్టౌవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వినియోగం పెరిగింది. Source link

Read More

వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు

విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి…

Read More

తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు.. తిరుమల మార్గాల్లో పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! |

Last Updated:Mar 13, 2026 10:45 PM IST తిరుపతి జిల్లాలో పర్యావరణహిత రవాణా కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. మంగళం డిపోకు 50 బస్సులు చేరనున్నాయి. పినాకిల్ ఈ-మొబిలిటీ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. + తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! తిరుపతి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు కీలకమైన అడుగు పడింది. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్రం…

Read More

నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయండి – నాగబాబు

విశాలాంధ్ర – భోగాపురం : నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. శాసనసభ్యులు లోకం నాగ మాధవి క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారదర్శకమైన రాజకీయాల కోసం జనసేన కృషి…

Read More

Top10 News: ఈరోజు టాప్10 న్యూస్.. సూటిగా సుత్తి లేకుండా మీకోసం

Top 10 News: మార్చి 13వ తేదీన టాప్ వార్తలేంటి? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. దేశంలో ముఖ్యమైన వార్తలు? అలాగే అంతర్జాతీయంగా ముఖ్యమైన వార్తలు ఏమిటి? న్యూస్18 తెలుగు అందిస్తున్న టాప్ 10 వార్తలు మీకోసమే. Source link

Read More

​మహిళా సాధికారతతోనే సమాజ వికాసం: ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు

విశాలాంధ్ర-​రాప్తాడు : మహిళా సాధికారత, సమానత్వం, గౌరవం ప్రతి మహిళా స్వతంత్రంగా పొందే హక్కు అని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పురుషులపై ఉందని ఆర్డీటీ బుక్కరాయసముద్రం రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు పేర్కొన్నారు. శుక్రవారం రాప్తాడు ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసులో అనంతసిరి మహిళా కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల నెట్‌వర్క్ లీడర్లతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంత సిరి మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్…

Read More

Annadata Sukhibhava: రైతన్నలకు పండుగే పండగ! అన్నదాత సుఖీభవ డబ్బులు జమ.. వెంటనే ఫోన్ మెసేజ్ చెక్ చేసుకోండి

Annadata Sukhibhava:రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద భారీ స్థాయిలో ఆర్థిక సాయం జమ చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల 85 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అన్నదాత సుఖీభవ పథకం ఆర్థిక సాయాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించారు. Source…

Read More

జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు

–కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరికవిశాలాంధ్ర`విజయవాడ: జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత లేదని, బాట్లింగ్, సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించినా, బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్‌డీవోలు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం…

Read More

దేశంలో నకిలీ బాబాలు పెరుగుతున్నారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న గోవిందానంద సరస్వతి..! |

Last Updated:Mar 13, 2026 8:11 PM IST తిరుమలలో Govindananda Saraswati నకిలీ బాబాలు, పీఠాధిపతులపై ఆందోళన వ్యక్తం చేశారు. Kishkindha లో హనుమంతుడి ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించారు. Sharada Peeth పునరుద్ధరణపై కీలక సమాచారం వెల్లడించారు. + దేశంలో నకిలీ బాబాలు, పీఠాధిపతులు పెరుగుతున్నారని ఆందోళన..జ్యోతిర్మఠ పీఠాధిపతి తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు జ్యోతిర్మఠ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి (Govindananda Saraswati). శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన దేశంలో…

Read More

తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

డాక్టర్ పి ఎస్ ఎన్ మూర్తి విశాలాంధ్రవిజయవాడ: తల తిరుగుడు లేదా వెర్టిగో సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్య చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్ర వైద్యులు పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ జి. సమరం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 1358వ వారాంత ఆరోగ్య సదస్సులో ఆయన తల తిరుగుడు అంశంపై ప్రసంగించారు. ఈ…

Read More