పుచ్చకాయ తింటున్నారా జాగ్రత్త.. ఈ సమస్యలు ఉంటే శరీరం విషంగా మారొచ్చు..! watermelon side effects who should avoid. |

Last Updated:Feb 27, 2026 5:15 PM IST పుచ్చకాయ దుష్ప్రభావాలు, పుచ్చకాయ ఎవరు తినకూడదు, డయాబెటిస్ పుచ్చకాయ, వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యం, పుచ్చకాయ ప్రమాదాలు, పుచ్చకాయ ప్రయోజనాలు నష్టాలు Source link

Read More

Heatwave Alert: ఈసారి ఎండలకు జనం డీప్ ఫ్రై అవ్వాల్సిందే.. వచ్చే నెల ఆ తేదీ నుండి జాగ్రత్త..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 27, 2026 3:25 PM IST Heatwave Alert: వేసవి సీజన్ మొదట్లోనే సెగలు కక్కుతున్నాడు సూర్యుడు. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం చూస్తుంటే పరిస్థితి ఈసారి మరింత ప్రమాదకరంగానే ఉండవచ్చని తెలుస్తోంది. + రోజురోజుకీ ముదురుతున్న ఎండలు విశాఖపట్నంలోనే 30 డిగ్రీల వరకు Heatwave Alert: వేసవి సీజన్ మొదట్లోనే సెగలు కక్కుతున్నాడు సూర్యుడు. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం చూస్తుంటే పరిస్థితి ఈసారి మరింత ప్రమాదకరంగానే ఉండవచ్చని తెలుస్తోంది….

Read More

Adulterated Milk Scare Rajahmundryl | రాజమండ్రిలో కల్తీ పాల కలకలం

రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన కలకలం రేపడంతో ప్రజలు రైతులు మరియు అమ్మకందారుల వద్ద పాలు కొనడానికి భయపడుతూ, వేల లీటర్ల పాలు కేన్లకే పరిమితమై నిల్వలోనే ఉండిపోతున్నాయి. Source link

Read More

Free Web Developer Course: ఆ ప్రభుత్వ ITI కాలేజీలో ఫ్రీగా వెబ్ డెవలపర్ కోర్సు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

Free Web Developer Course:విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ రాజాం లో నిరుద్యోగ యువతకు శుభవార్త అందింది. కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బి. భాస్కర రావు వెల్లడించారు. Source link

Read More

Shocking Incident: కూతుర్ని బైక్‌పై కూర్చొబెట్టుకొని నదిలోకి.. తండ్రి ఎందుకలా చేశాడో తెలిస్తే షాక్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 27, 2026 10:07 AM IST Shocking Family Incident: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం, మద్యం తాగిన భర్త, తాను ఏం చేస్తున్నాడో మరిచిపోయాడు. చివరికి అభం శుభం తెలియని 11నెలల చిన్నారిని పొట్టన పెట్టుకున్నాడు. + కన్న కూతురుతో కలిసి బైక్ పై తిన్నగా నదిలోకి ప్రయాణం చేసిన తండ్రి Shocking Family Incident: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన…

Read More

Power Cut: అలర్ట్.. ఈరోజు, రేపు ఐదు గంటలు ఆ ప్రాంతాల్లో కరెంట్ కట్.. విద్యుత్ శాఖ కీలక సూచన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 8:12 AM IST నక్కపల్లి శామ్యూల్ ప్రకటన ప్రకారం 27, 28 తేదీల్లో కళ్యాణ్ నగర్, జంగాల కాలనీ, ముస్లింపేట, కోలమూరు తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. News18 నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర మరమ్మతులు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 27, 28వ తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ ఏఈ నక్కపల్లి…

Read More

Child Abuse: ఆ జిల్లాలో దారుణం.. కూతురు స్నేహితురాలైన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం.. నిందితుడికి దేహశుద్ధి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 6:54 AM IST రాజానగరం మండలంలో కాశీవిష్ణు ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. News18 సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. కంచే చేను మేసినట్లుగా, పక్కింటి పిల్లలను కన్నబిడ్డల్లా చూడాల్సిన వ్యక్తులే కామాంధులుగా మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది….

Read More

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఏపీలో నేటి ధరలు ఇవే..

ఫిబ్రవరి 27, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరిగాయి. Source link

Read More

AP News Updates: విద్యావ్యవస్థపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పేరెంట్స్ అలర్ట్.! |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026-27 అకడమిక్ సంవత్సరం నుంచి.. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు AI-ఆధారిత విద్యా విధానాన్ని (AI ట్యూటర్) మొదటిసారిగా ప్రవేశపెట్టబోతోంది. దేశంలో ఇలా చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీనే. ఈ కొత్త విధానం విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) బోధనను అందిస్తుంది. AI సాంకేతికత ద్వారా ప్రతి విద్యార్థికీ.. స్థాయికి తగిన కంటెంట్, ఆసక్తి ఆధారంగా పాఠాలు అందుతాయి. ఇలా బోధనా నాణ్యత పెరిగి, విద్యార్థులు వేగంగా నేర్చుకుంటారు. ఈ మార్పు విద్యా…

Read More

Solar Scheme: కరెంట్ బిల్లుకు చెక్.. సూర్యుడితో ఆదాయం పీఎం సూర్యఘర్ పథకానికి ఆజిల్లాలో భారీ స్పందన..!

పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ద్వారా చిత్తూరు జిల్లాలో 1,385 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్, 1,210 మందికి రూ.8.61 కోట్ల సబ్సిడీ, నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది. Source link

Read More