News Desk

Bus Accident: మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 3:15 PM IST Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన విషాదకర బస్సు ప్రమాదంపై రాష్ట్ర కేబినెట్ సమీక్ష నిర్వహించింది. మృతులకు గాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. cbn Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద…

Read More

ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీకి బదులుగా పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్‌జీ) వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తామని తెలిపారు.వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని, రెస్టారెంట్లు,…

Read More

Horrific Road Accident in Markapuram | మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. | #local18shorts

మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వయంగా సందర్శించి, బాధితులకు అందుతున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించేలా అధికారులను ఆదేశించడమే కాకుండా, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.#roadaccident #markapuram #apnews Source link

Read More

మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది.ఈ ఘటనలో మొత్తం 13 మంది సజీవ దహనమవగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రస్తుతం గాయపడిన వారి సంఖ్య సుమారు 15 మందికి చేరినట్లు సమాచారం.ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం, బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు సమాచారం కోసం సంప్రదించేందుకు కొన్ని ఫోన్…

Read More

Mega Job Mela: డిప్లొమా, డిగ్రీ, బీటెక్, MBA చేసిన వారికి జాబ్ ఆపర్చునిటీ.. అక్కడ మెగా జాబ్ మేళా |

అర్హతల విషయానికి వస్తే, SSC, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వేర్వేరు విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు అందుబాటులో ఉండటం విశేషం. Source link

Read More

పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ..

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు రష్యా అండగా నిలుస్తోంది. ఒక మంచి స్నేహితుడిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా… రష్యా ఇప్పుడు ఇరాన్‌కు సైనిక, నిఘా సహాయాన్ని భారీగా పెంచినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. డ్రోన్లు, నిత్యావసరాలు: రష్యా తన వద్ద ఉన్న డ్రోన్లను (ముఖ్యంగా ఇరాన్ డిజైన్లతో రష్యాలో తయారైన గెరాన్-2 వంటివి) దశలవారీగా ఇరాన్‌కు పంపిస్తోంది. ఈ నెలాఖరుకు…

Read More

Weather: అతి తీవ్ర తుపాను.. వాతావరణంలో పెను మార్పులు.. మనకు భారీ వర్షాలు!

Weather: నాసా అంచనా వేసిందే జరుగుతోంది. వాతావరణంలో అతి భయంకరమైన మార్పులు వస్తున్నాయి. దీని వల్ల భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ తీవ్ర తుపాను.. వాతావరణ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. Source link

Read More

పదవి కాదు… ప్రజలు ముఖ్యం

ఎల్‌డీఎఫ్ విజయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురం: కేరళ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) వరుసగా మూడోసారి గెలవాలనే పిలుపు తన హ్యాట్రిక్ కోసమో, పదవి కోసమో కాదని, ప్రజా పరిపరిపాలన కోసం మాత్రమేనని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళ పాలనను దేశంలో ఒక ప్రత్యామ్నాయ నమూనాగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై చూపిస్తున్న విశ్వాసాన్ని చూస్తుంటే… మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని ధీమా వ్యక్తం…

Read More

Gas Shortage: ఆ జిల్లాలో గ్యాస్ కష్టాలు.. ఓటీపీ వచ్చినా సిలిండర్ అందడం లేదు.. ఏజెన్సీల వద్ద భారీ క్యూలు! |

Last Updated:Mar 26, 2026 10:41 AM IST విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో స్వామి గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూలు పెరిగి అసంతృప్తి చెలరేగగా తహసీల్దార్ కూర్మనాథరావు తనిఖీలు చేసి పది రోజుల్లో సమస్య పరిష్కార భరోసా ఇచ్చారు. + గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలలో ప్రజలు పడిగాపులు విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలలో నిలబడుతూ…

Read More

AP Bus Accidents: మృత్యుశకటాలుగా మారిన ట్రావెల్స్ బస్సులు.. ఏపీలో పెరుగుతున్న ప్రమాదాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలుగు మీడియా సంస్థలు వెల్లడించిన నివేదికల ప్రకారం, రెండు ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 350కి పైగా ప్రధాన బస్సు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటివరకు 360 మందికి పైగా ప్రయాణికులు మరణించగా, 2,500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో వందలాది మంది శాశ్వత వికలాంగులుగా మారడం విషాదకరం. రాష్ట్రంలోని జాతీయ రహదారులు (NH-16, NH-44), మారుమూల ఘాట్ రోడ్లు ఈ ప్రమాదాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. మృతుల్లో ఎక్కువ శాతం యువకులు,…

Read More