News Desk

అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈరోజు నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు.రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ కంఠాల బయట ఏ తరహా…

Read More

Free Training: గిరిజన యువతకు శుభవార్త.. ఉచిత శిక్షణతో స్వయం ఉపాధి పొందే సువర్ణావకాశం! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 14, 2026 1:58 PM IST నెల్లూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన యువతీ యువకులకు డేటా ఎంట్రీ, లైట్ వెహికల్ డ్రైవింగ్, జ్యూట్ బ్యాగ్ మేకింగ్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఉచిత శిక్షణ ప్రారంభమైంది. చేతి వృత్తులకు వీరికి మాత్రమే ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం లాస్ట్ తేదీ ఎప్పుడ గిరిజన యువతీ యువకులకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, నెల్లూరు ఐటీడీఏ (ITDA) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వయం…

Read More

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ (LPG) సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనల దృష్ట్యా, శనివారం ఉదయం మంత్రులతో ఆయన అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా…

Read More

Eruvaka Tradition on Ugadi | ఉగాది రోజు ఏరువాక ప్రత్యేకత ఇదే! | #local18V

తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.ప్రతి సంవత్సరం ఉగాది రోజునే తెలుగు సంవత్సర ఆరంభం జరుగుతుందని, ఈ ఏడాది “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఉగాది పండుగ ప్రకృతి మార్పులను సూచించే ప్రత్యేకమైన కాలమని, ఈ సమయంలోనే ప్రకృతిలో కొత్త జీవం మొదలవుతుందని తెలిపారు. #Ugadi #Eruvaka #UgadiFestival Source link

Read More

హొర్మూజ్ జలసంధిలో టెన్షన్.. చిక్కుకున్న 34 మంది భారత నావికులు!

ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హొర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్‌పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. “మేము రోజూ…

Read More

Illegal Gas: ఆ జిల్లాలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై మెరుపు దాడి.. పెద్ద సంఖ్యలో సిలిండర్లు స్వాధీనం! |

Last Updated:Mar 14, 2026 11:45 AM IST తిరుపతి నగర శివారులో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. భారీగా సిలిండర్లు స్వాధీనం. యాజమాన్యంపై సెక్షన్ 6A కింద కేసు నమోదు. + తిరుపతిలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారుల దాడి..592 కమర్షియల్, 230 డొమెస్టిక్ వి తిరుపతి నగర శివారులో అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతున్న ఒక అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికార యంత్రాంగం మెరుపు దాడులు నిర్వహించింది. భద్రతా నిబంధనలను పూర్తిగా…

Read More

తగ్గని యుద్ధ జ్వాలలు – Visalaandhra

ఇరాన్‌పై విరుచుకుపడుతోన్న అమెరికా`ఇజ్రాయిల్ దళాలుప్రతీకార దాడులు కొనసాగిస్తోన్న ఇరాన్గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన తెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లుదుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఉధతమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. యుద్ధం 14వ రోజైన శుక్రవారం తెహ్రాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వాషింగ్టన్, తెలఅవీవ్ యుద్ధవిమానాలతో దాడులు కొనసాగించాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఒమన్‌పై తెహ్రాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో…

Read More

Tiger Spotted Roaming on the Road | దర్జాగా రోడ్డుమీద తిరుగుతున్న పెద్దపులి | #local18V

తాజాగా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం సమీపంలో ఈ పెద్దపులి తలదాచుకుంది రాత్రంతా ఒక శివాలయం వద్ద గాండ్రింపులు వినిపించాయి అంటూ స్థానికుల పేర్కొంటున్నారు. ఒకసారి వివరాలు చూద్దాం. . రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రానికి 15 కిలోమీటర్ల సమీపంలో శంఖవరం మండలం ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి బౌరవాక గ్రామ సమీపంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా అధికారులు స్థానికులు చూసి భయందోళన చెందిన పరిస్థితి నెలకొన్నట్లుగా స్థానికులు తెలిపారు, #tiger…

Read More

బోసిపోయిన దుబాయ్

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో తగ్గిన పర్యాటకులు దుబాయ్: పర్యాటకులు, దేశ విదేశీ పెట్టుబడిదారులతో నిన్న మొన్నటి వరకు కళకళలాడిన దుబాయ్ బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్‌లు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవ్వడంతో పర్యాటక రంగమూ కుదేలైంది….

Read More

Nookalamma Festival: ఆ ఊరిలో నూకలమ్మ జాతరకు మహిళలే ఆలయాన్ని ఎందుకు శుభ్రపరుస్తారో తెలుసా.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 13, 2026 3:19 PM IST గోదావరి జిల్లాల్లో నూకాలమ్మ తల్లి ఆరాధన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం. కాకినాడ సంజయ్ నగర్ నూకాలమ్మ జాతర మహోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ‘నేత్రాలంకరణ’ కార్యక్రమం విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. + కాకినాడలో నూకలమ్మ జాతర మహిళలంతా ఆలయానికి వెళ్లి ఎందుకు శుభ్రపరుస్తారో తెలుసా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గ్రామ దేవతల ఆరాధన ఒక ప్రత్యేక సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం. ఇందులో ‘నూకాలమ్మ తల్లి’ ఆరాధన…

Read More