Headlines

రంగోలి ద్వారా మహిళా శక్తికి గౌరవం.. విశాఖలో విద్యార్థినుల సృజనాత్మక ప్రదర్శన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 06, 2026 9:46 PM IST ఆంధ్ర యూనివర్సిటీలో మహిళా దినోత్సవం సందర్భంగా రంగోలి పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు సృజనాత్మక ముగ్గులతో మహిళా శక్తి, సమానత్వం, సామర్థ్యాన్ని ప్రతిబింబించారు. + ఆంధ్ర యూనివర్సిటీలో ఘనంగా ముగ్గులు పోటీలు ఒక శిశువుకు జన్మనిచ్చే అమ్మగా, తోడుండే చెల్లిగా, జీవిత ప్రయాణంలో తోడుగా నిలిచే భార్యగా ప్రతి రూపంలోనూ మహిళ ఈ సృష్టికి ప్రాణాధారం. మహిళ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక మహాశక్తి….

Read More

విద్యతోపాటు పారిశ్రామిక సంస్థల ఏర్పాటుపై అవగాహన

విశాలాంధ్ర-రాప్తాడు : ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతోపాటు పారిశ్రామిక సంస్థలను సందర్శించి అందులో ఉత్పత్తి అయ్యే వాటిపై కూడా అవగాహన పెంచుకోవాలని కళాశాల ఎం.డి. వెన్నెపూస రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. విష్ణువర్ధన్ సూచించారు.హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు బుక్కరాయసముద్రం పరిధిలోని 220కేవీ, 132కేవీ, 33కేవీ, 11కేవీ సబ్‌స్టేషన్లను సందర్శించారు. కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ, చైర్మన్ బి.వి. కృష్ణా రెడ్డి,…

Read More

ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా..? సింగిల్ డోర్ & డబుల్ డోర్.. మీ ఇంటికి ఏది బెస్ట్..? Buying a Fridge in Summer Confusion Between Single Door vs Double Door. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 06, 2026 7:00 PM IST వేసవికాలంలో ఫ్రిజ్‌లకు డిమాండ్ పెరుగుతుంది. ఏసీ టెక్నీషియన్ ఈశ్వర్ ప్రకారం, చిన్న కుటుంబాలకు సింగిల్ డోర్, పెద్ద కుటుంబాలకు డబుల్ డోర్ ఫ్రిజ్ అనుకూలం. 3 లేదా 5 స్టార్ రేటింగ్ ఫ్రిజ్‌లు మంచివి. + మీ కుటుంబానికి ఏ ఫ్రిడ్జ్ కొనాలో ఎలా తెలుసుకోండి వేసవికాలం వచ్చిందంటే ఫ్రిజ్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఆహారం తాజాగా నిల్వ చేయడానికి, చల్లని నీరు…

Read More

22ఏ భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

. మార్చి నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి. కోర్ట్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి. రెవిన్యూ కార్యక్రమాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్ష విశాలాంధ్ర – ఏలూరు : జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ గౌతమీ సమావేశమందిరంలో శుక్రవారం 22ఏ భూ సమస్యల పరిష్కారం,…

Read More

వేసవి వేడికి మట్టి కుండలే బెస్ట్.. పలమనేరు టెర్రకోటకు దేశవ్యాప్తంగా డిమాండ్..! Palamaneru Terracotta High Demand for Clay Pots Known for Quality | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 06, 2026 7:44 PM IST వేసవిలో చల్లని నీటి కోసం పలమనేరు టెర్రకోట మట్టి కుండలు ప్రజాదరణ పొందుతున్నాయి. టెర్రకోట కేంద్రం 40 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తోంది. + వేసవి తాపానికి అడ్డుకట్టు వేసే బెస్ట్ మట్టి కుండలు ఇవే…!!!! వేసవి కాలం మొదలవుతూనే చల్లని నీటి కోసం మట్టి కుండల డిమాండ్ భారీగా పెరుగుతుంది. ప్లాస్టిక్, స్టీల్ పాత్రలు ఉన్నప్పటికీ మట్టి కుండలో నిల్వ చేసే…

Read More

దాతల సహకారంతోనే ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు..

-శ్రీ సత్య సాయి సేవా సమితి విశాలాంధ్ర ధర్మవరం; దాతల సహకారంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి పిఆర్టి సర్కిల్ ధర్మవరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు బిస్కెట్లను 150 మందికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ అల్పాహార సేవా కార్యక్రమానికి దాతగా పెనుకొండ వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ…

Read More

క్రికెట్ క్రీడాకారులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో 7న జట్టు ఎంపిక పోటీలు..!

విజయనగరం జిల్లా సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 7న విజ్జి స్టేడియంలో జరుగుతాయని పి. సీతారామరాజు తెలిపారు. క్రీడాకారులు తమ సొంత కిట్, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. Source link

Read More

బొత్సకు మళ్లీ అస్వస్థత…

శాసనమండలిలో ప్రసంగిస్తుండగా బొత్సకు అస్వస్థత వెంటనే మండలికి చేరుకుని పరీక్షలు చేసిన వైద్యులుప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లువైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల.. ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని…

Read More

Summer fruits: భానుడి భగభగల నుంచి రక్షణ.. వేసవిలో ఈ పండ్లు తింటే శరీరం చల్లగా ఉంటుంది..!

వేసవిలో పుచ్చకాయ, తాటి ముంజలు, మామిడి, కర్బూజ, నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష, బొప్పాయి, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనంతపురం నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read More

పురపాలక సంఘ బకాయిలను చెల్లించండి – Visalaandhra

పురపాలక సంఘ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 40 వార్డులలో గల ప్రజలు పురపాలక సంఘ బకాయిలను చెల్లించి సహకరిస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని పురపాలక సంఘ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములో పలుచోట్ల బకాయిలు గల వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, దీంతోపాటు వారు తిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు థియేటర్లు, పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, దీర్ఘకాలిక బకాయిలు ఉన్న ఇళ్ల వద్దకు…

Read More