News Desk

AP Bus Accident: 14 మంది మృతి.. బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. సమగ్ర విచారణకు ఆదేశం

AP Bus Accident: రేపు శ్రీరామ నవమి ఉండగా.. ఇవాళ ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరగడం అందర్నీ కలచిపోస్తోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు.. దర్యాప్తుకి ఆదేశించారు. Source link

Read More

Private Bus Accident Near Markapuram | ఏపీలో ఘోర ప్రమాదం.. 10 మంది సజీవదహనం!

ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..టిప్పర్‌ను ఢీకొట్టింది. అనంతరం మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయారు. Source link

Read More

మామిడి తోట నుంచి మార్కెట్ ఆశీలు వరకు.. సాగర నగరంలో వరుస బహిరంగ వేలాలు..! Visakhapatnam Jail mango orchard Bheemili. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 3:09 PM IST విశాఖపట్నం కేంద్ర కారాగార మామిడి తోట పంట వేలం, భీమిలి జోన్ రోడ్డు మార్జిన్లు మార్కెట్ల ఆశీలు హక్కుల వేలం వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. News18 విశాఖపట్నంలో ఒకే సమయంలో రెండు బహిరంగ వేలాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కేంద్ర కారాగారంలో ఉన్న మామిడి తోట పంటకు ఒకవైపు వేలం నిర్వహించగా, మరోవైపు భీమిలి జోన్‌లో రోడ్లు, మార్కెట్లలో ఆశీలు వసూలు చేసుకునే హక్కుల కోసం బహిరంగ…

Read More

AP Weather: రాష్ట్రంలో పిడుగుల వాన.. భారీ ఈదురుగాలుల ప్రభావం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 4:56 AM IST రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, మరోవైపు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ద్వంద్వ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రజలు వాతావరణ సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు గత కొన్ని రోజులుగా తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వారం రోజులుగా కొనసాగుతున్న వర్షాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతుండగా,…

Read More

మూడు గ్రామాలు.. 2000 మందికి పైగా మర్చంట్ నేవీ ఉద్యోగులు.. ఈ గ్రామాలు చాలా స్పెషల్..! Srikakulam three villages emerge as Merchant Navy hub. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 25, 2026 3:36 PM IST శ్రీకాకుళం కలింగపట్నం బంధారువనిపేట కె మత్స్యలేశ్వరం నుంచి 2000 మందికి పైగా మర్చంట్ నేవీలో కెప్టెన్ స్థాయి వరకు ఎదిగి గ్రామాల ఆర్థిక సామాజిక రూపు మార్చిన గాథ. + ప్రతి ఇంటి నుంచి సముద్రయానం  2000 మంది సీమాన్స్ఉద్యోగులతో ప్రత్యేక శ్రీకాకుళం జిల్లాలోని కలింగపట్నం, బంధారువనిపేట, కె.మత్స్యలేశ్వరం గ్రామాలు.. మర్చంట్ నేవీ గ్రామాలుగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. ఈ మూడు గ్రామాల నుంచి సుమారు 2000…

Read More

విశాఖలో మార్చి 28న రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్.. ఎర్త్ అవర్‌కు జీవీఎంసీ పిలుపు..! Earth Hour 2026 message in Visakhapatnam with lights off. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 9:24 PM IST ఎర్త్ అవర్ 2026 సందర్భంగా విశాఖపట్నం లో మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపు, WWF India ఉద్యమానికి 20 ఏళ్లు. మార్చి 28న ‘ఎర్త్ అవర్’లో భాగంగా నగరంలో స్వచ్చందంగా విద్యుత్ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా…

Read More

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం..

సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం; మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు క్రియాశీలక సభ్యుడుగా ఉంటూ సంస్థకు ఎంతో సేవలను సభ్యుడు భాస్కర్ (శివ) అందించడం జరిగింది. కానీ శివ భార్యకు ఇటీవలే బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి, సర్జరీ చేశారు. సమాచారం అందుకున్న మానవతా సంస్థ ట్రస్ట్ కమిటీ వారు వారిని ఆప్యాయంగా పలకరించి, పరామర్శించారు. తదుపరి ఆ కుటుంబానికి సంస్థ తరఫున రూ .10,000, వ్యక్తిగత సభ్యుల తరఫున…

Read More

విద్యార్థులకు గవర్నర్ సలహా.. రాజకీయాలకు దూరంగా ఉండండి, లక్ష్యాలపై దృష్టి పెట్టండి..! Andhra University centenary celebrations. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 9:36 PM IST ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, Sir C.R. Reddy నుంచి C.V. Raman వరకు వారసత్వం, NAAC A++ తో జాతీయ గర్వం. వందేళ్ల వైభవానికి నిరుపమాన ప్రగతికి నిదర్శనం ఆంధ్ర విశ్వవిద్యాలయం..! వందేళ్ల వైభవాన్ని, నిరుపమాన ప్రగతిని సొంతం చేసుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం…

Read More

వేసవి తాపం నుండి ఉపశమనానికి చలివేంద్రం

విశాలాంధ్ర -రాప్తాడు : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎంపీడీఓ బి.విజయలక్ష్మి చేతులమీదుగా బుధవారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజలకు, బాటసారులకు తాగునీటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్జీదారులకు, పరిసర ప్రాంతాల వారికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ…

Read More

గ్యాస్ సిలిండర్ కోసం సామాన్యులు సతమతం.. బుకింగ్ చేసినా డెలివరీ ఆలస్యం..!

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతతో కాకినాడ జిల్లా తూర్పుగోదావరి కోనసీమలో హోటల్స్ మూతపడి ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతూ కట్టెల వంటలపై ఆధారపడుతున్నారు. Source link

Read More