Headlines

హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే!

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన…

Read More

రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలంటూ సోమవారం జిల్లా పిలుపు మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు…

Read More

Hot Temperatures: మే నెలలో నిప్పుల కొలిమిగా మారనున్న రాష్ట్రం.. ఆ ఎడారి గాలులు మన వైపే! అధికారుల ముందస్తు హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 12, 2026 6:28 AM IST అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hot Temperatures: వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. ఏప్రిల్ నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ…

Read More

Singer Srilalitha: తెలుగమ్మాయి పాటకు ప్రధాని ఫిదా.. మోదీ మెచ్చుకున్న సింగర్ ఎవరో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Mar 25, 2026 9:22 AM IST Vijayawada: దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించడంతో పాటు వారిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడం దేశ ప్రజలకు పరిచయం చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి కొత్తేమి కాదు. అయితే ఈసారి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ సింగర్‌కి ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు కలిగేలా చేశారు. Singer Srilalitha Vijayawada: దేశంలో ఏ మారుమూల…

Read More

Shiva Devotees Protest Over Bus Shortage at Srisailam |బస్సులు లేక శివస్వాముల ధర్నా| #local18shorts

శ్రీశైల క్షేత్రంలో బస్సుల కొరత కారణంగా శివస్వాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. యాత్రికుల రద్దీ పెరగడం, బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు శివస్వాములు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు అధికారులను కోరుతున్నారు.#ShivaDevotees #SrisailamYatra #BusIssue Source link

Read More

లోక్‌సభ సీట్ల పునర్విభజనకు కొత్త మార్గం..

జీఎస్డీపీ ఆధారంగా కేటాయింపులపై రేవంత్ ప్రతిపాదనదేశంలో జరగబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఇప్పటివరకు జనాభా ఆధారంగా సీట్లు కేటాయించే విధానానికి భిన్నంగా, రాష్ట్రాల ఆర్థిక పనితీరును ప్రతిబింబించే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఆధారంగా ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు 38, తెలంగాణకు 30 లోక్‌సభ స్థానాలు దక్కే అవకాశముందని తెలిపారు. జనాభా నియంత్రణను పాటిస్తూ,ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న…

Read More

YS Jagan: రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తుంటే… మీరేమో గాల్లో వెళ్తున్నారు..

రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కనిపించడంలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. Source link

Read More

హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం

హైదరాబాద్ నుంచి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సోమశిల మీదుగా సాగే ఈ యాత్రలో కృష్ణానది, నల్లమల అడవుల అందాలను గగనతలం నుంచి వీక్షించే అద్భుత అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థతో కలిసి పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రపంచస్థాయి…

Read More

కాబుల్‌ ఆసుపత్రిపై దాడి.. పిరికిపంద చర్య: తీవ్రంగా ఖండించిన భారత్‌

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను మారణకాండకు దారితీశాయి. కాబూల్‌లోని ఒమిద్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష ఘటనపై భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ చర్యలను తప్పుబడుతూ విడుదల చేసిన ప్రకటనలో ఇది అత్యంత అమానుషమైన, పిరికిపంద చర్య…

Read More

Arasavelli Surya Narayana Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల దివ్యస్పర్శ.. మార్చి 9, 10 ప్రత్యేక దర్శనం | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 06, 2026 3:50 PM IST Arasavelli Surya Narayana Temple:ఉదయించే సూర్యుడి తొలి కిరణం దేవుడి పాదాలను తాకి, క్రమంగా శిరస్సువరకు చేరే ఆ దివ్య క్షణాన్ని ఊహించండి! భక్తి, విజ్ఞానం, శిల్పకళ అన్ని ఒకే చోట కలిసే ఆ అపూర్వ ఘట్టం ప్రతి సంవత్సరం మార్చి 9, 10 తేదీల్లో శ్రీకాకుళం సమీపంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆవిష్కృతమవుతుంది. + Arasavelli Surya Narayana Temple Arasavelli Surya…

Read More