గోదావరి అమ్మాయికి ఫ్రాన్స్ అబ్బాయితో పెళ్లి.. తెలుగుతనానికి విదేశీయుల ఫిదా..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 26, 2026 7:32 PM IST గోదావరి జిల్లాలో అనిత అనూష్, రోమన్ ఘలేర్ వివాహం యానం పట్టణంలో తెలుగు సంప్రదాయంగా జరగడంతో ఫ్రాన్స్ అతిథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. + గోదావరి అమ్మాయి విదేశీ అబ్బాయికి పెళ్లి.. యానంలో అద్భుతం గోదావరి జిల్లాలో జరిగిన ఓ అంతర్జాతీయ ప్రేమకథ వివాహంగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. గోదావరి ప్రాంతానికి చెందిన యువతి, ఫ్రాన్స్ దేశానికి చెందిన యువకుడు తెలుగు సంప్రదాయం ప్రకారం అంగరంగ…

Read More

Rashmika, Vijay Wedding Photos: దేవసేన, అమరేంద్ర బాహుబలి స్టైల్లో విజయ్, రష్మిక.. మతిపోగొడుతున్న స్టార్ జోడి పెళ్లి ఫోటోలు

Rashmika Mandhana Wedding : రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ పెళ్లి ఘనంగా కాదు రాజ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ల పెళ్లి ఫోటోలు, వీడియోలు అందర్ని ఫిదా చేస్తున్నాయి. Source link

Read More

విశాఖలో హలీం హంగామా.. 10 గంటల శ్రమతో రెడీ అయ్యే స్పెషల్ రుచి..! Halem Center at K A Paul Function Hall in Visakh gains popularity during Ramzan. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 6:41 PM IST రంజాన్ మాసంలో విశాఖలోని కే ఏ పాల్ ఫంక్షన్ హాల్‌లో షేక్ జుబేర్ నిర్వహణలో ప్రత్యేక హలీం తయారీ కేంద్రం ఏర్పాటైంది, ప్రజలు హలీం రుచిని ఆస్వాదిస్తున్నారు. + విశాఖలో టేస్టీ హలీం..!  తయారీ వెనుక రహస్యం ఇదే  రంజాన్ మాసం ప్రారంభమైతే ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసదీక్షలతో నెలంతా ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. ఉపవాస దీక్ష అనంతరం శక్తినిచ్చే ఆహారంగా హలీం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది….

Read More

తెల్లగా ఉన్న బెల్లం కొంటున్నారా? జాగ్రత్త.. అందులో పంచదార, రసాయనాలే.. ఆ జిల్లాలో డేంజర్..? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 5:55 PM IST విశాఖపట్నం పరిసరాల్లో పంచదార, రసాయనాలతో కల్తీ బెల్లం తయారీ పెరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోంది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. + title=మీరు తినేది పంచదార బెల్లం..! /> మీరు తినేది పంచదార బెల్లం..! పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదని నమ్మి చాలామంది బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు కూడా పంచదారకు బదులుగా బెల్లాన్ని వినియోగించాలని వైద్యులు…

Read More

Diarrhea Outbreak: ఓవైపు కల్తీ పాలు మరోవైపు డయేరియా.. భయపెడుతున్న అతిసార కేసులు |

Last Updated:Feb 26, 2026 4:17 PM IST Diarrhea Outbreak: శ్రీకాకుళంలో డయేరియా ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. అధికారికంగా ఒక మృతి మాత్రమే నిర్ధారించగా, మరికొన్ని మరణాలపై వివాదం కొనసాగుతోంది. ప్రభావిత ప్రాంతాలను ధర్మాన ప్రసాదరావు తదితర నాయకులు సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వైద్యశిబిరాలు, శుద్ధ నీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. Source link

Read More

కంప్యూటర్ ప్రింట్‌లా చేతిరాత.. 70 వేల సర్టిఫికెట్లపై అక్షరాల ముద్ర వేసిన ఏయూ లైబ్రేరియన్..! B Yarraji Reddy handwriting secrets revealed at Andhra University. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 3:30 PM IST ఆంధ్ర యూనివర్సిటీలో బి. యర్రాజీ రెడ్డి చేతిరాతకు ప్రత్యేక గుర్తింపు, 70 వేల సర్టిఫికెట్లపై ఆయన రాత, విద్యార్థులకు ఉచితంగా దస్తూరి నేర్పిస్తూ భవిష్యత్తు మారుస్తున్నారు. + ఆయన చేతిరాతతో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్లు పేపర్‌పై ఆయన అక్షరాలు కనిపిస్తే అది చేతిరాత అనిపించదు, కంప్యూటర్ ప్రింట్ తీసినట్టే ఉంటుంది. అక్షరాల్లో ఆ అందం, ఆ క్రమబద్ధత కనిపిస్తాయి. ఎంతోమంది విద్యార్థులకు చేతిరాత ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. రాత…

Read More

Adulterated Milk: అక్కడ టీ తాగుదామంటే భయం.. ఇలాగైతే ఛాయ్ దుకాణాలు బంద్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 26, 2026 2:12 PM IST Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే ప్రజలు భయందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యం రద్దీగాఉండే అనేక టాప్ మోస్ట్ టీ సెంటర్‌లు సైతం కస్టమర్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. + Adulterated milk Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే…

Read More

Summer Tips: ఏసీ కొనే ప్లాన్ లో ఉన్నారా? మీ గదికి ఎన్ని టన్నుల ఏసీ సరిపోతుందో తెలుసా.. ఇలా తెలుసుకోండి | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 11:50 AM IST ఈశ్వర్ సూచనల ప్రకారం, గది పరిమాణం బట్టి టన్ను AC ఎంచుకుంటే మంచి కూలింగ్, కరెంట్ బిల్లు ఆదా. ఫిబ్రవరిలోనే వేసవి ప్రారంభమై ఏసీలకు డిమాండ్ పెరిగింది. + ఈ సమ్మర్ కి ఏసీ కొంటున్నారా? మీ ఇంటి సామర్థ్యాన్ని బట్టి ఇలా తీసుకోండి ఫిబ్రవరి లోనే సమ్మర్ మొదలైపోయింది. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్తే భానుడు భగభగమంటూ  తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేడి…

Read More

Telangana News Updates: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం |

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం రావడం కలకలం రేపింది. రాత్రివేళ భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు ఆందోళన చెందారు. మంచిర్యాలకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా ఉందని అధికారులు తెలిపారు. గోదావరి నది కారణంగా ఇలాంటి భూకంపాలు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం ఇది ఐదోసారి. గతేడాది 5.3 తీవ్రతతో ఇక్కడే భూకంపం వచ్చింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల…

Read More