News Desk

Cooking Oil: ఫుడ్ సెంటర్లలో కల్తీ వంట నూనెలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 8:35 AM IST తాజా తనిఖీలలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వినియోగించిన నూనెలో TPC 42–48 శాతం వరకు నమోదైనట్లు గుర్తించారు. News18 Cooking Oil: వంట నూనెల ధరలు పెరుగుతుండటంతో రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు కొత్త వ్యాపార సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముడి సరుకుల దిగుమతులు ఆగిపోవడంతో స్థానిక మార్కెట్లో నూనెల ధరల్లో పెరుగుదల కనిపించింది. కిలో ప్యాకెట్‌ ధరల్లో సుమారు రూ.10 పెరుగుదల జరిగినప్పటికీ, లూజ్…

Read More

Gas Cylinder: ఇలా అయితే ఎలా?… రూ. 2 వేలు ఇచ్చిన సిలిండర్ దొరకడం లేదు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 6:28 AM IST ప్రస్తుతం చిన్నహోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లుస బిర్యానీ పాయింట్లకు గ్యాస్ కొరత ఒక పెద్ద సవాలుగా నిలిచింది. News18 విజయవాడలో చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అవసరమైన గ్యాస్ సరఫరా కొరత కారణంగా వ్యాపారాలు సమస్యలకు గురవుతున్నాయి. చిన్నహోటళ్లు, వాహన టిఫిన్ సెంటర్లు మరియు బిర్యానీ, స్వీట్లు, పిండి వంటల వంటి సేవల ఆధారంగా వేల మంది…

Read More

Special Bangles Tradition | లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆ గాజులు ప్రత్యేకం..| #local18V

భారతీయ సంస్కృతిలో గాజులు సౌభాగ్యానికి శుభానికి చిహ్నంగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు లేదా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గాజులు ధరించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇవి స్త్రీ శక్తికి గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి.గాజులు మహిళల జీవితంలో కేవలం ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు, వాటి వెనుక లోతైన సాంప్రదాయ, శాస్త్రీయ భావోద్వేగ కారణాలు ఉన్నాయి సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న మహిళలు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు గాజులు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది…

Read More

AP Weather Update: ఏపీలోని ఆ జిల్లాలో స్వల్ప వర్ష సూచనలు.. నేటి వాతావరణం ఇదే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 4:32 AM IST ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో శనివారం రోజుల్లో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఆదివారం లేదా ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజుల్లో ప్రధానంగా పొడి వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ పరిస్థితులను…

Read More

ట్రెడిషనల్ డ్రెస్‌లతో డాన్స్‌లు.. ఉపాధ్యాయుల ప్రేరణాత్మక మాటలు.. పదో తరగతి విద్యార్థుల ఫేర్‌వెల్ వేడుకలు వైరల్..! Tension in Andhra Pradesh schools be | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 13, 2026 3:37 PM IST ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ముందు, Kapileswaram పాఠశాలల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడ్కోలు చెప్పారు. + పదో తరగతి పరీక్షకు వెళ్తున్నారా ఉపాధ్యాయులు చెప్పిన ఈ ఆణిముత్యాలు వినండి ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడానికి కేవలం రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు కలిసి చదివిన స్నేహితులు,…

Read More

​Simhachalam Temple: సింహగిరిపై డిజిటల్ విప్లవం.. అప్పన్న దర్శనం కోసం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ టికెట్స్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 3:48 PM IST Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. Simhachalam Temple Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. ఇకపై సింహగిరిపై కొలువైన నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దర్శన…

Read More

16నుండి పది పరీక్షలు

ఉదయం 9.30 నుండి 12.45గంటల వరకు -27,360 మంది విద్యార్థులకు 149 సెంటర్లు -పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు… కలెక్టర్ జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ, డీఈవో…

Read More

వైభవంగా సింహాద్రినాథుడి సోదరి సత్తెమ్మ తల్లి జాతర.. ఘనంగా సారె ఊరేగింపు..! Devotion at Sri Sattemma Talli Maridimamba Ammavari Jathara | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 8:56 PM IST విశాఖలో శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ అమ్మవారి జాతర సందర్భంగా భక్తి పరవశం నెలకొంది. 14 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నైవేద్యాలు సమర్పించారు. News18 విశాఖలోని సింహాద్రినాథుడి సోదరిగా, గ్రామాల పొలిమేర దేవతగా విశ్వసింపబడుతున్న శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ (Sri Sattemma Thalli Maridimamba) అమ్మవారి వార్షిక జాతర సందర్భంగా భక్తి పరవశం నెలకొంది. శ్రీనివాస్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన 14…

Read More

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra జిల్లాలో రైతులకు రూ. 67.69 కోట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతల ఆర్థిక స్థిరత్వానికి చేయూత లభిస్తోందని ఇలాంటి పథకాలను…

Read More

Induction stove: ఇండక్షన్ స్టౌవ్ వాడుతున్నారా.. రోజుకు 4 గంటలు వాడితే నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా..?

ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగి, గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ఇండక్షన్ స్టౌవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వినియోగం పెరిగింది. Source link

Read More