Headlines

ఏపీ అసెంబ్లీలో‘ఏఐ’ హాజరు – Visalaandhra

. 2028 నాటికి దేశంలోనే అత్యుత్తమ అసెంబ్లీ భవనం. ఏప్రిల్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహప్రవేశం. శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు విశాలాంధ్ర`సచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో సరికొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసన సభ గౌరవాన్ని పెంచుతూ, అత్యాధునిక సౌకర్యాలతో సభను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శాసన సభ చరిత్రలో తొలిసారిగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స’ సాంకేతికతతో సభ్యుల హాజరును నమోదు…

Read More

Srinivasa Mangapuram Brahmotsavams: మంగాపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు!

తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 8న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ వేడుకలు నేడు (ఫిబ్రవరి 11) నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై శ్రీనివాసుడి దర్శనం కోసం భారీగా జనం తరలివచ్చారు. రాత్రికి స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించనున్నారు. రేపు (ఫిబ్రవరి 12) బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ సేవ జరగనుంది….

Read More

నేడు సార్వత్రిక సమ్మె – Visalaandhra

దేశవ్యాప్త నిరసనలకు కార్మికులు, కర్షకులు సిద్ధం . హక్కుల పరిరక్షణకు ఐక్యపోరు. వామపక్షాలు, బ్యాంకు ఉద్యోగులు, ప్రజా సంఘాల మద్దతు న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. పోరాడి…

Read More

Sanitation Workers Strike: నగరవాసులకు అలర్ట్.. ఈ ఒక్కరోజు చెత్త పారేయొద్దు..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 11, 2026 11:53 PM IST Visakhapatnam: మహా విశాఖ నగరపాలక సంస్థ (GVMC) పరిధి లోని నగరవాసులందరికీ ఫిబ్రవరి 12న అంటే గురువారం కాస్త ఇబ్బందికరమైన రోజు. నగరం మొత్తం కూడా ఎక్కడా ఎవరూ చెత్త పారేసినా అది ఇబ్బందులకు దారితీస్తుంది. sanitation workers strike Visakhapatnam: మహా విశాఖ నగరపాలక సంస్థ (GVMC) పరిధి లోని నగరవాసులందరికీ ఫిబ్రవరి 12న అంటే గురువారం కాస్త ఇబ్బందికరమైన రోజు. నగరం మొత్తం కూడా…

Read More

ప్రగతి పథంలో ఏపీ – Visalaandhra

. తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు పెరుగుదల. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య వద్ధి. శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం. గవర్నర్ అబ్దుల్ నజీర్ న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా…

Read More

విశాఖపట్నం ఐఎఫ్‌ఆర్–2026 సిటీ పరేడ్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష. IFR 2026 city parade arrangements reviewed by Collector Harendhira Prasad. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 11, 2026 9:53 PM IST విశాఖపట్నం ఐఎఫ్‌ఆర్–2026, సిటీ పరేడ్ కోసం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించి, అన్ని శాఖలు సమన్వయంతో ప్రజల భద్రత, సౌకర్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఐఎఫ్‌ఆర్–2026ను సమన్వయంతో విజయవంతం చేయాలి.. బీచ్ రోడ్డులో ఏర్పాట్లను పరిశీలించిన విశాఖపట్నం నగరం మరో అంతర్జాతీయ వేడుకకు సిద్ధమవుతోంది. ఐఎఫ్‌ఆర్–2026, సిటీ పరేడ్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో…

Read More

ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?! – Visalaandhra

ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని…

Read More

వారం రోజుల పాటు వాడిపోని గులాబీ.. గోదావరి జిల్లాలో ఈ పూలకు బంపర్ డిమాండ్..! Kakinada Nanaji Sonti Gulabielu new trend in Pooja Market. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 11, 2026 8:29 PM IST తుని నర్సీపట్నం రహదారిపై మరువాడ గ్రామంలో రైతు నానాజీ సాగు చేసిన సొంటి గులాబీలు ఐదు నుంచి ఏడు రోజులు తాజా ఉండి, పూజా మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌గా మారాయి. + గోదావరిజిల్లాలో వారంరోజులు వికసించే సొంటె గులాబీ తోటలు గులాబీలంటే ఇష్టం లేని వారు ఉండరనే చెప్పాలి. పూజలైనా, అలంకరణైనా గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే సాధారణంగా గులాబీలు ఒక రోజు గడిచేలోపే రేకులు…

Read More

22న చలో మంగళగిరి-చేనేత గర్జన జయప్రదం చేయండి

చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 22వ తేదీన చలో మంగళగిరి-చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణం లో శమి నారాయణ స్వామి గుడి నందు ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్మిక సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర…

Read More

భారీ ఊరేగింపులు, ప్రత్యేక ఘటాలు.. జొన్నాడలో అమ్మవారి జాతర సందడి..! Paiditalli Ammavari 70th Jathara showcases cultural grandeur in Jonnada. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 11, 2026 7:07 PM IST జొన్నాడలో పైడితల్లి అమ్మవారి 70వ జాతర భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్, సోలాపూరి సంప్రదాయాలతో వైభవంగా జరిగి, గ్రామం సంస్కృతిక ఉత్సవాల్లో మునిగిపోయింది. + ఖరగ్‌పూర్ రేంజ్ లో అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర  జొన్నాడ గ్రామం భక్తి, సంస్కృతి, సంప్రదాయాల కలయికతో కళకళలాడింది. పైడితల్లి అమ్మవారి జాతరను ఈసారి భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా, గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది….

Read More