News Desk

Vijayawada: విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఔటర్‌లో నిరీక్షణకు చెక్.. ‘శాటిలైట్’ స్టేషన్లు సిద్ధం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 16, 2026 6:21 AM IST స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు ఖాళీ లేక గంటల తరబడి నగరం బయటే ఆగిపోవాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే రాయనపాడు, గుణదల స్టేషన్లను అత్యాధునిక ‘శాటిలైట్ స్టేషన్లు’గా తీర్చిదిద్దింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడలో ప్రయాణికుల ప్రధాన సమస్య అయిన ‘ఔటర్ నిరీక్షణ’కు త్వరలోనే తెరపడనుంది. సికింద్రాబాద్ నుండి వచ్చే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అయినా,…

Read More

Gold Silver Rates: పసిడి ప్రియులకు ఊరట.. విజయవాడలో తగ్గిన గోల్డ్ రేట్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే? |

10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,660 వద్ద కొనసాగుతోంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,46,350 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,740 వద్ద ఉంది. బంగారంతో వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2,80,000 గా ఉంది. Source link

Read More

Vijayawada Weather Forecast: భానుడి భగభగలు.. పాక్షిక మేఘావృతం.. విజయవాడ వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 16, 2026 4:19 AM IST ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రమైన విజయవాడలో నేడు (సోమవారం) ఎండల తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం నుంచే భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తుండటంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విజయవాడ వెదర్ రిపోర్ట్ Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ, హైదరాబాద్‌లలో ఆదివారం, సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నా.. విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆ అదృష్టం…

Read More

Largest Market | దేశంలోనే అతి పెద్ద మార్కెట్ ఇదే..! |

Last Updated: Mar 15, 2026, 20:16 IST మార్కెట్ అంటే అందరికీ గుర్తొచ్చేది రైతులు పండించిన పలు రకాల కూరగాయలు,ఆకు కూరలు క్రయ,విక్రయాలు ఎగుమతులు,దిగుమతులు, పది మందికి ఉపాధి ఇలా గుర్తొస్తుంది…కానీ 56 సంవత్సరాలుగా టమోటా మాత్రమే దేశ,విదేశాలకు ఎగుమతి చేస్తూ, సుమారు 3 వేలు మంది పై చిలుకు కార్మికులకు ఉపాధినిస్తూ, ప్రత్యక్షంగాను,పరోక్షంగాను వేల కుటుంబాలు జీవనం సాగిస్తూ, 14 మంది తో మార్కెట్ ప్రారంభమై, నేడు 200 మందితో మార్కెట్ నడుస్తూ,18 ఎకరాల…

Read More

Food Safety Officials Inspect Hotels in Vizag |హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు | #local18V

విశాఖపట్నంలో ఆహార కల్తీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని పలు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.#Visakhapatnam #Vizag #FoodSafety Source link

Read More

కాణిపాక వినాయకుడిని దర్శించిన మంత్రి డోలా వీరాంజీనేయ స్వామి.. రాష్ట్ర అభివృద్ధికి ప్రార్థనలు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 10:12 PM IST మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కుటుంబంతో కలిసి కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. + కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి (Sri Varasiddhi Vinayaka Swamy Temple)ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ…

Read More

శ్రీకాకుళంలో సేంద్రియ సంత.. రైతుల నుంచి నేరుగా ప్రజలకు ఆరోగ్యకర ఆహారం..! Srikakulam Sikkolu Haritha Mahotsavam Organic Fair Attracts Public. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 15, 2026 10:28 PM IST శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ప్రజలను ఆకట్టుకుంది. సంతలో రైతులు స్వయంగా పండించిన పంటలను నేరుగా ప్రజలకు అందించారు. + రెడ్ రైస్, బ్లాక్ రైస్, మిల్లెట్స్ ఉత్పత్తులతో ఆకట్టుకున్న సేంద్రియ మార్కెట్  శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వారాంతపు సేంద్రియ…

Read More

దేశంలోనే అతి పెద్ద టమోటా మార్కెట్.. మదనపల్లి యార్డు ప్రత్యేకత ఇదే..! Madanapalle Tomato Market Largest Tomato Market in India for 56 Years. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 10:41 PM IST Madanapalle Tomato Market చిత్తూరు జిల్లాలో 56 ఏళ్లుగా టమోటా క్రయవిక్రయాలకు ప్రసిద్ధి. 18 ఎకరాల్లో విస్తరించి, 200 వ్యాపారులు, 3000 కార్మికులు పనిచేస్తున్నారు. భవిష్యత్తులో 50 ఎకరాల విస్తరణ ప్రణాళిక. + దేశంలోనే అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఇదే….ఇక్కడ అదే ప్రసిద్ధి ప్రత్యేకతలు అదుర్స రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి ప్రజలకు అందించే మార్కెట్ అంటే సాధారణంగా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు…

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య – Visalaandhra

విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌లో కుటుంబంతో నివసిస్తూ జీవనం…

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ‘హై అలర్ట్’.. రాబోయే 72 గంటలు బీభత్సమే! |

భారతీయ వాతావరణ కేంద్రం, desweather.ap.gov.inలో తెలిపిన ప్రకారం, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆకాశం మేఘామృతమై వర్షం కురిసే సూచనలు కనిపించాయి. అనకాపల్లి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో చెదురుమదురు వర్షం పడింది. ఈ అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. Source link

Read More