ముంబై జట్టులోకి కేశవ్ మహరాజ్

ముంబై: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ జట్టు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో దక్షిణాఫ్రికా సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎడమచేతి వాటం బౌలర్ అయిన కేశవ్ మహరాజ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉంది. టీ20 ఫార్మాట్‌లో పరుగులను నియంత్రించడంలో అతను దిట్ట. 2021…

Read More

వేసవిలో AC వాడుతున్నారా..? ముందుగా ఈ పని చేయకపోతే ఆరోగ్యానికి ప్రమాదం..! Experts suggest servicing AC before summer starts | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 07, 2026 5:50 PM IST వేసవిలో AC వినియోగం పెరుగుతోంది. శీతాకాలంలో వాడకపోవడం వల్ల దుమ్ము, ఫంగస్ పేరుకుపోతాయి. సర్వీసింగ్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. + డస్ట్, ఫంగస్ ప్రమాదం… AC సర్వీసింగ్ లేకపోతే ఆరోగ్యానికి ముప్పు వేసవికాలం మొదలవుతుండడంతో ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ ఎయిర్ కండిషనర్ల వినియోగం ఒక్కసారిగా పెరుగుతోంది. చల్లని గాలి కోసం చాలామంది వెంటనే ACలను ఆన్ చేస్తారు. అయితే శీతాకాలంలో ఎక్కువగా వాడకపోవడం వల్ల ACలలో దుమ్ము,…

Read More

అమరావతికి మరో కీలక ప్రాజెక్టు – Visalaandhra

కేంద్ర కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణంరూ.2,534 కోట్లతో కార్యాలయాలు, నివాస భవనాలు22.53 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణం చేపడుతున్న తరహాలోనే… అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌ను…

Read More

News Updates Today: సైప్రస్‌లోని యూకే సైనిక స్థావరం రన్ వేను ఢీ కొట్టిన ఇరానియన్ డ్రోన్ |

News Updates:  ఫిబ్రవరి 28న ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి దాడి చేశాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి, టెహ్రాన్ ఈ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఉమ్మడి దాడులలో, ఇరాన్ సుప్రీం నాయకుడు,ఆయతుల్లా అలీ ఖమేనీ, అతని కుమార్తె, మనవరాలు, కోడలు, అల్లుడితో పాటు చంపబడ్డాడు. ఆ తర్వాత,ఇరాన్ దాడులను ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,  బీరుట్, ఒమన్‌పై దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఈ చర్యలను యూఏఈ తీవ్రంగా ఖండించింది….

Read More

AP Assembly: జగన్ క్రిస్టియన్ కాబట్టే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సంచలనం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 3:09 PM IST సభలో ప్రధానంగా తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలోనే తిరుమలలో అపవిత్రతకు దారితీసే పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. Tirumala Laddu Ghee Controversy Sparks Uproar in AP Assembly Heated Debate Over Jagan Religion ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి వివాదం…

Read More

టమోటా సీజన్ ముందే కష్టాలు..రైతులపై యుద్ధ ప్రభావం.. భారీగా పెరిగిన మల్చింగ్ పేపర్ ధరలు..! Gulf war impact mulching paper. |

వ్యవసాయ రంగంలో మల్చింగ్ పేపర్ కీలక పాత్ర పోషిస్తోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడి, కలుపు నివారణ, సమయం ఆదా, కూలీల ఖర్చు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో పెద్ద ఎత్తున సాగు చేసే రైతులు మాత్రమే మల్చింగ్ వాడేవారు. కానీ ఇప్పుడు చిన్న రైతులు కూడా మంచి దిగుబడుల కోసం మల్చింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్లాస్టిక్ ధరలపై…

Read More

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరంవిగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు…

Read More

Mega Job Mela 2026: ఇంటర్ నుండి పీజీ చదివిన వాళ్లకు జాబ్ ఆఫర్స్.. 17న అక్కడ మెగా జాబ్ మేళా

Mega Job Mela: రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన విద్యావంతులు, నిరుద్యోగ యువతకు ఇదొక గుడ్ న్యూస్. ఏప్రిల్ 17వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ఆజిల్లా ఉన్నతాధికారులు తెలియజేశారు. Source link

Read More

Victim Veena Says She Was Not Called by Janasena Inquiry Committee | అరవ శ్రీధర్ బాధితురాలి ఆవేదన

జనసేన విచారణ కమిటీ తనను పిలువలేదన్నారు అరవ శ్రీధర్ బాధితురాలు వీణ. తనను పిలిచినా.. తాను విచారణకు హాజరు కాలేదని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను అన్ని విషయాలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. Source link

Read More

శ్రీకాకుళంలో సేంద్రియ సంత.. రైతుల నుంచి నేరుగా ప్రజలకు ఆరోగ్యకర ఆహారం..! Srikakulam Sikkolu Haritha Mahotsavam Organic Fair Attracts Public. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 15, 2026 10:28 PM IST శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ప్రజలను ఆకట్టుకుంది. సంతలో రైతులు స్వయంగా పండించిన పంటలను నేరుగా ప్రజలకు అందించారు. + రెడ్ రైస్, బ్లాక్ రైస్, మిల్లెట్స్ ఉత్పత్తులతో ఆకట్టుకున్న సేంద్రియ మార్కెట్  శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వారాంతపు సేంద్రియ…

Read More