News Desk

Visakhapatnam: చీరల దొంగ అరెస్ట్.. వస్త్ర షోరూంలో రూ. 3 లక్షల విలువైన చీరలతో ఉడాయించిన మహిళ అరెస్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 6:43 AM IST అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు రట్టు చేశారు. కేవలం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పక్కా ప్లాన్‌తో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి లక్షలాది రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చీరల దొంగ Visakhapatnam: షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లలా నటిస్తూ.. కళ్లుగప్పి విలువైన చీరలను దొంగిలించిన అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు…

Read More

Visakhapatnam: నమ్మించి నట్టేట ముంచారు.. డాలర్లు ఇస్తామని రూ. 39.50 లక్షల టోకరా.. విశాఖ వ్యక్తులపై నెల్లూరులో కేసు నమోదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 6:56 AM IST నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు కిలాడీలు. డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు రూ. 39.50 లక్షల నగదును కాజేసిన ఘటన నెల్లూరు నగరంలో వెలుగుచూసింది. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: వ్యాపార లావాదేవీల్లో నమ్మకమే పెట్టుబడిగా సాగుతున్న తరుణంలో, ఆ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు కిలాడీలు. డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు రూ….

Read More

Vijayawada Weather Forecast: విజయవాడ ప్రజలకు అలర్ట్.. మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం కుంభవృష్ఠి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 4:35 AM IST అయితే, ఎండలతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల సాయంత్రం వేళల్లో స్వల్ప ఉపశమనం లభించే అవకాశం ఉంది. విజయవాడలో శుక్రవారం ఉదయం నుండే ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. Weather Update Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రం విజయవాడలో శుక్రవారం (మార్చి 27, 2026) నాడు ఎండలు దంచికొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ…

Read More

Gold Silver Rates: పసిడి ప్రియులకు భారీ ఊరట.. పెరిగినట్లే పెరిగి మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుత ధరలు ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,120 తగ్గి రూ. 1,46,670 నుంచి రూ.1,44,550కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.1,950 తగ్గి రూ.1,34,450 నుంచి రూ.1,32,500కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1600 తగ్గి రూ.1,10,010 నుంచి రూ.1,08,410కి చేరింది. Source link

Read More

Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్సీ తీవ్ర ఆగ్రహం.. అసలేం చెప్పిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 5:36 PM IST Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. MILK Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన…

Read More

Devices That Give Instant Weather Alerts | వాతావరణం మారితే అలర్ట్ ఇచ్చే పరికరాలు ఇవే ! | #local18V

ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి వాతావరణ సమాచారాన్ని అందించే దిశగా భారత వాతావరణ శాఖ ముందుకు వెళుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని అంటున్నారు. దీంతో ప్రజలకు వాతావరణం తాజా పరిస్థితులు అందరికీ తెలియపరుస్తున్నామని అంటున్నారు. ఈ వాతావరణం కొలిచేందుకు అనేక పరికరాలు ఉపయోగిస్తామని అంటున్నారు. వాటిలో కొన్ని లోకల్ 18కి వివరించారు. #WeatherAlert #SmartGadgets #WeatherUpdate Source link

Read More

మూడవ మద్యం బార్ ను కైవసం చేసుకున్న రుద్ర రవికుమార్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరంలో మూడవ మద్యం బార్ రుద్ర రవికుమార్ లక్కీ డ్రా లో విజేతగా నిలవడం జరిగిందని ఎక్సైజ్ సిఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం పుట్టపర్తి లోని కలెక్టరేట్ ఆఫీసులో పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. అనంతరం సీఐ చంద్రమణి మాట్లాడుతూ బార్ లైసెన్స్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి…

Read More

Sri Talupulamma: లైన్ లేకుండా దర్శనం.. తలుపులమ్మ దేవస్థానంలో డిజిటల్ సేవలు మొదలు..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 26, 2026 10:11 PM IST Sri Talupulamma లోవ క్షేత్రం భక్తి ప్రకృతి సోయగాలతో ఆకట్టుకుంటూ ఆధునిక డిజిటల్ సిస్టమ్ PhonePe పేమెంట్లతో దర్శన సేవలు అందిస్తూ మరింత ప్రసిద్ధి చెందుతోంది. + తలుపులమ్మలోవక్షేత్రంలో డిజిటల్ మిషన్స్ భక్తుల రద్దీరీత్యా ప్రారంభించిన కలెక్టర్ ఉత్తరాంధ్రలో భక్తి, ప్రకృతి సోయగాలు కలిసిన పవిత్ర స్థలంగా పేరుగాంచిన శ్రీ తలుపులమ్మ (Sri Talupulamma) అమ్మవారి ఆలయం లోవ క్షేత్రం ఇటీవలి కాలంలో మరింత ఆకర్షణీయంగా మారుతోంది….

Read More

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

సబ్ రిజిస్టర్ తాయన్నవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని సబ్ రిజిస్టార్ అధికారి తాయన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది ప్రజలు తమ పనుల నిమిత్తం వస్తారని, అటువంటి వారికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చుతుందని తెలిపారు. ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు పట్ల నిర్వాహకుల్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు….

Read More

150 దేశాలు.. 2000 స్టాంపులు.. విశాఖలో వన్యప్రాణుల అరుదైన ప్రదర్శన..! Rare wildlife stamps unveiled at Visakhapatnam Biodiversity Park. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 26, 2026 10:35 PM IST Visakhapatnam Biodiversity Park లో వన్యప్రాణుల సంరక్షణపై అరుదైన పోస్టల్ స్టాంపుల ఎగ్జిబిషన్ ఆకర్షణ. రామమూర్తి మంతా సేకరణ యువతలో అవగాహన పెంపు లక్ష్యం. + News18 వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో అరుదైన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన 2000కుపైగా వినూత్న వన్యప్రాణుల పోస్టల్ స్టాంపులను ఒకేచోట సమీకరించి Visakhapatnam Biodiversity Park లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్…

Read More