పని చేయని వారికిజీతాలెందుకు?

శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు విశాలాంధ్ర-సచివాలయం: వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసుకు వెళ్లకుండా జీతం అడిగితే ఎలా ఉంటుందో, ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం కూడా అలాగే ఉంటుందని, ఇలాంటి వారిని వెనక్కి పిలిపించే ‘రైట్ టు రీకాల’ విధానం మన దేశంలో రావాలని అభిప్రా యం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా చిట్ చాట్‌లో…

Read More

Cell Phone Repair: యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఫ్రీగా సెల్‌ఫోన్ రిపేర్ కోర్స్.. భోజనం, వసతి కూడా ఉచితం..?

Canara Bank గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లాలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ శిక్షణ March 2026 నుంచి ప్రారంభం. Source link

Read More

ఇందాపూర్ నెయ్యిపై రగడ

మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం . చైర్మన్ తిరస్కరణ… పోడియం ఎక్కి నినాదాలు. అడుగడుగునా వాయిదాలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా అంశంపై శాసనమండలి మంగళవారం దద్దరిల్లింది. దీనిపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం…

Read More

విశాఖలో సెలబ్రిటీ క్రికెట్ సంబరం.. 2 రోజులు టాలీవుడ్ తారల మ్యాచ్‌లు..! ACA VDCA Stadium to host Tollywood Celebrity Cricket League soon. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 17, 2026 6:46 PM IST ACA-VDCA స్టేడియంలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండు రోజుల పాటు జరగనుంది. 7 జట్లు, 110 సెలబ్రిటీలు పాల్గొంటారు. ఆదాయం పేద పిల్లల విద్య, సీఎం సహాయ నిధికి వినియోగిస్తారు. విశాఖలో 2 రోజుల పాటు టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ పండుగ.. పోస్టర్ ను విడుదల చేసిన విశాఖ క్రీడాభిమానులకు రెండు రోజుల పాటు సెలబ్రిటీ క్రికెట్ సందడి రాబోతోంది. టాలీవుడ్ నటులు, టీవీ ఆర్టిస్టులు,…

Read More

ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు

పొరపాటుగా ఇచ్చిన స్టేతో ఎంజాయ్ చేశారు… సరిచేస్తున్నాం . ట్రయల్ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందే. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. డిశ్చార్జి పిటిషన్ తిరస్కరించిన సుప్రీం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలైన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని (డిశ్చార్జ్) ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతంలో…

Read More

Andhra News: ఏపీలో సంచలనం.. ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపి డ్రమ్ములో పెట్టాడు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 17, 2026 10:11 PM IST ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తో కలిసి బాధిత చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఎలాంటి రాజీ ఉండదని, నిందితుడిని వదిలిపెట్టబోమని తెలిపారు. Madanapalle Child Murder Case Madanapalle Child Murder Case: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో చోటుచేసుకున్న బాలిక హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కుదిపేసిన ఈ…

Read More

మోదీపై పోరుకు తరుణమిదే!

. రూపాయితోపాటు మోదీ గ్రాఫ్ పతనం. ఈయూ, అమెరికాతో ఒప్పందాలు భారత్‌కే నష్టం. ఎన్‌డీఏ పాలనలో అప్ప్పులపాలైన దేశం. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో రామకృష్ణ. ఎలాంటి పోరాటానికైనా రైతులు సిద్ధం: వెంకయ్య. సమస్యను గాలికొదిలేసి లడ్డూ రాజకీయం. మత విభజన రాజకీయాలపై పోరాడతాం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – కాకినాడ : ఆరఎసఎస్, బీజేపీ, ప్రాని మోదీకి వ్యతిరేకంగా పోరాడటానికి సరైన తరుణమిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశంలో…

Read More

చిన్నారి హత్యపై కఠిన చర్యలు.. మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు..! |

Last Updated:Feb 17, 2026 8:27 PM IST అన్నమయ్య జిల్లా మదనపల్లి చిన్నారి హత్యపై వంగలపూడి అనిత, నారా లోకేష్ స్పందించారు. కులవర్ధన్ విచారణలో ఉన్నాడు. ప్రజా సంఘాలు కఠిన శిక్ష, వేగవంతమైన న్యాయం డిమాండ్ చేశాయి. Source link

Read More

ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు

అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ విశాలాంధ్ర – రాజాం : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో జరుగనున్న 100వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాజాం ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ శ్రద్ధగా పరిశీలించారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలు, రహదారులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్ వెలుగులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. అదేవిధంగా వినోద కార్యక్రమాల…

Read More

Road Safety Awareness: నో హెల్మెట్ నో పెట్రోల్..! రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసుల రూల్ |

Last Updated:Feb 17, 2026 2:59 PM IST Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No Helmet – No Petrol” మరియు “No Helmet – No Ride” వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. + తిరుపతిలో నో హెల్మెట్ నో పెట్రోల్..! Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు…

Read More