Vijayawada: విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఔటర్లో నిరీక్షణకు చెక్.. ‘శాటిలైట్’ స్టేషన్లు సిద్ధం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 16, 2026 6:21 AM IST స్టేషన్లో ప్లాట్ఫారాలు ఖాళీ లేక గంటల తరబడి నగరం బయటే ఆగిపోవాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే రాయనపాడు, గుణదల స్టేషన్లను అత్యాధునిక ‘శాటిలైట్ స్టేషన్లు’గా తీర్చిదిద్దింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడలో ప్రయాణికుల ప్రధాన సమస్య అయిన ‘ఔటర్ నిరీక్షణ’కు త్వరలోనే తెరపడనుంది. సికింద్రాబాద్ నుండి వచ్చే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అయినా,…


