News Desk

కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి

విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్… కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బోర్ వెల్ కూలీ సంతురాం (35) మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా బోర్ వెల్ లారీలో కూలీగా పనిచేస్తున్న సంతురాం, పని నిమిత్తం గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో డ్రైవర్ శ్రీశైలం నిర్లక్ష్యంగా లారీని నడపడంతో సంతురాం వాహనం కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ…

Read More

Kidney Disease: కాళ్లు తరచూ వాచుతున్నాయా..? జాగ్రత్త.. ఇది కిడ్నీ వ్యాధికి తొలి సంకేతం కావచ్చు..!

మూత్రపిండాల వ్యాధి ప్రారంభ దశల్లో లక్షణాలు స్పష్టంగా కనిపించవు. కాళ్ల వాపు, నాడీ మార్పులు వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే పరీక్షలు చేయించుకోవాలి. Source link

Read More

వైసిపి నేత ఇఫ్తార్ విందు..

విశాలాంధ్ర-తాడిపత్రి: రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ఉపవాస దీక్షకులకు ఆదివారం ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ భాష తన స్వగృహంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్ భాష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత…

Read More

Tiger: అన్నవరం పరిసరాల్లో పెద్దపులి.. ఈ రాత్రి అత్యంత కీలకం అంటున్న అధికారులు..!

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అధికారులు భక్తులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Source link

Read More

Mega Job Fair: చేతిలో డిగ్రీ ఉందా? అయితే రేపే మీకు ఉద్యోగం రావడం పక్కా! వెంటనే అప్లై చేయండి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో గోకుల్ ఫార్మసీ కాలేజీలో 16వ తేదీన దివీస్ లేబొరేటరీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. 2022-2026 విద్యార్థులకు, ఫార్మసీ, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం. Source link

Read More

గ్యాస్ సిలిండర్ల కొరత కొనసాగుతోంది; వినియోగదారులు నిత్యావసరాల కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ లభ్యత ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఒకప్పుడు కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులు ఇప్పుడు గ్యాస్ కొరతతో మళ్ళీ తలెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్ కోసం కుటుంబాలు తీవ్రంగా ప్రయత్నించవలసి వస్తోంది. సిలిండర్ కోసం ప్రజలు ఓ చిన్న యుద్ధం చేయాల్సి వస్తోంది. సహనం శిథిలమవుతోందని, ఓపిక నశిస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇతరుల సమస్యల వల్ల మనం ఎందుకు ఇబ్బంది పడాల్సి…

Read More

Top 10 News Today: ఈరోజు టాప్ 10 తెలుగు వార్తలు మీకోసమే.. న్యూస్18 తెలుగు ప్రత్యేకం

Top 10 News Today: మార్చి15 టాప్ 10 వార్తలు చూద్దాం. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయ వార్తలు తెలుసుకుందాం. న్యూస్18 తెలుగు మీ కోసం టాప్ టెన్ వార్తలను క్లుప్తంగా అందిస్తోంది. Source link

Read More

పోక్సో కేసుల్లో విజయనగరం జిల్లా టాప్.. ఆరు నెలల్లోనే 17 మందికి శిక్షలు..! 17 convicted in POCSO cases in Vizianagaram district says SP Damodar. |

Last Updated:Mar 15, 2026 4:10 PM IST విజయనగరం ఎస్పీ దామోదర్, బాలికలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోక్సో కేసుల్లో 17 నిందితులకు శిక్షలు విధించామని చెప్పారు. పోక్సో శిక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానం విజయనగరం విజయనగరం జిల్లాలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ తెలిపారు. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని వేగంగా…

Read More

SSC Public Exams: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 2:57 PM IST జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని డీఈఓ తెలిపారు. 129 కేంద్రాలు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. 23,095 మంది విద్యార్థులు హాజరవుతారు. News18 జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి (ఎస్ఎస్సీ) పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రాజేంద్రప్రసాద్ లోకల్…

Read More

Grand Celebration of Srinivasa Kalyanam | 40 గ్రామాల భక్తులతో ఘనంగా శ్రీనివాస కళ్యాణం | #local18V

కాకినాడజిల్లా తుని మండలం మర్లపాడు గ్రామంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఏడవ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశ్వహిందూ భజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణాని జగంపేటమండలం తాళ్లూరు జీయాఆర్ మఠం 11వ మఠాధిపతి శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో జరిగింది.#SrinivasaKalyanam #LordVenkateswara #Ap news Source link

Read More